ఏపీలో కృష్ణా జిల్లా రాజకీయాలకు ఒక ప్రత్యేకత ఉంది .రాష్ట్రంలో ఉన్న పదమూడు జిల్లాల్లో కృష్ణా జిల్లా రాజకీయాలు రాజకీయవర్గాలకే కాదు ఏకంగా రాజకీయ విశ్లేషకులకు కూడా అంతుపట్టదు.మొత్తం ఏపీ పాలిటిక్స్ కు కేంద్ర బిందువుగా ఉండే కృష్ణా జిల్లా టీడీపీ తరపున గత సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేలకు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సీటు కష్టమని అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు.ఈ విషయం తెగేసి చెప్పాలని ఆ పార్టీ …
Read More »జగన్ ప్రధానప్రతిపక్ష నేతగా ఉండటం ఏపీ ప్రజలకు సిగ్గుచేటు..మంత్రి కాల్వ శ్రీనివాస్
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఏపీ మంత్రి కాల్వ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం నాశనమవుతున్న కానీ పట్టించుకోవడంలేదు .రాష్ట్రానికి ఒక అసమర్థ నేత ప్రధాన ప్రతిపక్షగా ఉండటం తెలుగు ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అని ఆయన అన్నారు .. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ …
Read More »బాబు సర్కారుకి బిగ్ షాకిచ్చిన దేశ అత్యున్నత న్యాయస్థానం ..
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ సర్కారుకి దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీం కోర్టు బిగ్ షాకిచ్చింది.ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో పుట్టపర్తి మండలంలో పెద్దకమ్మవారి పల్లి దగ్గర హంద్రినీవా కు సంబంధించి జరుగుతున్న తొమ్మిదో ఫ్యాకేజీ పనులను నిలిపేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానం స్టే ఇచ్చింది.తమను నిండా ముంచి పనులు కొనసాగిస్తున్నారు అని ఈ ప్రాంత రైతులు దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.దీంతో …
Read More »వైసీపీలో చేరిక గురించి ఆలోచిస్తా..వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే…
ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో ,ఎంపీలలో కొంతమంది ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆశచూపించిన తాయిలాలకు లొంగి టీడీపీ కండువా కప్పుకున్న సంగతి తెల్సిందే.అందులోభాగంగా మొత్తం ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ,ముగ్గురు ఎంపీలు వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీ కండువా కప్పుకున్నారు.అయితే ఈ నేపథ్యంలో వైసీపీ నుండి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలలో బాబు వ్యవహార శైలిలో వచ్చిన …
Read More »వైసీపీ అధినేత సంచలన నిర్ణయం ..ప్రతి తెలుగోడు కాలర్ ఎగరేసే వార్త..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఎనబై రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.దాదాపు రెండున్నర నెలలుగా చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది.పాదయాత్రలో భాగంగా రైతులు,మహిళలు ,ఉద్యోగులు ,నిరుద్యోగులు ,వృద్ధులు జగన్మోహన్ రెడ్డిను కల్సి తమ బాధలను చెప్పుకుంటున్నారు.తాజాగా యావత్తు తెలుగు జాతి కాలర్ ఎగరేసుకునే సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. See Also:వైసీపీలో …
Read More »2019లో గెలుపు టీడీపీ భారీ కుట్ర ..మేల్కొకపోతే వైసీపీ పార్టీకి గెలుపు కష్టమే ..!
రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార టీడీపీ పార్టీ గెలవడానికి ప్రధాన కారణం అమలు కానీ మోసపూరిత ఆరు వందలకు పైగా ఎన్నికల హామీలు అని ప్రధాన ప్రతి పక్ష పార్టీ వైసీపీ ,ఇతర పార్టీలు అయిన కాంగ్రెస్,సీపీఎం ,సీపీఐ పార్టీలకు చెందిన నేతలు చేస్తున్న ప్రధాన ఆరోపణ .అయితే ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా గత …
Read More »వైసీపీలోకి టీడీపీ ఎంపీ ..జగన్ గ్రీన్ సిగ్నల్ కోసం వెయిటింగ్ ..వైసీపీ ఎమ్మెల్యే..
ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రతో ప్రజలకు దగ్గరయ్యే పనుల్లో బిజీగా ఉంటుంటే మరోవైపు అదే పార్టీకి చెందిన నేతలు ,ఎమ్మెల్యేలు వైసీపీ పార్టీను క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేయడంలో రాకెట్ వేగంతో ముందుకు దూసుకుపోతున్నారు.ఈ నేపథ్యంలో ఇటివల గుంటూరులో ఒమేగా అనే ప్రైవేట్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి రాష్ట్ర సీఎం,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వెళ్లారు. చంద్రబాబు ఎంట్రీ ఇవ్వగానే టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరరావుతో …
Read More »ఏపీ ప్రజలకు న్యాయం చేయగల దమ్మున్న ఏకైక నేత జగన్ ..టాలీవుడ్ స్టార్ హీరో…
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత డెబ్బై తొమ్మిది రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సింది.గత నాలుగు ఏండ్లుగా టీడీపీ సర్కారు హయంలో ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకొని వాటి పరిష్కారం కోసం పోరాడి వారికి అండగా ఉండాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర నిర్వహిస్తున్నారు. See Also:వైసీపీలోకి టీడీపీ …
Read More »టీడీపీకి 10 మంది కార్పొరేటర్లు రాజీనామా ..
ఏపీ అధికార టీడీపీ పార్టీలో అప్పుడే రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి.ఈ క్రమంలో వైఎస్ఆర్ కడప టీడీపీ పార్టీకి చెందిన పదిమంది కార్పొరేటర్లు రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు.గత నాలుగు ఏండ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల టీడీపీ పార్టీలో వర్గ విభేదాలు బయటకు వస్తున్న నేపథ్యంలో తాజాగా కడప మున్సిపల్ కార్పోరేషన్లో పదిమంది కార్పొరేటర్లు రాజీనామాకు సిద్ధపడటం జిల్లా రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తుంది. See Also:ఏపీ ప్రజలకు న్యాయం …
Read More »ముద్దుల వెనక సీక్రెట్ బయటపెట్టిన వైఎస్ జగన్…
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత డెబ్బై ఏడు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు.జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి వస్తున్న విశేష ఆదరణను చూసి తట్టుకోలేక అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు విమర్శల పర్వం కురిపిస్తున్న సంగతి కూడా తెల్సిందే. అందులో భాగంగా …
Read More »