ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ,టీడీపీ పార్టీల మధ్య తేడా కేవలం రెండు శాతమే అంటే అక్షరాల ఐదు లక్షల ఓట్లు .కేవలం ఐదంటే ఐదు లక్షల ఓట్ల తేడాతోనే వైసీపీ అధికారానికి దూరం కాగా టీడీపీ అధికారాన్ని దక్కించుకుంది.అయితే ఇప్పుడు ఏపీలో ఎన్నికలు వస్తే ప్రస్తుత అధికార పార్టీ అయిన తెలుగుదేశం ఓటమి ఖాయమని, వైసీపీ విజయం ఖాయమని ఒక …
Read More »ఏపీ అభివృద్ధిని వైసీపీ అడ్డుకుంటుంది-గిడ్డి ఈశ్వరీ ..!
గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి ఆ తర్వాత ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రలోభపెట్టిన తాయిలాలకు లొంగి టీడీపీ పార్టీ కండువా కపుకున్న పాడేరు నియోజకవర్గ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు. see also:1,000 మంది అనుచరులతో..200 బైక్ లతో భారీ ర్యాలీగా వేళ్లి …
Read More »వైసీపీలోకి కాపు సామాజిక వర్గ మాజీ సీనియర్ మంత్రి ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది.ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత ..మాజీ మంత్రి అయిన సీనియర్ నాయకుడు టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు .రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కాపు సామాజిక వర్గ నేత ,మాజీ మంత్రి యర్రా నారాయణ స్వామీ వైసీపీ పార్టీలోకి చేరడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.ఈ క్రమంలో పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ లేఖను రాష్ట్ర టీడీపీ …
Read More »వైసీపీ అధినేత జగన్ సంచలన నిర్ణయం -పల్నాడు నుండి బరిలోకి స్టార్ నటుడు ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట ఎనబై రెండు రోజులుగా పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు లో ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్నాడు . see this:తణుకు ప్రజలకు జగన్ ఇచ్చిన తొలి హామీ ఇదే..! ఈ క్రమంలో రాష్ట్రంలో గుంటూరు జిల్లా రాజకీయంలో పెనుసంచలనం సృష్టించే …
Read More »ప్రత్యేక్ష రాజకీయాల్లో ఎంట్రీపై మోహన్ బాబు క్లారిటీ ..!
ఆయన మోస్ట్ సీనియర్ నటుడు ..ఐదు వందలకుపైగా సినిమాల్లో నటించిన అగ్ర హీరో ..నిర్మాత ..రెండు చిత్ర నిర్మాణ సంస్థలకు మార్గదర్శి .బాక్స్ ఆఫీసు దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించే సత్తా ఉన్న నటుడు మంచు మోహన్ బాబు .అయితే మోహన్ బాబు గతంలో టీడీపీ తరపున రాజ్యసభకు ఎన్నికైన సంగతి తెల్సిందే.ఆ తర్వాత ఆయన ప్రత్యేక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాల్లో నటిస్తూ ..తన తనయుళ్ళ కెరీర్ ను …
Read More »ఏపీలో మరో సారి కలవరం -ఫోన్లో నేను చంద్రబాబును మాట్లాడుతున్నా అంటూ బాబు ..!
ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఫోన్ మాట్లాడుతూ వార్తలోకి ఎక్కారు అంటూ బాబు ఆస్థాన మీడియాకు చెందిన ఒక ప్రముఖ పత్రిక ఒక వార్తా కథనాన్ని ప్రచురించింది .ఈ వార్త కథనంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటివల కురిసిన భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకొని కర్నూలు జిల్లాకు చెందిన ఏఈ ఇంటికి ఫోన్ చేశారు. పవన్ గురించి సందీప్ రెడ్డి …
Read More »బీజేపీ పార్టీతో కుమ్మక్కైన పవన్ ,జగన్ -దేవినేని ఉమా ..!
ఏపీ అధికార టీడీపీ నేత ,రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ,ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ఫైర్ అయ్యారు .ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీతో కుమ్మక్కై పవన్ ,జగన్ టీడీపీ పార్టీకి ,ఏపీ ప్రజలకు అన్యాయం చేస్తున్నారు అని విమర్శించారు …
Read More »2019ఎన్నికల్లో బాపట్ల వైసీపీదే-బాబు ఆస్థాన మీడియా షాకింగ్ సర్వే..!
వినడానికి వింతగా ఉన్న కానీ ఇదే నిజం .ఆ పత్రిక మరియు ఛానెల్ ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు చెప్పినట్లు రాస్తుంది .నడవమన్నట్లు నడుస్తుంది అని ఇటు రాజకీయవర్గాలు అటు నెటిజన్లు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తారు .అలాంటి పత్రిక ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,ప్రధానప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి,అతని పార్టీ నేతలపై ఉదయం …
Read More »ఏపీ సీఎం చంద్రబాబుపై హత్యాయత్నం కేసు ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మీద హత్య యత్నం కేసు నమోదు కానున్నదా ..?. అయితే నారా చంద్రబాబు నాయుడు మీద ఈ హత్యాయత్నం కేసు నమోదు అవ్వడం ఎటువంటి పరిణామాలకు దారిస్తుందో ..ఎందుకు పెట్టాలో చెబుతున్నారు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి .. నిన్న మంగళవారం పశ్చమ గోదావరి ,తూర్పు గోదావరి జిల్లాల మధ్య …
Read More »గోదావరి జిల్లాలో పెను సంచలనం -వైసీపీలోకి బడా పారిశ్రామికవేత్త ..!
ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి .ఈ క్రమంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలోకి ఇతర పార్టీలకు చెందిన నేతలు ,మాజీ ఎమ్మెల్యేలు ,మాజీ మంత్రులు చేరుతున్నారు .తాజాగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా గోదావరి జిల్లాల్లోకి పాదయత్ర చేరుకున్న సంగతి తెల్సిందే . ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ భీమవరానికి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త గాదిరాజు …
Read More »