ఏపీలో దారుణంగా నేరాలు జరుగుతున్నాయి. రౌడిలు నడిరోడ్ల మీద రెచ్చిపోయి హల్ చల్ చేస్తున్నారు. ఏమి తెలియని అమాయక ప్రజలపై దారుణంగా వ్యవహరిస్తున్నారు. మరి ముఖ్యంగా విశాఖ లో ఎక్కువగా జరుగుతున్నాయి.తాజాగా విశాఖలో తమ అక్రమ కార్యకలాపాలను నిలదీసిన ఓ యువకుడిపై కొందరు దుర్మర్గులు కత్తులతో దాడి చేశారు.. నిత్యం రద్ది గల ప్రాతంలో ఏ మాత్రం బెదరకుండా కత్తులతో పొడిచి రాడ్డుతో కొట్టి పరారయ్యారు. దీంతో ప్రస్తుతం అతడి …
Read More »