Home / Tag Archives: ys jagan (page 154)

Tag Archives: ys jagan

జగన్‌ను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం, సత్తా లేకనే చంద్రబాబు భయంతో మైండ్‌గేమ్‌

వచ్చె నెల నవంబర్‌ 2 నుంచి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టబోయే పాదయాత్ర విజయవంతమవుతుందనే భయంతో సీఎం చంద్రబాబు పార్టీ ఫిరాయింపులతో మైండ్‌గేమ్‌ ఆడుతున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి నారమల్లి పద్మజ ధ్వజమెత్తారు. ఆమె శనివారం పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ జగన్‌ను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం, సత్తా లేకనే సీఎం ప్రలోభాలు, ప్యాకేజీలతో ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. జగన్‌ నాయకత్వానికి ప్రజలు మద్దతిస్తున్నారని, పాదయాత్రతో ఆయనకు మరింత …

Read More »

జగన్ పాద‌యాత్ర‌లో ఇదే సంచ‌ల‌నం..!

ఏపీ వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నవంబర్ 2 నుంచి పాదయాత్ర ప్రారంభించబోతున్నారు. తొలుత ఈ నెల 27 నుంచి ప్రారంభించాలని అనుకున్నారు. అయితే కొన్ని కార‌ణాల వ‌ల్ల‌ తేదీని వచ్చే నెల2కు మార్చారు. నవంబర్‌ 2 నుంచి ఇడుపులపాయ నుంచి చిత్తూరు మీదుగా ఇచ్ఛాపురం దాకా సాగుతుందని తెలిపారు. ఆరు నెలల్లో మూడువేల కిలోమీటర్లు జరిగే పాదయాత్ర సాగనుంది. ఇక‌ జగన్ పాదయాత్ర తేదీని ప్ర‌క‌టించిన‌ప్ప‌టి …

Read More »

జ‌గ‌న్ పాద‌యాత్ర ఆపేస్తాడా.. టీడీపీ బ్యాచ్ ఇది మీకే..!

ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి నవంబర్ 2 నుంచి పాదయాత్ర ప్రారంభించబోతున్నారు. తొలుత ఈ నెల 27 నుంచి ప్రారంభించాలని అనుకున్నారు. కానీ తేదీని వచ్చే నెల2కు మార్చారు. నవంబర్‌ 2 నుంచి ఇడుపులపాయ నుంచి చిత్తూరు మీదుగా ఇచ్ఛాపురం దాకా సాగుతుందని తెలిపారు. ఆరు నెలల్లో మూడువేల కిలోమీటర్లు జరిగే పాదయాత్ర సాగనుంది. ఇక ఆరు నెలల పాటు తనకు వారం వారం కోర్టుకు హాజరు నుంచి మినహాయింపు …

Read More »

వైసీపీ ఎంపీల చేత రాజీనామా చేయిస్తా.. జగన్ సంచ‌ల‌నం..!

ఏపీ అనంతపురం ప‌ట్ట‌నం లోని ఎంవైఆర్‌ గార్డెన్స్‌లో నిర్వహించిన యువభేరి కార్యక్రమంలో జననేత జగన్‌ పాల్గొని యువతను ఉద్దేశించి ప్రసంగించారు. పార్లమెంట్‌ సాక్షిగా హామీయిచ్చినట్లు ఏపీకి రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉంటే.. ఈ పాటికే చాలా మార్పులను మనం చూసి ఉండేవాళ్లం. లక్షల ఉద్యోగాలు వచ్చి ఉండేవి. ఈ మూడున్నరేళ్లలో ఎన్నో పరిశ్రమలు, హోటళ్లు, ఆస్పత్రులు కట్టేవాళ్లు, చదువుకునే యువతకు భరోసా వచ్చేది. ఉద్యోగం వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా …

Read More »

జగన్ దూకుడు.. వైసీపీకి ప్ల‌స్సా.. మైన‌స్సా..!

ఏపీ రాజ‌కీయాల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ దూకుడు పెంచాలని నిర్ణయించుకున్నారని స‌మాచారం. నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో ఓటమి పాలయిన నేపథ్యంలో పార్టీ పరిస్థితి మరింత దిగజార్చకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. అందుకోసం ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడమే కాకుండా తమ పార్టీ నేతలు బయటకు వెళ్లకుండా కొంత జాగ్రత్త పడుతున్నారు. ఏపీ వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌లు 2018 చివరకు వస్తాయన్న ఊహాగానాల నేపథ్యంలో జగన్ ఇప్పటి నుంచే పార్టీని …

Read More »

అనంత యువ‌భేరి.. జగన్ గ‌ర్జిస్తాడా..!

ఏపీ ప్ర‌థాన ప్ర‌తిప‌క్షం అధినేత వైఎస్ జ‌గ‌న్.. మ‌రోసారి ఏపీకి ప్ర‌త్యేక హోదా అంశాన్ని త‌న భుజానికెత్తుకున్నారు. ఉమ్మ‌డి ఆంద్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న త‌ర్వాత‌ ఏపీకు ప్రాణవాయువులా భావించే ప్రత్యేక హోదాను జగన్ కూడా ఈమధ్య కాలంలో పక్కన పెట్టారు. బీజేపీకి దగ్గర కావడం కోసమే ప్రత్యేకహోదాను జగన్ మర్చిపోయారన్న విమర్శలు విన్పించాయి. ఈ నేపథ్యంలో ఈ విమర్శలను తిప్పికొట్టేందుకు జగన్ ప్రత్యేక హోదాపై సమర శంఖారావాన్ని పూరించనున్నారు. ఈ నేపథ్యంలో …

Read More »

అనంతలో ఘన స్వాగతం… భారీగా తరలివచ్చిన జనం

ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేకహోదా కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అనంతపురం యువభేరిలో పాల్గొనడానికి జిల్లాకు వచ్చిన జననేతకు ప్రజలు ఘనస్వాగతం పలికారు. కొడికొండ చెక్ పోస్ట్ వద్ద ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. రాప్తాడు ఇంచార్జ్ తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో సీకే పల్లి నుంచి యువత భారీ …

Read More »

వైఎస్‌ జగన్‌ ఈ నెల 11న తీసుకునే నిర‌్ణయంతో …..టీడీపీలో అలజడలు

వచ్చే నెల నవంబర్‌ 2వ తేదీ నుంచి తాను చేపట్టనున్న పాదయాత్రపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం (ఈ నెల 11న) కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జిల్లా పరిశీలకులు, నియోజకవర్గ సమన్వయకర్తలకు ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా పిలుపు అందింది. వైఎస్‌ జగన్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న పాదయాత్ర ఏర్పాట్లు, భవిష్యత్‌ కార్యాచరణపై ఈ …

Read More »

నేడే.. ఏపీలో వైసీపీ రాష్ట్ర కార్యాలయం ప్రారంభం..!

ఏపీలో వైసీపీ వైసీపీ నూత‌న‌ కార్యాలయం ప్రారంభం కాబోతోంది. బందరు రోడ్డులో నిర్మించిన ఈ కార్యాలయం పనులకు సోమ‌వారం లాంఛనంగా వైసీపీ నేతలు ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, బొత్ససత్యనారాయణ, కృష్ణా జిల్లా అధ్యక్షుడు పార్థసారథి, పార్టీ జిల్లా వ్యవహారాల ఇన్‌చార్జి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితర ముఖ్య నేతలు హాజరుకానున్నారు.జగన్ కు ప్రత్యేక ఛాంబర్ తో పాటు, ఎమ్మెల్యేలతో సమావేశానికి ప్రత్యేకంగా ఒక హాలు, …

Read More »

ఏపీ రాజ‌కీయాల్లో మ‌రో సంచ‌ల‌నం.. వైసీపీతో దోస్తీకి గ్రీన్ సిగ్న‌ల్‌..!

ఏపీలో గ‌త‌సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీకి జ‌న‌సేన మ‌ద్ధ‌తు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీ-జ‌న‌సేన మ‌ధ్య దోస్తీ ప్ర‌శ్నార్ధకంగా మారుతోంది. ఇప్ప‌టికే రెండు పార్టీల బంధంపై అందరిలోనూ సందేహాలు నెలకొంటున్న క్రమంలో జనసేన మీడియా హెడ్ హరిప్రసాద్ మరింత స్పష్టత ఇచ్చారు. అంతేకాకుండా ప్ర‌తేక హోదా విష‌యంలో వైసీపీతో క‌లిసి ప‌నిచేసేందుకు సిద్ధ‌మ‌ని.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన జనసేన పార్టీ నేత …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat