ఏపీలో ఎప్రిల్ 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మునుపెన్నడూ లేని విధంగా పోలింగ్ శాతం నమోదైన సంగతి తెలిసిందే. అయితే పోలింగ్ శాతం ఎక్కువగా పెరగడంతో అన్ని పార్టీలకు మరింత టెన్సన్ పెరిగింది. అయితే ఏపీలో జరిగిన ఎన్నికలపై అన్ని సర్వేల్లోనూ వైసీపీ ఫ్యాన్ గాలే వీస్తుందని తెలిపాయి. జాతీయ స్థాయిలో విశ్వసనీయత గల నేషనల్ మీడియా ఇండియా టుడే సర్వే కూడా జగన్ కే జై కొట్టింది. కొన్ని …
Read More »ఇదిగో సాక్ష్యం.. మాదే నిజమైన సర్వే.!
2019 ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ ఉండగా. పలు సర్వే సంస్థలు, నేషనల్ న్యూస్ ఛానెళ్ల సర్వేల ఫలితాలు ఆయా పార్టీలకు తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తున్నాయి. పలు సర్వేసంస్థలు, న్యూస్ ఛానెళ్లు ఆయా పార్టీలకు అనుకూలంగా సర్వే రిపోర్ట్లను ఇవ్వడం సర్వసాధారణంగా మారింది. ఈ రిపోర్ట్లే ప్రజలను తీవ్రమైన గంధరగోళానికి గురిచేయడమే కాకుండా సర్వే ఫలితాలపై విశ్వసనీయత సన్నగిల్లేల్లా చేస్తుంది.అసలు సర్వే చేసే సంస్థలు సర్వే చేసే పద్ధతులేంటి..? సర్వే చేసేటప్పుడు …
Read More »జగన్ సీఎం అయితే చేసే పని ఇదేనా..?
ఆంధఫ్రదేశ్లో 2019 ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. ప్రస్తుత అధికార పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండగా జగన్ గెలుపు నల్లేరుపై నడకలా మారింది. ఇటు టీడీపీ, మరోవైపు వైఎస్సార్సీపీ ఇరు పార్టీలు గెలుపుపై ధీమాతో ఉండగా.. ఇటీవలి విడుదలైన సర్వేలన్నీ వైఎస్సార్సీపీవైపే మొగ్గుచూపడం విశేషం. ఓటమి భయంతో చంద్రబాబు ఢిల్లీ చుట్టు చక్కర్లు కొడుతుండగా మరోవైపు గెలుపుపై ధీమాతో ప్రశాంతంగా ఉన్న జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారానికి ముహూర్తం కూడా ఫిక్స్ …
Read More »దేశంలో అసలు ఎన్నికల కమీషన్ ఉన్నట్టా..? లేనట్టా..?
2019 ఎన్నికలతో దేశవ్యాప్తంగా ఎన్నికల సందడి నెలకొంది. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో 543 లోక్సభ స్థానాలకు గాను ఏడు దశల్లో ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఎన్నికలు మొదలయ్యాయి. దేశంలోని ప్రధాన పార్టీలో ఆయా రాష్ట్రాల్లో హోరీహోరీగా ప్రచారం నిర్వహించాయి. బీజేపీలో హేమాహేమీలు చాలామందే ఉన్నప్పటికీ అన్నీ తానై వన్ మ్యాన్ షో లాగా మోడీ ప్రచార భారాన్ని మోస్తూ కాంగ్రెస్పై ధీటైన విమర్శలు చేస్తున్నారు. మేమేం తక్కువ కాదన్నట్లుగా …
Read More »చంద్రబాబుకు షాక్..వైఎస్ జగన్ కలిసిన కృష్షా జిల్లా టీడీపీ ఎమ్మెల్యే
కృష్ణా జిల్లా గన్నవరం నియోజక వర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు సంచలన ఆరోపణలు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో సోమవారం విజయవాడ వైసీపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘వల్లభనేని వంశీకి ఓటమి భయం పట్టుకుంది. ప్రజలు తిరస్కరిస్తారన్న భయంతోనే ఆయన నామీద ఆరోపణలు చేస్తున్నారు అన్నారు. సమస్యలపై విమర్శలు చేసేనే కానీ, నేనెప్పుడూ వంశీపై వ్యక్తిగతంగా విమర్శలు …
Read More »బిగ్ బ్రేకింగ్ న్యూస్.. జగన్ గెలుస్తాడని వైసీపీలోకి ఇద్దరు టీడీపీ మంత్రులు..!
ఏపీలో ఎన్నికల ముందు ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసలు ఎలా జరిగాయో మనందరికి తెలుసు… టాలీవుడ్ నుండి సినీ తారలు, అన్ని పార్టీల ఎమ్మెల్యేలు , ఎంపీలు, పలువురు ప్రముఖులు, వైసీపీలో చేరారు. అయితే అది ఎన్నికల ముందు కాబాట్టి పార్టీలో చేరితే టిక్కెట్ గాని , లేదా ఏదైన పదవి గాని వస్తుందని ఆశతో పార్టీలో చేరుతుంటారు అనుకోవచ్చు. కాని ఏపీ చరిత్రలో ఎన్నికలు ముగిశాక ,ఆ ఎన్నికలు …
Read More »వైఎస్ జగన్ నవ్వితే చంద్రబాబు ఏడుస్తున్నారు..!
ఏపీలో ప్రజలు తీర్పు అర్థమయ్యే టీడీపీ అధినేత చంద్రబాబు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. శనివారం వైసీపీ పార్టీ ఆఫీస్లో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.5 మాసాలనుండి ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేనీ మీరు వైసీపీ అధినేత వైఎస్ గురించి మాట్టాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అంతేకాదు క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఎవరిని పిలుస్తారు. చంద్రబాబు మీ పార్టీ మంత్రులు దాక్కున్నారా. అసలు క్యాబినెట్ మంత్రులు ఎవరూ …
Read More »జగన్ గెలిస్తే టీడీపీ పని అంతేనా.?
ఆంధ్రప్రదేశ్లో నువ్వా నేనా అన్నట్లు సాగిన 2019 ఎన్నికల్లో ఇరుపార్టీలు కత్తులు దూసుకున్నాయి. ఒకరిపై ఒకరు విపరీతమైన విమర్శలు చేసుకుంటూ రసవత్తరంగా ప్రచారాలు సాగాయి. గెలుపుపై ధీమాగా ఉన్న వైఎస్సార్సీపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసేందుకు జగన్ మూహూర్తం కూడా ఫిక్స్ చేసేసుకున్నారు. ఇటు చంద్రబాబు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటూ కాలికి బలపం కట్టుకున్నట్టుగా జాతీయ నేతలను కలుస్తూ ఎన్నికల అవకతవకలపై వివరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ జరిగిన ఎన్నిలపై తమకు అనుమానాలున్నాయంటూ జాతీయ …
Read More »ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ దాటీ వైఎస్ జగన్ భారీ విజయం
ఎన్నో ఏళ్లు..ఏంతో ఒత్తిడి..తీవ్ర ఇబ్బందులు, కేసులు, కష్టాలు, కన్నీళ్లు అన్ని ప్రజల కోసం తట్టుకున్న ఏకైక వ్యక్తి అతనే వైసీపీ అధినేత వైఎస్ జగన్. రాష్ట్ర విభజన తరువాత జరిగిన పరిణామలు, అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఏపీ ప్రజలకు తీవ్ర అన్యాయం చేసిందని ఎన్నో సార్లు ప్రభుత్వంపై ప్రజల తరుపున వైఎస్ జగన్ విరుచుకుపడ్డాడు. గత 5 ఏళ్లుగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన 600 అబద్దపు హామిలతో నిరాశ …
Read More »వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా బుగ్గన…!
డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. ఈ పేరు గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. ఏపీ రాజకీయాల్లో ఎగిసిపడిన ఉత్తుంగ కెరటం.. వైయస్ జగన్కు అత్యంత సన్నిహితుడు..చంద్రబాబు, టీడీపీ నాయకులు చేసే అక్రమాలను లెక్కలతో సహా బయటపెట్టే తెలివైన నాయకుడు. సౌమ్యంగా మాట్లాడుతూ, నవ్వుతూ, చురకలు, సెటైర్లు వేస్తూనే టీడీపీ నాయకులకు చుక్కలు చూపించడంలో బుగ్గనకు సాటి గల నాయకుడు వైసీపీలో లేరు. సమకాలీన రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలపై …
Read More »