ఏపీలో ప్రతిపక్షనేత వైసీపీ అధ్యక్షుడు చేపట్టిన పాదయాత్ర విజయవతంగా కొనసాగుతుంది. కాకినాడలోని జేఎన్టీయూ సెంటర్ నుంచి ప్రారంభమైన ప్రజా సంకల్ప పాదయాత్ర నాగమల్లితోట జంక్షన్, సర్పవరం జంక్షన్, ఏపీఐఐసీ కాలనీ మీదుగా అచ్చంపేట జంక్షన్ వరకు కొనసాగింది. అచ్చంపేటలో జరిగిన మత్స్యకారుల ఆత్మీయ సమావేశంలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మత్స్యకారులు పలు సమస్యలను వైఎస్ జగన్ దృష్టికి తీసుకొచ్చారు. వాటిపై సానుకూలంగా స్పందిస్తూ భరోసా ఇచ్చారు. ఫీజు …
Read More »జగన్ గెలుస్తాడనే భయంతోనే చంద్రబాబు యూటర్న్..టీడీపీ మాజీ సీనియర్ నేత
చంద్రబాబు ఓడిపోవాలని తిరుమల కొండపైకి ఎక్కేటప్పుడు ప్రతి మెట్టుకు మొక్కుకున్నానని తెలంగాణ సీనియర్ రాజకీయ నేత మోత్కుపల్లి అన్నారు. కొండ ఎక్కే క్రమంలో తనకు బీపీ కూడా డౌన్ అయిందని… రెండు రోజులు ఆసుపత్రిలో చికిత్స కూడా చేయించుకున్నానని చెప్పారు. చంద్రబాబు మోసకారి అంటూ ఆయన విమర్శించారు.లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఏపీకి అన్యాయం జరిగిందని ఒక్క నేత కూడా మాట్లాడలేదని… చంద్రబాబు మోసగాడు అనే విషయం …
Read More »కర్నూల్ జిల్లాలో ఎస్వీ మోహన్ రెడ్డి అప్పుడు గెలిపించాను..ఇప్పుడు ఓడిస్తా..వైఎస్ జగన్
ఏపీలో రాజకీయం చాలా హాట్ గా వెడెక్కుతుంది. ఒకవైపు ఎస్వీ మోహన్ రెడ్డికి టికెట్ ఖరారు చేశాడు చినబాబు లోకేష్. వచ్చే ఎన్నికల్లో ఎస్వీ మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున కర్నూలు నుంచి తిరిగి పోటీ చేస్తారని.. ఆయనను గెలిపించాలని చినబాబు పిలుపునిచ్చాడు. దీంతో ఈ పిలుపు కొత్త రచ్చగా మారింది. దీనిపై టీజీ వెంకటేష్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. అసలు అభ్యర్థులను ప్రకటించడానికి లోకేష్ …
Read More »వైఎస్ జగన్ అసలు సీసలైన దమ్మునోడు.నరేంద్రమోది సంచలన వాఖ్యలు..!
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా కోసం గత 4 ఏళ్లుగా అలుపెరగని పోరాటం చేస్తోంది ఎవరు? రాష్ట్ర విభజన ముందు నుంచి హోదా కావాలంటూ నినదిస్తోంది ఎవరు? మడమతిప్పకుండా పోరాటాన్ని కొనసాగిస్తోంది ఎవరు? ఈ అంశాన్నిఆంధ్ర ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది ఎవరు..? పార్టీలకు అతీతంగా ఈ ప్రశ్నలకు ఎవరైనా చెప్పే సమాధానం ఒకటే అది ఏది అంటే ఏపీ ప్రతిపక్షనేత , వైసీపీ అధినేత జగన్ అని తెలుసు. అంతలా ప్రతి …
Read More »వైఎస్ జగన్ 218వ రోజు పాదయాత్ర
అలుపెరుగని మోముతో రాష్ట్ర ప్రభుత్వ గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న ఏపీ ప్రతిపక్ష నేత,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. వైఎస్ జగన్ ఆదివారం ఉదయం పెద్దాపురం నియోజకవర్గం అచ్చంపేట జంక్షన్ నుంచి 218వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి సామర్లకోట మండలం గొంచాల, బ్రహ్మానందపురం, పీ.వేమవరం శివారు మీదుగా ఉండూరు వరకు నేటి పాదయాత్ర కొనసాగనుంది. పాదయాత్రలో భాగంగా జగన్ ఇప్పటివరకు …
Read More »వైసీలో చేరిన డీసీసీబీ మాజీ చైర్మన్..!
ఏపీలో ప్రస్తుతం వైసీపీలోకి భారీగా వలసలు జరుగుతున్నాయి. అధికారంలో ఉన్న టీడీపీ నేతలు, కాంగ్రెస్స్ , పారీశ్రామిక వేత్తలు మొదలగు వారు ప్రధాన ప్రతి పక్షం వైసీపీలో చేరుతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) మాజీ చైర్మన్ ఈదర మోహన్బాబు వైసీపీలో చేరారు. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో వైఎస్ జగన్ సమక్షంలో శుక్రవారం ఆయన ఆ పార్టీ తీర్థం పుచుకున్నారు. మోహన్ బాబుకు జగన్ పార్టీ …
Read More »పదవులు ఆశించి పార్టీలోకి రాలేదు.. వైఎస్ జగన్ సిద్దాంతాలు నచ్చి వచ్చా
ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సీఎం అయితేనే రాజన్న రాజ్యం సాధ్యమవుతుందని వైసీపీ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి తెలిపారు. శుక్రవారం కర్నూల్ జూపాడుబంగ్లా మండలంలోని తంగడంచ గ్రామంలో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు సిద్ధార్థరెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో సిద్ధార్థరెడ్డి మాట్లాడుతూ నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీ అభివృద్ధికోసం …
Read More »వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుండి గెలిచి టీడీపీలో చేరిన ప్రతి ఒక్క్రరిని ఓడిస్తా..వైఎస్ జగన్ శపథం
ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ‘ప్రజా సంకల్ప యాత్ర’ కడప జిల్లా ఇడుపులపాయ నుండి ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. జగన్ పాదయాత్రకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, అనుచరులు తరలివచ్చి ,దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి సమాధికి నివాళులు అర్పించిన అనంతరం పాదయాత్ర ప్రారంభించారు. ఇప్పటికి వైఎస్ జగన్ చేపట్టిన ‘ప్రజా సంకల్ప యాత్ర’216 రోజులుగా విజయవతంగా కొనసాగుతుంది. ‘జగన్ …
Read More »బుట్టా రేణుకను అక్కడికి ఎందుకు పిలిచారు..వైఎస్ జగన్ షాకింగ్ కామెంట్స్
ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. బుధవారం ఉదయం కాకినాడ రూరల్ నియోజకవర్గం కొవ్వాడ శివారు నుంచి 215వ రోజు పాదయాత్ర జరిగింది. జగన్ తో కలిసి నడిచేందుకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. వారికి భరోసానిస్తూ పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ కు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. పాదయాత్రలో …
Read More »సింహాన్ని చూడలంటే అడవిలో చూడాలి…వైఎస్ జగన్ ని చూడలంటే
ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. బుధవారం ఉదయం కాకినాడ రూరల్ నియోజకవర్గం కొవ్వాడ శివారు నుంచి 215వ రోజు పాదయాత్ర జరిగింది. ఆయనతో కలిసి నడిచేందుకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. వారికి భరోసానిస్తూ పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ కు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. పాదయాత్రలో భాగంగా …
Read More »