ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. జగన్ కు తోడుగా ప్రజలు విశేషంగా పాదయాత్రలో పాల్గొంటున్నారు. వేలాది మంది జగన్ పాలు సామన్య ప్రజలు అడుగులో అడుగు వేస్తున్నారు. ప్రజల కష్టాలు తెలుసుకుంటూ వారికి భరోసా ఇస్తూ వైఎస్ జగన్ ముందుకు సాగుతున్నారు. అయితే పాదయాత్రలో భాగంగా పార్టీలోకి వలుసలు వెల్లువెత్తున్నాయి. తాజాగా ప్రముఖ విద్యావేత్త బుర్రా అనుబాబు సోమవారం …
Read More »వైఎస్ జగన్ 225వ రోజు పాదయాత్ర..పిఠాపురంలో బహిరంగ సభ
ఏపీ ప్రతిపక్ష నేత , వైసీపీపార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 225వ రోజు ప్రారంభమైంది. సోమవారం ఉదయం జగన్ పిఠాపురం నియోజకవర్గంలోని విరవ నుంచి పాదయాత్రను ప్రారంభించారు. వైఎస్ జగన్తో కలిసి నడిచేందుకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. స్థానికులు తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు. వారికి భరోసా కల్పిస్తూ వైఎస్ జగన్ ముందుకు సాగుతున్నారు. విరవ నుంచి విరావాడ, ఎఫ్కే పాలెం కుమారపురం …
Read More »ఆకలి కేకలతో కాపు యువత కంచాలు కొడితే కేసులు పెట్టిన చంద్రబాబు తీరు తియ్యగానూ, జగన్ వ్యాఖ్యలు చేదా
మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యలపై తుని వైసీపీ ఎమ్మెల్యే దాడి శెట్టి రాజా అభ్యంతరం వ్యక్తం చేశారు. కాపులను అవమానించిన చంద్రబాబు మాటలు తియ్యగాను, వాస్తవాలు చెప్పిన జగన్ మాటలు చేదుగాను ఆయనకు కనిపిస్తున్నాయా అని రాజా ప్రశ్నించారు. తుని ఘటన నేపథ్యంలోనూ, ఆ తరువాత జరిగిన ఉద్యమంలో ముద్రగడ కుటుంబం పట్ల ప్రభుత్వం అనుసరించిన దుందుడుకు వైఖరిని ఖండిస్తూ ముద్రగడకు తాము …
Read More »వైఎస్ జగన్ పాదయాత్ర మరో మైలురాయి..రాజకీయ చరిత్రలోనే రికార్డ్
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు దుర్మార్గ పాలనలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు సాంత్వన కలిగిస్తూ… వచ్చే ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడబోయే రాజన్న రాజ్యంలో ఎలాంటి మేళ్లు కలుగుతాయో వివరిస్తూ.. ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శనివారం మరో మైలురాయిని చేరుకుంది. అశేష జనవాహిని వెంటనడువగా.. ప్రజాసంకల్పయాత్ర శనివారం 100 నియోజక వర్గాలు పూర్తి చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలోకి …
Read More »వైఎస్ జగన్ 222వ రోజు పాదయాత్ర..!
ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 222వ రోజు శనివారం ఉదయం ప్రారంభమైంది. పెద్దాపురం మండలంలోని కట్టమురు క్రాస్ నుంచి పాదయాత్ర కొనసాగించారు. జగన్ తో కలిసి నడిచేందుకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. వారితో కలిసి జగన్ ముందుకు సాగుతున్నారు. అడుగడుగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పాదయాత్రలో భాగంగా దారి పొడవునా వైఎస్ జగన్కు స్థానికులు సమస్యలు …
Read More »ఈనెల 29 న 175 మంది వైసీపీ సమన్వయకర్తలతో జగన్ భేటీ..!
ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ పార్టీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ ఈ నెల 29న జగ్గంపేటలో జరుగనున్న పార్టీ కీలక సమావేశంలో పాల్గొనున్నారు. ఈ సమావేశంలో అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్తలతో జగన్ భేటీ అయి పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారు. ప్రతి జిల్లాలో వైసీపీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై సమన్వయకర్తలకు జగన్ దిశా నిర్దేశం చేయనున్నారు. దీనిలో భాగంగా రీజనల్ కో-ఆర్డినేటర్లతో జగన్ విడివిడిగా సమావేశం …
Read More »పవన్ పెళ్లాలకు ప్రూఫ్స్ ఉన్నాయి. వైఎస్ జగన్ లక్ష కోట్లకు ప్రూఫ్స్ లేవు..నటి సంచలన వాఖ్యలు
ఇన్ని రోజులు తెలుగు టీవీ చానెళ్లలో.. సోషల్ మీడియాలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో కత్తి మహేష్ వివాదం నడిచింది. తరువాత టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తున్న నటి శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ ని పచ్చి బూతులు తిట్టిందని ఆమెపె యుద్దం కొనసాగించారు పవన్ ఫ్యాన్. ఈ వివాదం కొంత కాలాం నడిచింది. తాజాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ పై జగన్ చేసిన …
Read More »పవన్కు దిమ్మ తిరిగే షాక్ ఇస్తూ.. వైఎస్ జగన్కు ‘జై’ కొట్టిన టీడీపీ అభిమానులు
ఏపీ ప్రతిపక్షనేత , వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ‘ఏపీ బంద్’విజయవంతమైన సందర్భంగా మీడియాతో మాట్టడూతు ప్రముఖ నటుడు, జనసేన అధిపతి పవన్ కల్యాణ్పై తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి క్షణం నుంచి సోషల్ మీడియా వేదికగా వైఎస్ జగన్ అభిమానులు వర్సెస్ పవన్ అభిమానులుగా పెద్ద ఎత్తున మాటల యుద్ధమే జరుగుతోంది. తమ అభిమాన నేతనే అంటారా..? అని జగన్పై పవన్ వీరాభిమానులు, కార్యకర్తలు …
Read More »ఫోటోతో ఫుల్స్ అయిన పవన్ కళ్యాణ్ ఫాన్స్…?అసలు విషయం ఏంటి..? ఆ అమ్మాయి పేరు
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నాయకుల మధ్య వ్యక్తి గత విమర్శలతో హాట్ హాట్ గా సాగుతున్నాయి.ముఖ్యంగా జనసేన, వైసీపీ మధ్య వార్ పీక్ స్టేజ్ కి చేరుకుంది. ఈ క్రమంలోనే ఈ మధ్య ఓ అమ్మాయి జగన్ తో పాటు దిగిన సెల్ఫీ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అసలు సెల్ఫీ లో ఉన్న అమ్మాయి ఎవరు….? ఈ ఫోటోతో ఫుల్స్ అయింది ఎవరు… …
Read More »వైఎస్సార్ బయోపిక్ లో జగన్ పాత్ర చేస్తున్నహీరో ఎవరో తేలిస్తే..రోమాలు నిక్కబోడుచుకుంటాయి
దివంగత ముఖ్యమంత్రి మహా నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ ను “యాత్ర” అనే పేరుతో తెరకెక్కిస్తున్నాడు యువ దర్శకుడు మహి వి. రాఘవ్. ఈ మూవీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలోమలయాళీ స్టార్ హీరో మమ్ముట్టి నటిస్తున్నాడు. బాహుబలి సినిమాతో మంచి పేరు తెచుకున్న ఆశ్రిత వేముగంటి వైఎస్ఆర్ సతిమని విజయమ్మ పాత్రలో నటిస్తున్నారు. వైఎస్ తండ్రి పాత్రలో జగపతిబాబు, మాజీ హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి పాత్రలో …
Read More »