ప్రశ్నిస్తానని జనసేన పార్టీని స్థాపించి, చంద్రబాబు పార్టనర్గా వ్యవహరించిన టాలీవుడ్ హీరో పవన్ కల్యాణ్ను ప్రజలు ఓటు దెబ్బతో చిత్తు చేశారు. వైసీపీ అధినేత జగన్ ప్రభంజనంలో జనసేన ఊసే లేకుండా పోయింది. మిత్రపక్షాలైన వామపక్షాలు, బీఎస్పీలకు కేటాయించగా మిగిలిన 130 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసిన ఆ పార్టీ కేవలం ఒకే ఒక్క స్థానంలో గెలిచింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాను పోటీ చేసిన గాజువాక, భీమవరం …
Read More »కడప జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఫలితాలు
1. పులివెందుల లో వైఎస్ జగన్ ఘన విజయం.. 90వేల 543ఓట్ల మెజారిటీ 2. కడపలో వైసీపీ అభ్యర్థి అంజద్ బాషా 52532 ఓట్గ ఆదిక్యతతో గెలుపు 3. ప్రొద్దుటూరులో 43200 ఆదీక్యత తొ వైసీపీ అభ్యర్థి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి గెలుపు 4. మైదుకూరులో వైసీపీ అభ్యర్థి రఘరామిరెడ్డ 27798 ఓట్ల ఆదిక్యతతో విజయం 5. బద్వేల్ లో వైసీపీ అభ్యర్ది డాక్టర్ వెంకటసుబ్బయ్య 47 వేల …
Read More »వ్యవసాయశాఖ మంత్రిగా ఆళ్ల రామకృష్ణా రెడ్డి
మంగళగిరి నుంచి బరిలోకి దిగిన ఆళ్ల రామకృష్ణా రెడ్డి టీడీపీ అభ్యర్ధి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కుమారుడు, మంత్రి లోకేశ్ పై విజయం సాధించారు. మొదటి రౌండ్ నుంచి ఆధిక్యంలో కొనసాగిన ఆర్కే ఘన విజయం సాధించారు. అయితే ఆనాడు ఎన్నికల ప్రచారంలో పలువురు వైసీపీ అభ్యర్థులు గెలిస్తే… తన కేబినెట్లో మంత్రిని చేస్తానని ప్రకటించిన ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ నేడు విడుదలైయిన ఎన్నికల ఫలితాల్లో అందరు …
Read More »వైఎస్ జగన్ కు అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో సంచలన విజయాన్ని నమోదు చేసి..వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చరిత్ర సృష్టించాడు. ఈ ఎన్నికల ఫలితాల్లో ఘనవిజయం సాధించిన వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కి తెలంగాణ సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. గురువారం వెలువడిన ఫలితాల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించడంతో కేసీఆర్ వైఎస్ జగన్కు స్వయంగా ఫోన్ చేశారు. జగన్ నాయకత్వంలో ఏపీ ముందడుగు వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్ గెలుపుతో తెలుగు రాష్ట్ర …
Read More »అక్కడ టీడీపీ అభ్యర్ధి కంటే నోటాకే ఎక్కువ ఓట్లు.. వైసీపీ గెలుపు
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో సంచలన విజయాన్ని నమోదు చేసి.. చరిత్ర సృష్టించిన వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ దెబ్బకు టీడీపీ నేతలు దారుణంగా ఓడిపోయారు. వైఎస్ జగన్ రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించగలరన్న నమ్మకంతోనే ప్రజలు వైసీపీని 175 అసెంబ్లీ సీట్లలో 150కిపైగా స్థానాల్లో గెలిపించారని వైసీపీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబునాయుడు దోపిడీ పాలనతో విసుగెత్తిన ప్రజలు.. ఆయన పరిపాలన వద్దంటూ తమ తీర్పు ఇచ్చారని అంటున్నారు. అయితే అరకు …
Read More »వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం తేది ఖారరు
ఏపీలో ఎన్నికల ఫలితాలు మొత్తం వైసీపీ సునామీ నడుస్తుంది. ఏపీలో ఏ నియోజక వర్గంలో చూసిన జగన్ పార్టీ వైసీపీకి 130 నుండి 150 సీట్లు వచ్చే దిశాగా దూసుకుపోతుంది. దీంతో గెలిచిన తర్వాత కార్యాచరణను ఆపార్టీ సిద్ధం చేసింది. ఇప్పటికే వైసీపీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఫలితాలు మొత్తం జగన్ సునామీ అని తెలుస్తుంది. అయితే ఈ నెల 30వతేది వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణం …
Read More »కర్నూల్ జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని ముందే చెప్పిన దరువు
ఏపీలో ఈ రోజు వెలువడుతున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ స్పష్టమైన ఆధిక్యత దిశగా కొనసాగుతోంది. లోక్సభ నియోజకవర్గాల్లోనూ వైసీపీ అధిక్యత కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీలోని అన్ని జిల్లాల్లోనూ వైసీపీ ఆధిపత్యం స్పష్టంగా సాగుతోంది. అయితే ఎన్నికల ముందు మా దరువు చానల్ సంస్థ జిల్లాల వారిగా నిర్వహించిన సర్వేలలో కూడా వైసీపీకే ఎక్కువ సీట్లు వస్తాయని దరువు సర్వే ద్వార …
Read More »ఏపీలో మేజిక్ ఫిగర్ దాటిన వైసీపీ ..సంబరాలు మొదలు
ఏపీలో ఈ రోజు వెలువడుతున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ స్పష్టమైన ఆధిక్యత దిశగా కొనసాగుతోంది. ఏపీ అసెంబ్లీలో అధికారం దక్కాలంటే మొత్తంగా 88 సీట్లు మేజిక్ ఫిగర్కు చేరాల్సి ఉంది. అయితే, తాజాగా అందుతున్న ట్రెండ్స్లో వైసీపీ మేజిక్ ఫిగర్ సులువుగా దాటిపోయింది. లోక్సభ నియోజకవర్గాల్లోనూ వైసీపీ అధిక్యత కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీలోని అన్ని జిల్లాల్లోనూ వైసీపీ ఆధిపత్యం స్పష్టంగా …
Read More »మరో 24 గంటల్లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి
ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని భీమిలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాస్ అన్నారు. విశాఖపట్నంలోని సీతమ్మధార షిర్డీ సాయిబాబా ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… చంద్రబాబు నాయుడిని చూస్తే జాలిగా ఉందన్నారు. ఆయన మరీ దిగజారిపోతున్నారని, కాంగ్రెస్ వారి కంటే ఎక్కువగా రాహుల్ గాంధీకి శాలువాలు కప్పుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు తీరుతో తెలుగు వారి పరువు పోతోందని ఆవేదన …
Read More »వైసీపీకి 130 సీట్లు..!
చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని, ఉనికి కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని కడప జిల్లా రైల్వే కోడూరు వైసీపీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… టీడీపీ ఓడిపోతుందని చంద్రబాబుకు తెలుసన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని, జాతీయ సర్వేలు ఇదే చెబుతున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రజలు వైఎస్ జగన్ను నమ్ముతున్నారని, వైసీపీకి పక్కాగా 130 సీట్లు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. …
Read More »