Home / Tag Archives: ys jagan (page 76)

Tag Archives: ys jagan

వైసీపీలోకి మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్, రెండో పొలిటికల్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయనున్న సీనియర్ నేత

ఏపీలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార‌మే ల‌క్ష్యంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాడోపేడో తేల్చుకోవ‌డానికి సిద్ధ‌మ‌వుతోంది. త‌న‌దైన వ్యూహాల‌తో జగన్ దూసుకుపోతున్నారు. ఏడాదికి పైగా పాద‌యాత్ర చేసిన వైసీపీ అధినేత జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌తో వైసీపీ మైలేజ్ అమాంతం పెంచేశారు జ‌గ‌న్. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీకి తిరుగులేద‌ని అన్ని స‌ర్వేలు కూడా చెబుతున్నాయి. ఈ క్ర‌మంలో క్యూకట్టి మరీ వైసీపీలోకి ఇతర పార్టీల నేతలు చేరుతున్నారు. కొద్ది రోజుల్లో మ‌రికొంత‌మంది …

Read More »

ఆ నియోజకవర్గంలో లోకేషే కాదు, చంద్రబాబు బరిలో ఉన్నా భారీ మెజారిటీతో వైసీపీ గెలుస్తుందంట

భీమిలి అసెంబ్లీ నియోజకవర్గంలో ఐటీ మంత్రి నారా లోకేష్‌ పోటీ చేసినా వైసీపీదే గెలుపు అని అనకాపల్లి మాజీ ఎంపీ అవంతి శ్రీనివాస్‌ అన్నారు. లోకేషే కాదు, చంద్రబాబు బరిలో ఉన్నా భారీ మెజారిటీతో గెలుస్తానన్నారు. శనివారం ఆయన హైదరాబాద్‌లోని జగన్‌ నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. టీడీపీ అంటే ఒక రాచరిక పాలన అని ప్రజలనుకుంటున్నారని, ఐదేళ్లు గుర్తుకు రాని ప్రజలు ఇపుడు ఉన్నపళంగా ఎలా గుర్తుకొచ్చారని ప్రశ్నించారు. …

Read More »

ఫ్యాను గుర్తు మీద గెలవనున్న రాజుగారు.. మంచిపేరు, పార్టీలతో సత్సంబంధాలతో రాష్ట్రంలో

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతాపార్టీ నుంచి వైసీపీలోకి మరో ఎమ్మెల్యే వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నుంచి విడిపోయిన నాటినుంచీ విష్ణుకుమార్ రాజును ఆయన అనుచరులు రాజకీయంగా మరో ప్రత్యామ్నాయ పార్టీవైపు వెళ్లాలని సూచిస్తున్నట్టు చెబుతున్నారు. ఆయన కూడా మొదట్లో వైసీపీకి మద్దతుగా మాట్లాడారు. జగన్ పాదయాత్ర విశాఖ వచ్చినప్పుడు ఆయనను కలుస్తానని ధైర్యంగా ప్రకటించారు. వైసీపీతో సంప్రదింపులు జరిగినట్టుగా కనిపించలేదు.. జగన్ పాదయాత్ర ద్వారా విశాఖ వచ్చి, …

Read More »

బాబుకు మరో షాక్…వైసీపీలో చేరిన సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి

ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో వైసీపీలోకి చేరికలు వేగం పుంజుకున్నాయి. ప్రతి పక్షనేత, వైసీపీ అద్యక్షుడు వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని వైసీపీలో చేరే నాయకుల సంఖ్య రోజుకు రోజుకు పెరుగుతోంది. తాజాగా విశాఖ జిల్లాకు చెందిన సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు శనివారం వైసీపీలో చేరారు. లోటస్‌పాండ్‌లో తనను కలిసిన దాడి వీరభద్రరావు, ఆయన తనయుడు రత్నాకర్‌ను పార్టీ కండువాలతో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. ఎంపీ …

Read More »

జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో బలంగా వీస్తున్న ఫ్యాన్ గాలి.. టీడీపీకి డిపాజిట్లు కష్టమే

క‌ర్నూలు జిల్లాలో వైయ‌స్ఆర్‌సీపీలోకి జోరుగా వ‌ల‌స‌లు కొన‌సాగుతున్నాయి. దాదాపుగా కడప తర్వాత కర్నూలు జిల్లా వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఫ్యాన్ గాలి వీస్తోంది. 14 నియోజకవర్గాల్లో వైసీపీ తిరుగులేని న్యాయకత్వంతో ముందుకెళ్తుంది. తాజాగా మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర సివిల్ సప్లై సప్లయ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవికి రాజీనామా చేసి మరీ చెల్లా రామ‌కృష్ణారెడ్డి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో పార్టీలో …

Read More »

  వీధినాటకాల ద్వారా టీడీపీ అరాచకాలను, వైసీపీ పధకాలను ప్రచారం చేస్తాం..30 ఇయర్స్ ఇండస్ట్రీ

ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రతిపక్ష వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వలసలు జోరుగా సాగుతున్నాయి. టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో పాటు పారిశ్రామిక వేత్తలు, సినీ కళాకారులు కూడా వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నాయకత్వంలోని వైయ‌స్ఆర్‌సీపీలో చేరేందుకు ముందుకు వస్తున్నారు. తాజాగా సినీ రంగానికి చెందిన పలువురు వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. హాస్య నటుడు జోగినాయుడు సహా పలువురు సినీ కళాకారులు శుక్రవారం వైసీపీలోకి వచ్చారు. లోటస్‌పాండ్‌లో పార్టీ ప్రధాన కార్యదర్శి …

Read More »

రాష్ట్ర సివిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవికి రాజీనామా చేసి మరీ జగన్ కు జై కొట్టిన చల్లా

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార తెలుగుదేశం పార్టీకి దెబ్బ మీద దెబ్బ త‌గులుతోంది. తాజాగా ఇద్దరు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరగా మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు వైసీపీలో చేరుతున్నారు. తాజాగా మాజీ శాసనసభ్యుడు చల్లా రామకృష్ణారెడ్డి వైయ‌స్ఆర్‌ సీపీలో చేరారు. జగన్ చెల్లాకు కండువా క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. యాభై ఏళ్లుగా జిల్లాలో మంచి పేరుతో పాటు బనగానపల్లెలో ఓటు …

Read More »

బిగ్ బ్రేకింగ్ న్యూస్..టీడీపీకి రాజీనామా చేసిన జయసుధ.. ఈరోజు సాయంత్రం వైసీపీలోకి

ఏపీలో ప్రధాన ప్రతి పక్షమైన వైసీపీ పార్టీలో వలసల జోరు కొనసాగుతోంది. కొంతకాలంగా ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ సమక్షంలో టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు వైసీపీలో చేరుతున్న విషయం తెలిసిందే. తాజాగా టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. తెలుగుదేశం పార్టీకి సహజనటి జయసుధ గుడ్‌బై చెప్పారు… ఇవాళ సాయంత్రం 4.30 గంటలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ తో భేటీ కానున్న ఆమె… జగన్ సమక్షంలో వైసీపీ పార్టీ …

Read More »

కర్నూల్ జిల్లాలో టీడీపీకి దెబ్బకు దెబ్బ కొట్టిన వైఎస్ జగన్..వైసీపీలోకి టీజీ వేంకటేష్

కర్నూల్ రాజకీయం మరింత రంజుకుంది. ఆ పార్టీ నేతలు ఈ పార్టీలోకి, ఈ పార్టీ నేతలు ఆ పార్టీలోకి చేరడంతో ఎప్పుడు ఎవరు ఏఏ పార్టీలో ఉంటారో కార్యకర్తలకు అర్థం కావడం లేదు. ఇటీవల మంత్రి నారా లోకేష్ కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా కర్నూలు ఎమ్మెల్యే, ఎంపి అభ్యర్థుల పేర్లను ప్రకటించిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ తో సహా ఆయన వర్గీయులు అసంతృప్తితో …

Read More »

పశ్చిమలో జగన్ దెబ్బకు టీడీపీ విలవిల..!

పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్‌ నేత, ప్రముఖ పారిశ్రామికవేత్త రఘరామ కృష్ణంరాజు వైసీపీ పార్టీలో చేరారు. ఏపీ ప్రతి పక్షనేత , వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ సమక్షంలో శనివారం పార్టీ చేరిన ఆయన.. మాట్లాడుతూ వైసీపీలో చేరడం తిరిగి సొంత గూటికి వచ్చినంత ఆనందంగా ఉందన్నారు. గతంలో కొన్ని మనస్పర్థల కారణంగా పార్టీ మారానని, ఇప్పుడు ఆ మనస్పర్థలు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat