Home / Tag Archives: ys jagan (page 155)

Tag Archives: ys jagan

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల పై జగన్ సంచ‌ల‌నం..!

నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటమి తర్వాత కొంత‌మంది వైసీపీ నేత‌లు టీడీపీలోకి వెళుతున్నార‌ని ప్రచారం జ‌రుగుతోంది. ప్రతిరోజు వైసీపీలో చేరికలు జరుగుతున్నప్పటికీ పార్టీని కొందరు నేతలు వీడనున్నట్లు లోటస్ పాండ్‌కు కూడా సమాచారం అందింది. దీంతో జగన్ శనివారం కర్నూలు జిల్లా నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 2019 ఎన్నికల్లో తమదే విజయమని నేతల్లో జగన్ భరోసా కల్పిస్తున్నారు. పార్టీని వీడి వెళితే మీకే నష్టమని పరోక్షంగా …

Read More »

సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్.. తీర్పు పై స‌ర్వ‌త్రా ఆశ‌క్తి..!

వైసీపీ అధినేత జగన్ సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. తను చేపట్టదలిచిన పాదయాత్ర నేపథ్యంలో, క్విడ్ ప్రో కో కేసుల విచారణ నుంచి వ్యక్తిగత హాజరు నుండి మినహాయించాలని కోరుతూ మరోసారి కోర్టును ఆశ్రయించారు.నవంబర్ రెండో తేదీ నుంచి ఆరు నెలల పాటు పాదయాత్ర చేపడుతున్నందున, ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుకావాలంటే కష్టమని సీబీఐ కోర్టులో జగన్ తన పిటీషన్ ను దాఖలు చేశారు. తనకు కోర్టు హాజరు నుంచి …

Read More »

జ‌గ‌న్ టైం స్టార్ట్.. వైసీపీలోకి కాంగ్రెస్‌ నేత..!

ఏపీలో వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న త‌రుణంలో వైసీపీలోకి లోకి వలసలు జోరందుకున్నాయి. ఇటీవ‌ల నంద్యాల, కాకినాడ ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యం పొందిన వైసీపీ ఏమాత్రం ఖంగుతిన‌కుండా.. న‌వ‌ర‌త్నాలు, వైఎస్సార్ కుటుంబం ప‌థ‌కాల‌తో ప్ర‌జ‌ల్లోకి దూసుకుపోతుంది. ఇప్ప‌టికే వైఎస్సార్ కుటుంబంలో 80 ల‌క్ష‌ల మంది వ‌చ్చి చేర‌గా.. అనేక మంది ముఖ్య నేత‌లు, కార్య‌క‌ర్తలు కూడా వైసీపీలోకి క్యూలు క‌డుతున్నారు. అయితే ఇప్పుడు తాజాగా కాంగ్రెస్‌ నేత పీజేఆర్‌ సుధాకర్‌బాబు …

Read More »

జగన్ భద్రత పై గేమ్స్ ఆడుతున్న చంద్ర‌బాబు స‌ర్కార్‌..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రత విషయంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోంది. కావాలనే చేస్తోందో లేక యాధృచ్చికమో తెలీటం లేదు. తాజాగా జరిగిన ఓ ఘటనే అందుకు నిదర్శనంగా నిలుస్తోంది. బుధవారం గుంటూరులో జరిగిన కార్యక్రమాలకు హాజరయ్యేందుకు జగన్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుండి కాన్వాయ్ తో జగన్ బయలుదేరిన బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో ఏసి లేదు. దానితో పాటు వాహనం …

Read More »

వైఎస్సార్ కుటుంబంలో ఇప్ప‌టివ‌ర‌కు ఎంత‌మంది చేరారో తెలుస్తే..!

ఏపీలో వైసీపీ త‌ల‌పెట్టిన కార్య‌క్ర‌మం వైఎస్సార్ కుటుంబంలో సభ్యత్వాలు జోరుగా జరుగుతున్నాయి. ఇప్పటికే సభ్యత్వాలు 80 లక్షలకు దాటినట్లు ఆ పార్టీ నేతలు ప్రకటించారు. అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకత వల్లనే తమ పార్టీకి సభ్యత్వాల సంఖ్య పెరుగుతోందని, ఎవరికి వారు తమంతట తామే పార్టీ సభ్యత్వం తీసుకోవడానికి ముందుకు రావడం శుభపరిణామమని వైసీపీ నేతలు చెబుతున్నారు. గత నెల 11వ తేదీన వైఎస్సార్ కుటుంబం కార్యక్రమం ప్రారంభమైంది. కేవలం …

Read More »

ఏపీలో ఆ20 మంది ఎమ్మెల్యే ల‌ను టార్గెట్ చేసిన జ‌గ‌న్.. కార‌ణాలు ఇవే..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత జగన్ ఈసారి టిక్కెట్ల పంపిణీలో ఆచితూచి అడుగులు వేయాలని భావిస్తున్నారు. తనకు నమ్మకంగానే ఉంటూ ద్రోహం చేసిన వైసీపీ ఎమ్మెల్యేల తీరును జగన్ టార్గెట్ చేశార‌ని స‌మాచారం. గత ఎన్నికల్లో వైసీపీ టిక్కెట్ మీద గెలిచి అధికారంలోకి రాకపోవడంతో పార్టీ మారిన 20 మంది ఎమ్మెల్యేలను ఈసారి ఎలాగైనా ఓడించాల‌ని జ‌గ‌న్ క‌స‌ర‌త్తులు మొద‌లు పెట్టిన‌ట్టు స‌మాచారం. టిక్కెట్ కావాలని అడిగి తీరా …

Read More »

జ‌గ‌న్‌కు చినజీయర్ స్వామి ఆశీర్వాదం.. త‌ట్టుకోలేక పోతున్న టీడీపీ త‌మ్ముళ్ళు..!

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తాజాగా త్రిదండి చినజీయర్‌ స్వామితో సమావేశమయ్యారు. శంషాబాద్‌లో ఉన్న చినజీయర్ ఆశ్రమానికి ఆయన ఈ రోజు తన పార్టీ నాయకులతో కలిసి విచ్చేశారు. జగన్ వచ్చిన సమయంలో ఆయన ను సాదరంగా తన ఆశ్రమానికి ఆహ్వానించిన చినజీయర్ స్వామీజీ.. వెళ్లేడప్పుడు కూడా జగన్‌ కారు దగ్గరకు వచ్చి మరీ వీడ్కోలు పలికారు. దసరా సెలవుల నిమిత్తం వైఎస్ జగన్ బెంగుళూరు తన కుటుంబంతో కలిసి …

Read More »

ఏపీలో ప్ర‌స్తుతం వైసీపీ బలమెంత.. త‌గ్గిందా.. పెరిగిందా..?

ఏపీలో వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల కోసం వైసీపీ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్.. జ‌గ‌న్‌కు ఎలాగైనా విజ‌యాన్ని అందిచాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. అందులో భాగంగానే పీకే ఏపీలోని అన్ని నియోజ‌క వ‌ర్గాల్లో ప్రత్యేక సర్వే చేయించారని స‌మాచారం. నంద్యాల, కాకినాడ ఉప ఎన్నికల తర్వాత వైసీపీ పరిస్థితి ఎలా ఉంది.. నియోజకవర్గాల్లో వైసీపీ ఓటు బ్యాంకు తగ్గిందా.. లేక అలానే ఉందా.. వైసీపీ నేతలు ఈ ఎన్నికల ఫలితాల తర్వాత …

Read More »

ద‌స‌రా రోజు జగన్ మిస్సింగ్ అంటూ.. త‌బ‌లా వాయిస్తున్న ప‌చ్చ బ్యాచ్‌..!

దసరా పండుగ‌ రోజున వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెండు గంటలకు పైగా ఎవరికీ అందుబాటులో లేకుండా మాయం కాగా, ఆయన ఎక్కడికి వెళ్లారన్న విషయం బయట పడిపోయింది. కుమార్తెను ఆక్స్ ఫర్డ్ వర్శిటీలో చేర్పించి, లండన్ నుంచి వచ్చిన తరువాత హైదరాబాదులోని లోటస్ పాండ్ ఇంటికే ఎక్కువగా పరిమితమైన జగన్, శుక్రవారం సీబీఐ కేసు విచారణలో భాగంగా కోర్టుకు హాజరయ్యారు. ఆపై శనివారం నాడు దుర్గాష్టమి సందర్భంగా ఎవరికీ …

Read More »

జ‌గ‌న్ పై మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన జేసీ.. పులిహోర‌ ప్యాకెట్ అందిన‌ట్టుంది..!

ఏపీ రాజ‌కీయ వ‌ర్గాలు ఊహించినట్లే అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి మ‌రోసారి మాట మార్చారు. ఆయన తన రాజీనామాను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తాను ప్రస్తావించిన సమస్యలను తీర్చడానికి అంగీకరించారని, అందువల్ల తాను లోక్ సభకు రాజీనామా చేయడం లేదని ఆయన చెప్పారు. గ‌తంలో తాను ఎంపీగా అట్టర్ ప్లాప్ అయ్యానని జేసీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అప్పటికప్పుడు రాజీనామా చేసినంత హాడావుడి చేసి.. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat