రాబోవు అసెంబ్లీ ఎన్నికల నేపద్యం లో సత్తుపల్లి నియోజకవర్గ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య గెలుపును కాంక్షిస్తూ పట్టణ పరిధిలోని 14 వ వార్డు గాంధీ నగర్ లో పట్టణ బిఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు నియోజకవర్గంలో సంద చేసిన అభివృద్ధి పనులు ఓటర్లకు వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి సండ్ర వెంకట వీరయ్య గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. …
Read More »నేడు మేడ్చల్ కు సీఎం కేసీఆర్
తెలంగాణ అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ బుధవారం మహబూబ్నగర్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో పర్యటించనున్నారు. తొలుత జడ్చర్ల తర్వాత మేడ్చల్లో నిర్వహించే బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో గులాబీ బాస్ కేసీఆర్ పాల్గొని ప్రసంగిస్తున్నారు. ఇటీవలి బహిరంగ సభల్లో సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగాలు విస్తృతంగా జనబాహుళ్యంలోకి వెళ్లాయి. బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలపై ప్రజల్లో అమితాసక్తి, ఆమోదం వ్యక్తం అవుతున్న నేపథ్యంలో బుధవారం నిర్వహించే …
Read More »కుత్బుల్లాపూర్ లో ఎమ్మెల్యే వివేకానంద్ కు మద్ధతుగా ఏకగ్రీవ తీర్మానాలు
కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్, బాపు నగర్ , చేసిన అభివృద్ధికి గాను అభినందనలు తెలియజేస్తూ కాలనీ వాసులు సంక్షేమ సంఘ నాయకులు ఏర్పాటు చేసిన సభలో ముక్యతిదిగా పాల్గొన ఎమ్మెల్యే కే పి వివేకానంద్ అనంతరం సంజీవయ్య నగర్ మరియు రామకృష్ణ నగర్ వాసులు రానున్న ఎన్నికలలో ఎమ్మెల్యే కె.పి. వివేకానంద గారికే తమ మద్దతు అని ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారిని …
Read More »బీఆర్ఎస్ పార్టీలోకి భారీ చేరికలు
తెలంగాణలో ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణం 4వ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీకి చెందిన 25 కుటుంబాలు నేడు నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. పార్టీలో చేరినవాళ్లలో రాపోలు సమ్మయ్య, ఆలుకుంట మురళి, శివరాల కొమ్మాలు, బోసు సమ్మయ్య, శివరాత్రి దర్గయ్య, శివరాత్రి సారయ్య, శివరాత్రి మల్లమ్మ, సంపంగి సరోజన, సంపంగి మల్లయ్య, దండుగుల శివ, ఆలుకుంట …
Read More »రత్నమ్మ మృతి పట్ల మంత్రి హారీష్ రావు సంతాపం
తెలంగాణ రాష్ట్ర అధికార బీఆర్ఎస్ అధినేత … సీఎం కేసీఆర్ ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి మాతృమూర్తి పెంటపర్తి రత్నమ్మ పార్థీవ దేహానికి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు నివాళులు అర్పించారు. రత్నమ్మ మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న మంత్రి జిల్లాలోని రామాయంపేట మండలం ప్రగతి ధర్మారంలోని రాజశేఖర్రెడ్డి స్వగృహానికి చేరుకొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి …
Read More »కేసీఆర్ మూడోసారి అఖండ విజయం సాధించాలి…
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సీఎం కేసీఆర్ మూడోసారి అఖండ విజయం సాధించి ప్రభుత్వం అధికారంలోకి రావాలని… వారి అడుగుజాడల్లో తాము పనిచేసేందుకు మరోసారి అవకాశం కల్పించాలని కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని వేడుకున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సోమవారం నాడు స్వామి వారి దర్శనం అనంతరం స్థానిక మీడియాతో మంత్రి మాట్లాడారు… సీఎం కేసీఆర్ …
Read More »ఇంకా నయం..లూథ్రాకు బదులు దేవాన్ష్ని లాయర్గా పెట్టలేదు..!
45 ఏళ్లలో రాజకీయ జీవితంలో వ్యవస్థలను మేనేజ్ చేస్తూ..తన కులానికి ప్రభుత్వ ఆస్తులను దోచిపెడుతూ..తన చేతికి మట్టి అంటకుండా..తెలివిగా లక్షల కోట్లు దోచుకున్న గజదొంగ, 2 ఎకరాల నుంచి 6 లక్షల కోట్లకు అధిపతి అయిన స్కామ్స్టర్ చంద్రబాబు చంద్రబాబు అరెస్టును ప్రజలు పట్టించుకోకపోవడంతో టీడీపీ నేతలకు, అనుకుల పచ్చ మీడియాకు పిచ్చెక్కిపోతోంది. చంద్రబాబు అరెస్ట్ను రాజకీయంగా వాడుకుని ప్రజల్లో సానుభూతి కొట్టేందుకు లోకేశ్, భువనేశ్వరి, బాలయ్యలు తెగ ప్రయత్నించారు..ఆఖరికి …
Read More »పవన్ కల్యాణ్ చంద్రబాబు కుక్క…1500 కోట్ల ప్యాకేజీకి అమ్ముడుపోయాడు..!
గత పదేళ్లుగా చంద్రబాబు దత్తపుత్రుడిగా…టీడీపీ ప్రయోజనాల కోసం పని చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైలు సాక్షిగా తన అసలు ముసుగు తీసేసాడు. ప్యాకేజీ బంధమో..లేక మరేదైనా రుణానుబంధమో..తెలియదు కానీ..తన తల్లిని , తన అన్నను ఎల్లోమీడియాతో తిట్టించిన సంగతిని మర్చిపోయాడు..తనను మోదీ దత్తపుత్రుడంటూ ఎక్కెసమాడిన దత్తతమ్ముడు లోకేష్ని క్షమించాడు..జనసేనలో పవన్తో తిరిగేవాళ్లంతా అలగా జనం అంటూ అవమానించిన బాలయ్యతో కలిసి భయ్యా అంటూ భుజం …
Read More »బీజేపీ జనసేన పొత్తుపై క్లారిటీ
ఏపీలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన పార్టీలు కల్సి పోటి చేస్తాయని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఇటీవల ప్రకటించిన సంగతి తెల్సిందే. తాజాగా జనసేన బీజేపీ పొత్తుపై బీజేపీ ఏపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి క్లారిటీచ్చారు. టీడీపీ జనసేన పొత్తుపై ఢిల్లీలోని బీజేపీ జాతీయ ఆధిష్టానానికి వివరిస్తాను అని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందిస్తూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను మేము తప్పుగా చూడటం …
Read More »చంద్రబాబుతో ములాఖత్..ఇక టీడీపీ, జనసేన మిలాఖత్..ప్యాకేజీ బంధం బట్టబయలు..!
రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు సాక్షిగా..జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముసుగుతీసేశారు..ఇన్నాళ్లు చంద్రబాబు దత్తపుత్రుడిగా టీడీపీతో రహస్యబంధం కొనసాగించిన పవన్..ఇవాళ రాజమండ్రిలో చంద్రబాబు లెక్కిస్తున్న జైలు ఊచల సాక్షిగా తన ముసుగు తీసాడు..పరామార్శ పేరుతో ములాఖత్ కు వెళ్లిన పవన్ కల్యాణ్ చంద్రబాబుతో మిలాఖత్ అయ్యాడు..బయటకు వచ్చి తనను సీఎంగా చూడాలన్న లక్షలాది మంది అభిమానుల ఆశలను వమ్ము చేస్తూ..ఇప్పుడు కాకపోయినా..భవిష్యత్తులోనైనా అధికారంలోకి వస్తామని కలలు కన్న వేలాది మంది జనసైనికుల …
Read More »