ఆంద్రప్రదేశ్ లో 2019 లో జరిగే సాదరణ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అధికార, ఇతర పార్టీల నుండి ప్రతిపక్ష పార్టీలో భారీగా వలసలు జరుగుతున్నాయి. పార్టీల్లో అసంతృప్తి.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండేవారంత వైసీపీ కండువా కప్పుకోవడానికి రెడీ అవుతున్నారు. ఒక పక్క రాష్ట్రం కోసం ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేస్తున్న పోరాటాలు, ప్రజల సంక్షేమం కోసం పడుతున్న తపన చూసి పలువురు …
Read More »ఊపందుకుంటున్న చేరికలు..టీడీపీ గుండెల్లో రైళ్లు.. వైఎస్ వర్ధంతి రోజునా.? జగన్ పాదయాత్ర శ్రీకాకుళం చేరిన రోజునా.?
కొండ్రు మురళీ మోహన్.. ఈయన ఓ మాజీమంత్రి. కాంగ్రెస్ లో ఓ వెలుగు వెలిగిన నేత. రాష్ట్ర విభజన నేపథ్యంలో డోలాయమాన స్థితిలో పడిపోయిన చాలామందిలో కాంగ్రెస్ లీడర్లలో ఈయన కూడా ఒకరు.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొండ్రుమురళి యువకుడు, విద్యావంతుడు, దళిత సామాజిక వర్గం నుంచి వచ్చి ఎమ్మెల్యేగా, మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తన నియోజకవర్గాన్నీ చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృద్ధి చేసారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి …
Read More »చంద్రబాబుకు ఐదు పెళ్లిళ్లు..ఆరో పెళ్లికి సిధ్దం..జగన్ సంచలన వాఖ్యలు
కేరళ రాష్ట్రంలో వరదల వల్ల తుఫానుల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న అక్కడ ప్రజలకు కోటి రూపాయలు ఏపీలో ప్రస్తుతం ప్రతి పక్షంలో ఉన్న వైసీపీ పార్టీ తరపున విరాళం ప్రకటించి తనలో ఉన్న మానవత్వాన్ని మరొకసారి చాటిచెప్పారు పార్టీ అధినేత వైఎస్ జగన్. వైఎస్ జగన్ ప్రస్తుతం విశాఖపట్టణం జిల్లాలో ప్రజా సంకల్ప పాదయాత్ర విజయవంతంగా కొనసాగిస్తున్నారు . ఈ క్రమంలో విశాఖపట్టణం జిల్లాలో జరిగిన బహిరంగసభలో జగన్ …
Read More »చరిత్రలోనే మొదటి సారి….ఎవ్వరికి జరగలేదు… హాద్దులు లేవు…జగన్ అంటే మరీ ఇంత వీరాభిమానమా?
ఏపీ ప్రతిపక్ష నాయకుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర పేరుతో పాదయాత్రను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. నేటికి ఈ పాదయాత్ర 242వ రోజుకు చేరింది. ఈ పాదయాత్రలో ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. చంద్రబాబు సీఎంగా ఉండటం ప్రజల ఖర్మ అని, ఊసరవెల్లి కూడా సిగ్గుపడేలా ఆయన రంగులు మారుస్తారని జగన్ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు పాలనలోని …
Read More »మూడ్రోజులక్రితం కలతచెందుతూ జగన్ ట్వీట్.. నేడు ఆర్ధిక సాయం.. చంద్రబాబు ఎంతిచ్చారో తెలుసా?
గాడ్స్ ఓన్ కంట్రీగా, ప్రకృతి సోయగాలకు పుట్టినిల్లుగా పేరుగాంచిన కేరళలో ప్రకృతి విలయతాండవం చేస్తోన్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులగా కేరళ జల దిగ్బంధంలో ఉంది. వరద బీభత్సానికి ఇప్పటివరకు 372 మంది చనిపోగా, వందలమందికి గాయాలయ్యాయి.. 3లక్షలమంది నిరాశ్రయులయ్యారు. గడచిన వందేళ్లలో ఈ తరహా వరదలు ముంచెత్తడంతో కేరళ అతలాకుతలమవుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కేరళ వరద బాధితులకు పలువురు సినీ తారలు – సెలబ్రిటీలు – క్రీడాకారులు …
Read More »వైఎస్ జగన్ అభినందనలు..!
ఇండోనేషియాలో కొనసాగుతున్న ఆసియా క్రీడల్లో పతకాలు గెలుపొందిన భారత ఆటగాళ్లకు ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ట్విటర్లో అభినందనలు తెలిపారు. భారత్కు తొలి స్వర్ణ పతకం అందించిన రెజ్లర్ బజరంగ్ పూనియాకు, షూటింగ్లో కాంస్య పతకాలు సాధించిన అపూర్వీ చండేలా, రవికుమార్కు ఆయన అభినందనలు తెలిపారు. ఆసియా క్రీడల్లో పాల్గొంటున్న భారత క్రీడాకారులకు ఆల్ ద బెస్ట్ చెప్పారు. అధికారికంగా ఆసియా క్రీడలు మొదలైన …
Read More »వైసీపీలోకి వలసల వెల్లువలు.. జగన్ సమక్షంలో చేరికలు
వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు వివిధ పార్టీల నాయకులు ఆకర్శితులవుతున్నారు. ఈ పాదయాత్ర దెబ్బకు వైసీపీలోకి వలసలు ఊపందుకున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన వైద్యులు పెట్ల రామచంద్రరావు, నర్సీపట్నం మండలం జెడ్పీటీసీ మాజీ సభ్యుడు అధికార బలరామ్మూర్తి నియోజకవర్గ కన్వీనర్ పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. వైఎస్ జగన్ వద్దకు రామచంద్రరావు, బలరామ్మూర్తిని …
Read More »వైఎస్ జగన్ 241వ రోజు పాదయాత్ర..!
ఏపీ ప్రతిపక్షనే, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నంలో విజయవంతంగా కొనసాగుతోంది. రోజు వేలాది మంది ఆయనతో పాటు అడుగులో అడుగు వేస్తున్నారు. జగన్ చేపట్టిన పాదయాత్ర 241వ రోజు సోమవారం ఉదయం.. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నియోజకవర్గ శివారు గ్రామమైన ధర్మసాగరం క్రాస్రోడ్డు నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి యండవల్లి, జల్లూరు, పాత తంగేడు, తంగేడు క్రాస్ రోడ్ మీదుగా పాయకరావుపేట నియోజకవర్గంలోని కోట …
Read More »వైసీపీలోకి టీడీపీ చైర్ పర్సన్, కౌన్సిలర్లు..!
నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో టీడీపీ నేతల మధ్య విభేదాలు తీవ్రమవుతున్నాయి. ఎమ్మెల్యే కోరుగుంట్ల రామకృష్ణ ప్రవర్తనతో వెంకటగిరి చైర్పర్సన్ దొంతు శారద పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారట. చైర్ పర్సన్గా పదవీ బాధ్యతలు చేపట్టినప్పట్నుంచి ఆమె ముక్కుసూటిగా వ్యవహరిస్తుండటం ఎమ్మెల్యేకు నచ్చడం లేదట. అంతేకాకుండా, మున్సిపల్ పనుల్లో తాను చెప్పిన వారికే కాంట్రాక్టు పనులు ఇవ్వాలని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ చెప్పినా శారద పట్టించుకోకుండా నిబంధనల ప్రకారం వ్యవహరించారట. …
Read More »హృదయాన్ని కలిచివేస్తుంది..జగన్ ట్వీట్ వైరల్
గత వారం రోజుల నుంచి కేరళ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.ఈ వర్షాల కారణంగా ఇప్పటికే లక్షల మంది నిరాశ్రయులు కాగా.. వందల సంఖ్యలో జనం మృత్యువాతపడ్డారు. అయితే వెంటనే అలర్ట్ అయిన ప్రభుత్వం తగిన రక్షణ చర్యలు చేపడుతుంది.ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 500 కోట్లు సహాయం చేయగా..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 25కోట్లు సహాయం చేసింది.ఏపీ ప్రభుత్వం 10కోట్లు సహాయం చేసింది.అంతేకాకుండా సినిమా రంగానికి చెందిన పలువురు …
Read More »