Home / Tag Archives: ysrcpgovernament (page 7)

Tag Archives: ysrcpgovernament

బాబు సంచలన నిర్ణయం

ఏపీ ప్రధానప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి నారా  చంద్రబాబునాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని  సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యేలకు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు కన్ఫార్మ్ చేశారు. టీడీఎల్పీ సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ విషయం ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలందరూ బాగా కష్టపడుతున్నారు..ఏపీలో వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం పనిచేసుకోవాలని చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. టీడీపీలా వైసీపీ సిట్టింగ్లకు …

Read More »

ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు సస్పెన్షన్

 ప్రస్తుతం జరుగుతున్న ఏపీ అసెంబ్లీ నుంచి ప్రధానప్రతిపక్ష పార్టీ అయిన  టీడీపీకి చెందిన సభ్యులను మరోసారి అసెంబ్లీ స్పీకర్  సస్పెన్షన్‌ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా జరుగుతున్న రెండోరోజు  ప్రారంభం కాగానే రాష్ట్రంలో ధరల పెరుగుదలపై చర్చించాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. అందుకు అధికారపక్షమైన వైసీపీ ఒప్పుకోకపోవడంతో టీడీపీ సభ్యులు స్పీకర్‌ పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేశారు. స్పీకర్‌ సభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా శాంతించకపోవడంతో అసెంబ్లీ వ్యవహారాల …

Read More »

ఏపీ టీడీపీకి బిగ్ షాక్

ఏపీ ప్రధానప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు బిగ్ షాక్ తగిలింది. ఈ క్రమంలో ఆయన తనయుడు.. మాజీ మంత్రి.. ఎమ్మెల్సీ నారా లోకేశ్ నాయుడు ఇంచార్జ్ గా ఉన్న మంగళగిరి నియోజకవర్గంలో  ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గంజి చిరంజీవి  పార్టీకి రాజీనామా చేశారు. ‘టీడీపీలో కొందరు నన్ను మానసికంగా హత్య చేశారు. బీసీ నేత అయినందుకే నన్ను అవమానించారు. సీటు ఇచ్చి …

Read More »

ఏపీ విద్యార్థులకు శుభవార్త.

ఏపీ విద్యార్థులకు శుభవార్త. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న  జగనన్న విద్యా దీవెన పథకంలో భాగంగా  తదుపరి విడత నిధులను   రేపు గురువారం విడుదల చేయనుంది. ఈ నెల 11న బాపట్ల పర్యటనకు వెళ్లనున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. ఐటీఐ, …

Read More »

మళ్లీ వార్తల్లోకి YCP Mp RRR

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా అమరావతిని రాజధానిగా కదిలించలేరని ఆ పార్టీకి చెందిన  రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్న సీఎం జగన్మోహన్ రెడ్డి  రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు నిధుల అంశాన్ని ప్రస్తావించనే లేదని అన్నారు. మాతృభాషలో విద్యాబోధన చేయాలని కేంద్రం చెబుతుంటే.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రాథమిక పాఠశాలలను ఎత్తివేసే పనిలో …

Read More »

ఉమామహేశ్వరి మృతి   ఓ మిస్టరీ -బాంబు పేల్చిన నందమూరి లక్ష్మీపార్వతి.

ఏపీ ఉమ్మడి రాష్ట్ర అప్పటి మాజీ దివంగత ముఖ్యమంత్రి,టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామరావు అఖరి కుమార్తె అయిన  ఉమామహేశ్వరి ఇటీవల ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంగతి విధితమే. అయితే ఆమె మృతి గురించి  ఓ మిస్టరీ అంటూ బాంబు పేల్చారు నందమూరి లక్ష్మీపార్వతి. ఎన్టీఆర్ కుటుంబంలో జరుగుతున్న సంఘటనలు చాలా బాధగా ఉన్నాయని ఉమామహేశ్వరి మృతికి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మానసికంగా హరికృష్ణను ఎన్నో …

Read More »

న్యూడ్ వీడియో కాల్ సంఘటనపై Mp గోరంట్ల మాధవ్ క్లారిటీ

 ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న అధికార వైసీపీకి చెందిన ఎంపీ గోరంట్ల మాధవ్ కు సంబంధించిన న్యూడ్ వీడియో కాల్ సంఘటనపై ఆయన స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ  తన వీడియోను మార్ఫింగ్ చేశారని అన్నారు. ఏ విచారణకైనా తాను సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా తెలిపారు. ఇప్పటికే ఎస్పీ, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు. అశ్లీల వీడియో వెనుక ప్రధానప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీకి చెందిన …

Read More »

‘మిస్ సౌత్ ఇండియా’గా ఛరిష్మా కృష్ణ

ఏపీలోని విశాఖ ఏయూ ఫైన్ ఆర్ట్స్ విభాగం విద్యార్థిని ఛరిష్మా కృష్ణ ‘మిస్ సౌత్ ఇండియా’గా ఎంపికయ్యింది. పెగాసస్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కోచిలో నిర్వహించిన పోటీల్లో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల యువతులు పోటీలో పాల్గొన్నారు. ఈ పోటీల్లో  మంచి ప్రతిభ కనబరిచిన ఛరిష్మా విజేతగా నిలిచింది. ఈమె చదువుకుంటూనే నృత్య కళాకారిణిగా, నటిగా రాణిస్తోంది.

Read More »

చంద్రబాబుపై మంత్రి రోజా సెటైర్లు

ఏపీలో  వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లు కూడా రావని  ఆ రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా అన్నారు. టీడిపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తోన్న  తన సొంత నియోజకవర్గంలో ఈసారి గెలవడంపై దృష్టి పెడితే మంచిదని మంత్రి రోజా హితవు పలికారు. చంద్రబాబు మరోసారి ఈ రాష్ట్రానికి సీఎం అయితే మొత్తం రాష్ట్రాన్నే అమ్మేస్తారని వ్యంగ్యంగా ఆమె వ్యాఖ్యానించారు. ఈ రోజు …

Read More »

Ap నిరుద్యోగ యువతకు శుభవార్త

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో మరో 1,500 మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ల నియామకాలు చేపడతామని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్య దర్శి కృష్ణబాబు తెలిపారు. ఆగస్టు 15 నాటికి ప్రతి YSR ఆసుపత్రిలో MLHPలను అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానంలో PHCల్లో పనిచేసే ఇద్దరు వైద్యుల్లో ఒకరు.. 104 వాహనంలో వెళ్లి తమ సచివాలయ పరిధిలోని కుటుంబాలకు వైద్య సేవలు అందిస్తారని కృష్ణబాబు చెప్పారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat