ఏపీలో మరో కొన్ని నెలల్లో సార్వత్రిక ఎన్నికలు ఉండగానే అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు తమ తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఇప్పటికే పలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు .ఈ క్రమంలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ..గత నాలుగు ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ నేతలు చేస్తోన్న పలు అవినీతి అక్రమాల వలన రానున్న ఎన్నికల్లో అధికారంలోకి రావడం కష్టమే అని తెలుగు తమ్ముళ్ళు గ్రహించారు. అదే సమయంలో …
Read More »వైసీపీలో చేరిన…టీడీపీ..కాంగ్రెస్ ..జనసేన నేతలు…!
ఏపీ ప్రతి పక్షనేత గత 122 రోజులుగా ప్రజా సమస్యల కోసం చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు తెలుగు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. వైఎస్ జగన్ తో పాటు రోజు వేల మంది పాదయాత్రలో నడుస్తున్నారు. అంతేగాక ఇప్పటి వరకు జరిగిన పాదయాత్రలో అన్ని జిల్లాలో అక్కడ అక్కడ టీడీపీ నుండి వైసీపీ లోకి వలసలు జరిగాయి. తాజాగా గుంటూరు జిల్లాలో ఇప్పుడు చంద్రబాబుకు దిమ్మ తిరిగే షాకులు తగుల్తున్నాయి. జగన్ …
Read More »