తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ ప్రముఖ సినీ నటుడు తెలుగు వెండి తెర తొలితరం కథా నాయకుడు చంద్రమోహన్ మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం తెలిపారు.విభిన్నమైన పాత్రలతో, విలక్షణమైన నటనతో, దశాబ్దాలుగా కోట్లాదిమంది ప్రేక్షకులను అలరించిన చంద్రమోహన్ మరణం, తెలుగు చిత్ర సీమకు తీరనిలోటని సీఎం విచారం వ్యక్తం చేశారు. వారి స్పూర్తితో ఎందరో నటీ నటులు ఉన్నత స్థాయికి ఎదిగారని., కళామతల్లి ముద్దుబిడ్డ గా …
Read More »నాడు సమైక్య పాలనలో కరెంటు కష్టాలు
నాడు సమైక్య పాలనలో కరెంటు లేక సాగు, తాగునీరు లేక, అభివృద్ధికాక అరిగోసలుపడ్డామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ప్రస్తుతం పచ్చబడ్డ తెలంగాణలో చిచ్చు పెట్టేందుకు తెలంగాణ వ్యతిరేక శక్తులన్నీ ఏకమై కేసీఆర్ను ఓడగొట్టేందుకు కుట్రలు పన్నారని విమర్శించారు. కొత్తపల్లి మండలంలోని కమాన్పూర్, బడ్డిపల్లి గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ సుభిక్షంగా ఉండాలంటే కేసీఆర్ను బలపరచాలన్నారు. తెలంగాణను కాపాడుకోవాల్సిన …
Read More »బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా కృషిచేయాలి..
బి.ఆర్.ఎస్.గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని పరకాల బి.ఆర్.ఎస్ అభ్యర్థి,ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు అన్నారు.శుక్రవారం సంగెం మండలం కాపులకనపర్తి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ యూత్ నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేస్తూ బి.ఆర్.ఎస్ మండల అధ్యక్షులు పసునూరి సారంగపాణి,గ్రామ అధ్యక్షులు సదిరం రవికుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారి సమక్షంలో బి.ఆర్.ఎస్ లో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా …
Read More »బీఆర్ఎస్ లోకి భారీ చేరికలు
తెలంగాణలో వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గం సంగెం మండలం నార్లావాయి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు పరకాల నియోజకవర్గం బి.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థి,ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారి సమక్షంలో బి.ఆర్.ఎస్.లో చేరారు.వారికి ఎమ్మెల్యే గారు పార్టీ కండువాకప్పి సాదరంగా ఆహ్వానించారు.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, పార్టీ విధివిధానాలు నచ్చకనే ఆ పార్టీని వీడుతున్నారని ఎమ్మెల్యే అన్నారు.పార్టీపై నమ్మకంతో పార్టీలో చేరిన వారందరినీ కాపాడుకుంటామని తెలిపారు.పార్టీలో చేరిన వారిలో..సింగిరెడ్డి అనిల్ ,మొగిలి హరిశంకర్,సింగిరెడ్డి …
Read More »కాంగ్రెస్ లో ఏమి జరుగుతుంది… ఇంతటి ధీన స్థితికి కారకులు ఎవరూ…?
వందేళ్ల చరిత్ర ఉందంటూ గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ పార్టీకీ ఇంతటి ధీన స్థితికి ఎందుకు దిగ జారింది…హేమా హేమీలు ఉన్న ఆ పార్టీకి వలస నాయకుడు పిసిసి సారధ్యం వహించడమే ఇందుకు కారణమా అంటే ఆ పార్టీ నుండే అవునని సమాధానం రావడం మరీ విచిత్రంగా ఉంది.పి సి సి ప్రెసిడెంట్ పదవిని కోటాను కోట్లు పెట్టి తెచ్చుకున్నాడని సొంత పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణలు పై వాదాన్ని బల …
Read More »బీఆర్ఎస్ గెలుపునకు కృషి చేయాలి…
బిఆర్ఎస్ పార్టీ గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పరకాల బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారి సతీమణి శ్రీమతి చల్లా జ్యోతి గారు అన్నారు. శుక్రవారం 15 డివిజన్ మొగిలిచర్ల గ్రామంలో గడపగడపకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతి గారు మాట్లాడుతూ…పరకాల నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు బీఆర్ఎస్ గెలుపును ఏ శక్తి అడ్డుకోలేదని అన్నారు. గతంలో ఉన్న నాయకులు చేసిన …
Read More »బీఆర్ఎస్ లోకి భారీ చేరికలు
తెలంగాణ సీఎం కేసీఆర్ జనరంజక పాలన, బాల్కొండ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి వెల్లువలా బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తొర్తి గ్రామం కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు దొన్పాల్ గణేష్, కాంగ్రెస్, బీఎస్పీ కార్యకర్తలు..తడపాకల్ గ్రామం నుంచి బీజేపీ, బీఎస్పీ నుంచి యువజన సభ్యులు, భీంగల్ మండలం బెజ్జోరా గ్రామం నుంచి 25 మంది యువజన …
Read More »తెలంగాణ కాంగ్రెస్ కు బిగ్ షాక్
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల హాడావుడి రోజురోజుకి ఎక్కువైపోతుంది. ఈ క్రమంలో పటాన్చెరులో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ నాయకుడు నీలం మధు తన అనుచరులతో కలిసి బీఎస్పీలో చేరారు. నీలం మధును హస్తం పార్టీ పటాన్చెరు అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే బీఫామ్ను పెండింగ్లో పెట్టింది. అయితే గురువారం రాత్రి ప్రకటించిన చివరి జాబితాలో నీలం మధుకు బదులు కాటా …
Read More »టీబీజేపీ అఖరి జాబితా విడుదల
తెలంగాణ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నామినేషన్ ఘట్టం ముగుస్తున్న నేపథ్యంలో బీజేపీ చివరి జాబితాను ప్రకటించింది. ఈ రోజు శుక్రవారం ఉదయం 14 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. అయితే ముందు 11 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేయాల్సి ఉండగా మూడు స్థానాల్లో అభ్యర్థుల్లో మార్పు చేర్పులు చేసి చివరకు 14 మంది అభ్యర్థుల జాబితాను బీజేపీ హైకమాండ్ రిలీజ్ చేసింది. వనపర్తి, చాంద్రాయణగుట్ట, బెల్లంపల్లి అభ్యర్థులను మారుస్తూ …
Read More »వేముల వాడ బీజేపీకి ఝలక్
తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజే శుక్రవారం నామినేషన్ అఖరి తేది కావడంతో రాష్ట్ర రాజకీయాల్లో వింతలు చోటు చేసుకుంటున్నాయి. ఒకపక్క కాంగ్రెస్ పార్టీలో ముందు ప్రకటించిన అభ్యర్థులను కాకుండా సడెన్ గా వేరేవాళ్లను ప్రకటించి వాళ్లకు పార్టీ బీఫాంలు అందజేస్తుంది ఆ పార్టీ. మరోవైపు బీజేపీ పార్టీ ఒక జాబితాలో ఒకరి పేరు.. మరోక జాబితాలో వేరేవాళ్లను ప్రకటించి ఇటు అభ్యర్థులను.. అటు ఆ పార్టీ శ్రేణులను గందరగోళంలోకి నెట్టెస్తుంది. …
Read More »