ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,రాష్ట్ర మంత్రి నారా లోకేష్ నాయుడుకు రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన యువనాయకుడు ,గుడివాడ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే కొడాలి నాని బంపర్ ఆఫర్ ప్రకటించారు.అప్పటి ఉమ్మడి రాష్ట్రం నుండి నేటి నవ్యాంధ్ర రాష్ట్రం వరకు కొడాలి నాని మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి …
Read More »చిత్తూరు జిల్లాలో వైసీపీ ఆట మొదలైంది..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత యాబై ఒక్కటి రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే .ఇప్పటికే ఎనిమిది వందల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తున్నారు.ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సొంత ఇలాఖ అయిన చిత్తూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని …
Read More »ఏపీ ప్రజలు సిగ్గు తెచ్చుకోవాలి -చంద్రబాబు షాకింగ్ కామెంట్స్…
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి టంగ్ స్లిప్ అయ్యారు.గతంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు దళితుల గురించి మాట్లాడుతూ వారికి తెలివి ఉండదు..పాడు ఉండదు అని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే.అంతకు ముందు కోడలు కొడుకును కంటాను అంటే అత్త వద్దు అంటదా అని షాకింగ్ కామెంట్స్ చేశారు . ఆయన తాజాగా ఏకంగా యావత్తు ప్రజలను టార్గెట్ …
Read More »కర్నూల్ రాజకీయాల్లో పెద్ద సంఛలనం….!
ఆంధ్రప్రదేశ్ లోని కొందరు టీడీపీ నాయకుల మద్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. ఫిరాయింప్ ఎమ్మెల్యేలకు కూడ ఇదే పరిస్థితి. వీరి దెబ్బకు చంద్రబాబు తల పట్టుకుంటున్నాడు. అయితే నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టగానే పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.ఆమె వెంట ఉన్న అనుచరులు, కార్యకర్తలు ఏవీ సుబ్బారెడ్డి వైపు తిరగారు బంధువులు సైతం మంత్రి మాట వినకపోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఆదివారం ఆళ్లగడ్డలో విందు కార్యక్రమం …
Read More »టీడీపీకి దెబ్బకు దెబ్బకొట్టిన కొడాలి నాని…170 స్థానాల్లో వైసీపీ విజయం
కొత్త సంవత్సర ఆరంభంలోనే ఇద్దరు మంత్రులకు కొడాలి నాని దెబ్బకు దెబ్బ కొట్టారు. రవికాంత్ను తిరిగి తీసుకు రావడానికి కొడాలి నాని ప్రయత్నాలు చేసి సఫలమయ్యాయి. ఇటీవల మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు సమక్షంలో టీడీపీలో చేరిన గుడివాడ మున్సిపల్ వైసీపీ పార్టీ ఫ్లోర్ లీడర్ రవికాంత్ తిరిగి సొంతగూటికి చేరారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే కొడాలి నానితో కలిసి రవికాంత్ విలేకరుల సమావేశంలో పాల్గొని..తిరిగి వైసీపీలోకి చేరేతున్నట్లు …
Read More »టీడీపీలో చేరిన నేత….తిరిగి వైసీపీలోకి ….కుట్రలు, బెదిరింపులు..ఆధారాలతో సహా బయటపెడతా
వైసీపీ అదినేత జగన్ పాదయాత్రతో వైసీపీలోకి వలసలు పెరిగిపోతున్నాయి. వైసీపీ నుండి టీడీపీలోకి చేరినా వారు తిరిగి మళ్లీ వైసీపీలోకి చేరుతున్నారు. ఇటీవల మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు సమక్షంలో టీడీపీలో చేరిన గుడివాడ మున్సిపల్ వైసీపీ పార్టీ ఫ్లోర్ లీడర్ రవికాంత్ తిరిగి సొంతగూటికి చేరారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే కొడాలి నానితో కలిసి రవికాంత్ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేతల కుట్రలు, బెదిరింపులను …
Read More »సినిమా హాల్లో టిక్కెట్లు అమ్ముకునే టీడీపీ ఎమ్మెల్యే …
ఏపీలో టీడీపీ నేతలు చేస్తున్న ఆరాచకాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని, పెందుర్తి టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి నోరు అదుపులో పెట్టుకోవాలని వైసీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున సూచించారు. విజయవాడలో వైసీపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ను విమర్శించే అర్హత ఆయనకు లేదన్నారు. సినిమా హాల్లో టిక్కెట్లు అమ్ముకున్న సత్యనారాయణమూర్తికి వైసీపీ నాయకులపై అవాకులు, చవాకులు పేలే …
Read More »చంద్రబాబుకి 2017 ఫినిషింగ్ టచ్ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యే.. రోజా
2017 ముగుస్తున్న నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పరిపాలనపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు పాలనలో ఈ ఏడాది మొత్తం అరాచకాలు, అత్యాచారాలు, ఆత్మహత్యలు, అబద్ధాలతో సాగుతోందని ధ్వజమెత్తారు. 2017 నారావారి నరకాసురనామ సంవత్సరంగా ఉందని రోజా ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు ధైర్యంగా తన మేనిఫెస్టోను చూడగలరా? అని నిలదీశారు. చంద్రబాబు పాలనలో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వెన్నుపోటు …
Read More »చంద్రబాబు ఇలాకలో దుమ్ములేపిన జగన్ ఎంట్రీ..
నాది.. ఒక్కటే ధ్యేయం.. ఒకటే లక్ష్యం అదే ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కార మార్గాలు చూపడం. మహిళలు, రైతులు, నిరుపేదలను, వృద్ధులను, నిరుద్యోగులను కలుసుకుని వారికి ధైర్యం చెప్పడం. ఈ మాటలు ఎవరో అన్నవి కావు. స్వయాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రధానప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్న మాటలే. కాగా, ప్రజల సమస్యల పరిష్కారమార్గన్వేషణలో భాగంగా నిత్యం ప్రజల మధ్యనే ఉండేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా …
Read More »ఏపీలో వైసీపీ ఎమ్మెల్యే అరెస్టు…తీవ్ర ఉద్రిక్తత
ఏపీలోని నెల్లూరు జిల్లా సాలుచింతలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సాలుచింతలో గురువారం అధికారులు ఆక్రమణల తొలగింపు చేపట్టారు. దీంతో పట్టాలు ఇవ్వకుండా ఇళ్లు కూల్చివేతలు చేస్తున్న అధికారుల తీరుపై వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. నిర్వాసితులకు ప్రత్యామ్నాయం చూపాలని ఆయన ఘటనాస్థలిలో బైఠాయించారు. దీంతో పోలీసులు అడ్డుకుని అనిల్ కుమార్ తో పాటు పలువురు వైసీపీ నేతలను అరెస్టు చేశారు. న్యాయం కోసం ఆందోళన …
Read More »