తాజాగా వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ ఉద్దేశించి తీవ్రంగా పరుష పదాలతో దూషించడం పట్ల వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా వంశీ తిట్టిన తిట్లు చేస్తూ రాజేంద్రప్రసాద్ ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. రాజేంద్రప్రసాద్ కాకి మాటలు మాట్లాడుతున్నాడని ఇప్పుడు నోటికి ఏది వస్తే అది మాట్లాడే వ్యక్తి అని విమర్శిస్తున్నారు. గతంలో విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో జగన్ …
Read More »శభాష్ ఎస్పీ సిద్థార్థ కౌశల్ …సీఎం వైఎస్ జగన్
నాడు–నేడు కార్యక్రమం ప్రారంభం సందర్భంగా ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా సమర్థంగా సభ నిర్వహించారంటూ ఎస్పీ సిద్థార్థ కౌశల్ను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, గుంటూరు రేంజి ఐజీ వినీత్ బ్రిజ్లాల్ శభాష్ సిద్ధార్థ..అంటూ ప్రశంసించారు. గురువారం ఒంగోలులోని పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరు కావడం, వేదిక మొత్తం జనంతో కిక్కిరిసి పోయింది. క్రౌడ్ కంట్రోల్ విషయంలో తీసుకున్న …
Read More »పవన్ కళ్యాణ్పై ఓ రేంజ్ లో వల్లభనేని వంశీ సంచలన వ్యాఖ్యలు
గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి గుడ్బై చెప్పి.. వైసీపీకి జైకొట్టడంతో.. ఏపీ రాజకీయాలు హాట్హాట్గా మారాయి. ఇవాళ వల్లభనేని వంశీ ఓ ఛానెల్ నిర్వహించిన చర్చాకార్యాక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వం తీసుకుని వచ్చిన ఇంగ్లీష్ మీడియంపై విమర్శలు చేస్తున్న పవన్ కళ్యాణ్పై మండిపడ్డారు. పవన్ కల్యాణ్ వ్యక్తిగతంగా ఎంతో మంచోడని.. కానీ స్థిరంగా ఉండలేడన్నారు. …
Read More »పంచాయతీ ఎన్నికలకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్..ఏప్పుడో తెలుసా
ఏపీలో మరో ఎన్నికల సమరానికి రంగం సిద్ధమవుతోంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్థానిక సమరానికి పార్టీలు సమాయత్తమయ్యే సమయం వచ్చేసింది . వచ్చే ఎడాది జనవరిలో ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు జరగవచ్చు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎ జగన్ గ్రీన్ ఇచ్చారని వార్తలు వచ్చాయి.మంత్రులను స్థానిక ఎన్నికలకు సిద్దంగా ఉండాలని ఆయన సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై గురువారం హైకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయనున్నది. ఔట్సోర్సింగ్ కార్పొరేషన్ …
Read More »సీఎం జగన్ తో కలిసి నడుస్తా…వల్లభనేని వంశీ సంచలన వ్యాఖ్యలు
ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు కనీసం ప్రతిపక్ష నాయకుడి పాత్ర కూడా పోషించలేకపోతున్నారని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విమర్శించారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..అప్పుడే ఈ ప్రభుత్వంపై ప్రతిపక్షం విమర్శలు చేయడం సరికాదని అన్నారు. ఏ ప్రభుత్వానికైనా కొంత సమయం ఇవ్వాలన్నారు. అకాల వర్షాలు, వరదలు వస్తే ఇసుక ఎలా తీయగలమని వంశీ ప్రశ్నించారు. అంతేకాదు వైసీపీ ప్రభుత్వానికి తన మద్దతు తెలియజేస్తున్నానని, ఏపీ సీఎం జగన్ …
Read More »వైసీపీలో చేరిన దేవినేని అవినాష్
ఏపీ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు కృష్ణాజిల్లాలో భారీ షాక్ తగిలింది. ఇప్పటికే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి గుడ్బై చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా తెలుగు యువత అధ్యక్ష్య పదవికి, టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన దేవినేని అవినాష్ గురువారం వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ని కలిశారు. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో దేవినేని అవినాష్తో పాటు టీడీపీ సీనియర్ …
Read More »ఏపీలో మళ్లీ విధులు నిర్వర్తిస్తున్నందుకు సంతోషం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ విధులు నిర్వర్తిస్తున్నందుకు సంతోషంగా ఉందని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలో అందరం కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సహానీ గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సచివాలయంలో ఆమె మాట్లాడుతూ… గతంలో కృష్ణా జిల్లా సబ్ కలెక్టర్గా పనిచేశానని తెలిపారు. నేడు …
Read More »నేడు ఏపీ కొత్త సీఎస్గా బాధ్యతలు తీసుకోనున్ననీలం సహాని
ఏపీ కొత్త సీఎస్గా ఇవాళ బాధ్యతలు తీసుకోనున్నారు సీనియర్ ఐఏఎస్ అధికారిణి నీలం సహాని. ఆమెను సీఎస్గా నియమిస్తూ ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. నీలం సహాని 1984 కేడర్కు చెందిన ఐఏఎస్ అధికారిణి. మచిలీపట్నంలో అసిస్టెంట్ కలెక్టర్, టెక్కలి సబ్ కలెక్టర్, నల్గొండ జిల్లా జాయింట్ కలెక్టర్గా గతంలో ఆమె బాధ్యతలు నిర్వహించారు. కేంద్ర సాంఘిక సంక్షేమం, సాధికారత మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న నీలం సహాని …
Read More »రాష్ట్ర చరిత్రలోనే తొలి సీఎంగా వైఎస్ జగన్
బాలల దినోత్సవం సందర్భంగా ‘మనబడి నాడు-నేడు’ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. గురువారం ఒంగోలులోని పీవీఆర్ బాలుర పాఠశాలలో ఈ కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. అంతకుముందు భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి సీఎం వైఎస్ జగన్ నివాళులర్పించారు. అనంతరం బాలల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి నాడు – నేడు కార్యక్రమాన్ని …
Read More »చంద్రబాబు జిల్లాలో సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం..!
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం వెలుగు కార్యాలయంలో మంగళవారం సంఘమిత్రల సమావేశాన్ని నిర్వహించారు. ఎపీఎం.నరసింహులు, ఎంపీడీఓ అమర్నాథ్, ఏరియా కోఆర్డినేటర్ మాధవి, మండల సమాఖ్య అధ్యక్షురాలు మీన ల ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వైసీపీ రాష్ట్ర మహిళా జనరల్ సెక్రటరీ నంగా పద్మజా రెడ్డి విచ్చేసి ఎన్నికల్లో జగన్ అన్న ఇచ్చిన మాట ప్రకారం సంఘమిత్రల కోరికను నెరవేర్చడం చాలా …
Read More »