మహాత్మా గాంధీ 150వ జయంతి పురస్కరించుకొని.. ఏపీ ప్రభత్వం గ్రామ సచివాలయాలు ప్రారంభించింది. ఈ క్రమంలో చంద్రబాబు పాలనకు జగన్ పాలనకు మధ్య తేడాలు చూపిస్తూ వైసీపీ ఎమ్మెల్యేలు సీదిరి అప్పలరాజు, శెట్టి ఫల్గుణ, శ్రీదేవి, ఎండీ అబ్దుల్ హఫీజ్ ఖాన్లు సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశారు. చంద్రబాబు రాజకీయ ధోరణిని తీవ్రంగా ఎండగట్టారు. ఈప్రకటనలో ఆయనకు పలు ప్రశ్నాస్త్రాలు సంధించారు. 1) గ్రామ సచివాలయాల వ్యవస్ధను ఇవాళ …
Read More »టీడీపీ గెలిచిన నియోజకవర్గాలనూ జగన్ అభివృద్ధి చేస్తున్నారు.. చంద్రబాబులా కాదు..
వైఎస్సార్సీపీ గెలిచిన 151 స్థానాల్లోనే కాకుండా టీడీపీ గెలిచిన నియోజకవర్గాలను కూడా అభివృద్ధి చేస్తున్నామని ఏపీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. ప్రభుత్వం ఏర్పడి 4నెలలు కాకముందే నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించామన్నారు. విజయవాడలో వార్డు సచివాలయాన్ని మంత్రి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాలకు శ్రీకారం చుట్టామని, విజయవాడలోని మూడు నియోజకవర్గాల్లో 285సచివాలయాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. సీఎం జగన్మోహన్రెడ్డి సెక్రటేరియట్కు ఎన్నికైన అభ్యర్థులపై గురుతర బాధ్యతను ఉంచారని, …
Read More »దమ్మున్న నాయకుడు ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి
ప్రభుత్వం ప్రతీపనిలో చిత్తశుద్ధి, పారదర్శకతతో ముందుకు వెళ్తుందని, నాలుగునెలలల్లో 4లక్షల ఉద్యోగాలిచ్చిన దమ్మున్న నాయకుడు సీఎం జగన్ అని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా కరపలో నిర్వహించిన ఓ బహిరంగ సభలో కన్నబాబు మాట్లాడుతూ ప్రజారంజక పాలన అందిస్తూ దేశంలోనే ఆదర్శ ప్రాయుడిగా జగన్ మారారన్నారు. 2019 ఎన్నికల శంఖారావాన్ని కాకినాడ నుంచే జగన్ పూరించారు. దేశంమొత్తం తిరిగి చూసే విధంగా ఎన్నికల …
Read More »షౌట్ ఔట్ టు జగన్ అన్న అంటూ పార్టీకోసం తన వాయిస్ వినిపించిన మొదటి మహిళా ఎన్నారై
ప్రాంతీయ పార్టీల ఎన్నారైల పాత్ర ఎంత ముఖ్యమో చెప్పాల్సిన అవసరం లేదు.. జాతీయ పార్టీలను అభిమానించేవారు ప్రపంచవ్యాప్తంగా అన్నిదేశాల్లోనూ ఉన్నా ప్రాంతీయపార్టీల అభిమానులు విదేశాల్లో ఉండడం ఆపార్టికి కచ్చితంగా ఒక అండ అని చెప్పుకోవాలి. ఈ క్రమంలో వైసీపీకి సంబంధించిన ఎన్నారైలు కూడా ఆపార్టీ విజయంలో ప్రముఖపాత్ర పోషించారు. తెలుగుదేశం పార్టీ కోసం కూడా ఆపార్టీ అభిమానులు పనిచేసారు. వైసీపీకి సంబంధించి ఎంతోమంది ఎన్నారైలు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ బలంగా …
Read More »ఆంధ్రరాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయం.. రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాల ప్రారంభం
మహాత్మాగాంధీజీ కలలుకన్న గ్రామ స్వరాజ్యానికి ఏపీలో అంకురార్పణ జరిగింది. రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని కరప గ్రామంలో గ్రామ సచివాలయ పైలాన్ను ఆవిష్కరించారు. 73వ రాజ్యాంగ సవరణ మేరకు పంచాయతీ రాజ్ వ్యవస్థలో అధికార వికేంద్రీకరణచేస్తూ ప్రజలకు అన్నిసేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఈ వ్యవస్థను ఏర్పాటు చేసింది. స్థానిక సంస్థలకు …
Read More »రేపటినుంచి గ్రామ సచివాలయాల ప్రారంభం.. 72గంటల్లో ప్రతీ సమస్యకూ పరిష్కారం.. దేశంలోనే మొదటిగా
అక్టోబరు 2న అంటే (రేపు) గ్రామ సెక్రటేరియట్లు ప్రారంభం అవునున్నాయి.. డిసెంబర్ 1నాటికల్లా గ్రామ సచివాలయాలు పనిచేయడం ప్రారంభం కావాలని, సీఎం సూచించారు. నవంబర్ నెలాఖరునాటికల్లా అన్ని సదుపాయాలు ఉండాలని, గ్రామ సచివాలయాలను పూర్తిస్థాయిలో సన్నద్ధం చేయాలని కోరారు. గ్రామ వాలంటీర్లకు అందించే స్మార్ట్ఫోన్లతో సహా కంప్యూటర్లు ఇతరత్రా సదుపాయలన్నీ గ్రామ సచివాలయాలకు చేరాలి ఏవైనా లోపాలు ఉంటే వాటిని డిసెంబరులో సరిదిద్దుకోవాలిని, జనవరి నుంచి దాదాపు 500 రకాలకు పైగా సేవలు …
Read More »జగన్ పాలనపై ట్వట్టర్ లో విమర్శలు గుప్పించిన పవన్ కళ్యాణ్
కరెంట్ బల్బు కనిపెట్టిన థామస్ ఆల్వా ఎడిసన్ మాటలను ఉటంకిస్తూ ట్వీట్ చేసిన పవన్ వరుసగా మరిన్ని ట్వీట్లతో ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ప్రభుత్వ తీరుతోనే ప్రజలను చీకట్లో మగ్గేలా చేసిందని, వర్షాల కారణంగా విద్యుత్ డిమాండ్ తగ్గినా ప్రజలకు కోతలు తప్పడం లేదంటూ ట్వీట్ చేసారు. ఈఏడాది వర్షాలు తగినంత కురవడంతో విద్యుత్ డిమాండ్ తగ్గుతుందని, సెప్టెంబర్లో 150 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటుందని విద్యుత్ నిపుణులు ముందుగా …
Read More »పాలించే రాజును బట్టి ప్రకృతి సహకరిస్తుందంట..!
గత పదేళ్లుగా రాష్ట్రంలో కరువు తాండవించిందనీ, వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కాగానే మంచి వర్షాలు పడుతున్నాయని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని పాలించే రాజును బట్టి ప్రకృతి సహకరిస్తుందని బుగ్గన వెల్లడించారు. ఆదివారం ఎమ్మిగనూరులో పర్యటించిన మంత్రి.. కరకట్టపై అక్రమంగా ఇల్లు కట్టి ఇంట్లోకి నీళ్లొచ్చాయనడం సరికాదని చంద్రబాబునుద్దేశించి విమర్శించారు. గత ప్రభుత్వం బడా కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లించి చిన్న కాంట్రాక్టర్లకి చెల్లింపులు నిలిపివేసిందని ఆగ్రహం వ్యక్తం …
Read More »అనంతపురం జిల్లాలో ‘వైఎస్సార్ కంటి వెలుగు’ఉచిత కంటి పరీక్షలు, ఆపరేషన్లు
వచ్చే నెల 10న అనంతపురం జిల్లాకు వైసీపీ అధినేత , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రానున్నారు. వైఎస్సార్ కంటి వెలుగు పథకం కింద విద్యార్థులతో పాటు అందరికీ ఉచిత కంటి పరీక్షలు, ఆపరేషన్ల కార్యక్రమాన్ని జిల్లా నుంచే సీఎం ప్రారంభించనున్నట్టు ఇన్చార్జి మంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. కలెక్టర్ సత్యనారాయణ ఆధ్యర్వంలో నిర్వహించిన జిల్లా సమీక్ష సమావేశం (డీఆర్సీ)లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా …
Read More »నారాయణ మూర్తి ముఖ్యమంత్రి జగన్ ను ఏం కోరిక కోరారో తెలుసా.?
ఆర్.నారాయణమూర్తి ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పనవసం లేదు. సామాన్యులపై జరిగే అన్యాయాలను తెరమీద ఆవిష్కరిస్తారు. అందుకే ఈయనను పీపుల్స్ స్టార్ అంటారు. ఆయన వెండితెర మీద ప్రజాపోరాటాన్ని చూపిస్తారు. గత పాతికేళ్లుగా పరిశ్రమలో ఉన్నా సినీ సంస్కృతికి దూరం.. తాజాగా ఈయన ఏపీ ముఖ్యమంత్రి, పీపుల్స్ లీడర్ వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఆయన క్యాంప్ ఆఫీసులో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఒక వినతి పత్రం అందించారు. అందులో తాండవ …
Read More »