Home / Tag Archives: ys jagan (page 153)

Tag Archives: ys jagan

జ‌గ‌న్ కోసం.. అభిమానులు ఏం చేస్తున్నారో తెలిస్తే షాకే..!

2019 సార్వ‌త్రిక ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి తీసుకు రావడమే ధ్యేయంగా అడుగులు వేస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి ఆండగా జగన్‌ అభిమానులు సంచ‌ల‌న‌ నిర్ణయాలు తీసుకుంటున్నారు. వ‌చ్చే ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ జెడ్పీటీసీ కుటుంబ సభ్యులు కంచంరెడ్డి, మల్లూరు ఎంపీటీసీ వెంకటరమణ, చెన్నముక్కపల్లె ఎంపీటీసీ రామచంద్రారెడ్డి, కిరణ్, నాగమునిరెడ్డి తదితరులు తిరుమలకు పాదయాత్ర చేస్తున్నారు. ముందుగా తిరుమల వెంకట్వేరస్వామి వారికి ఈ విషయమై మొక్కుకునేందుకు కాలినడకన తిరుమలకు …

Read More »

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి

తూర్పు గోదావరిలో జరిగిన రోడ్డు ‍ప్రమాదంపై వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు వైఎస్‌ జగన్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇసుక లోడుతో వెళ్తున్న టిప్పర్‌ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీ కొట్టిన ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన కొత్తపేట …

Read More »

జ‌గ‌న్ కావాల‌నే ఆ ప‌ని చేశారా..?

ఏపీలో వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెలిచి తీరాల‌ని జ‌గ‌న్ సంక‌ల్పించుకున్నారు. అందులో భాగంగానే ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తూ.. సీనియ‌ర్ నేత‌ల నుండి స‌ల‌హాలు స్వీక‌రిస్తూ.. ముఖ్య నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌ను దిశానిర్ధేశం చేస్తున్నారు. ఇక తాజాగా ఏపీలో ప్రజా సంకల్ప యాత్ర పేరిట విపక్ష నేత వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ పాదయాత్ర కోసం జ‌గ‌న్ అండ్ టీమ్ మాత్రం అదిరిపోయే ప్ర‌ణాళిక‌ల‌తో జ‌నాల్లోకి వెళ్లేందుకు …

Read More »

వైసీపీ నిర్ణ‌యాలు అన్నీ సంచ‌ల‌నంగానే ఉంటాయ్..!

ఏపీ రాజకీయాల్లో మ‌రో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవ‌ల‌ కాలంలో ఎన్నడూలేని రీతిలో సంచలన నిర్ణయం తీసుకుంది వైసీపీ. ఏపీలో జ‌ర‌గ‌బోయే అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయించింది. అసెంబ్లీ సమావేశాల బహిష్కరణలో తాము ఎన్టీఆర్ ఆదర్శమని వైసీపీ ప్రకటించడం విశేషం. నవంబరు 10వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు వైసీపీ ఎమ్మెల్యేలతో అధినేత జగన్ సమావేశమయ్యారు. జగన్‌ అధ్యక్షతన గురువారం పార్టీ …

Read More »

ఇక ప్ర‌జా క్షేత్రంలోనే.. జగన్

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత వై ఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి న‌వంబ‌ర్ 6వ తేదీ నుండి పాద‌యాత్ర ప్రారంభించ‌నున్నారు. జూన్ వ‌ర‌కు కొన‌సాగ‌నున్న ఈ పాద‌యాత్ర ముగిసాక‌.. పాదయాత్ర వెళ్లని దాదాపు 50 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర చేపడతారు. ఇది మరో నెల రోజుల పాటు కొనసాగుతుంది. అంటే 2018 చివర వరకూ జగన్ ప్రజల్లోనే దాదాపుగా ఉండేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఆ పాదయాత్ర, బస్సు యాత్ర …

Read More »

జగన్ పాద‌యాత్ర‌ ప్లాన్స్‌ అదుర్స్‌.. నో బ్రేక్స్ బాస్‌..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత వై ఎస్ జగన్ పాద‌యాత్ర‌కు మిన‌హాయింపు కోసం సీబీఐ కోర్టులో పిటీష‌న్ వేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ప్రతిశుక్రవారం కోర్టుకు తప్పనిసరిగా హాజరుకావాలని చెప్పడంతో ఆయన పాదయాత్రలకు బ్రేకులు వేస్తూ కొనసాగించాల్సి వస్తోంది. అయితే నవంబర్ 2వ తేదీ నుంచి తొలుత పాదయాత్ర అనుకున్నారు. నవంబర్ 3వ తేదీ శుక్రవారం కావడంతో పాదయాత్ర చేపట్టిన మరుసటి రోజే కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుంది. దీంతో …

Read More »

జ‌గ‌న్ పిటీష‌న్ కొట్టివేత‌.. పై కోర్టులను ఆశ్రయిస్తారా..?

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత జగన్‌కు సీబీఐ కోర్టులో చుక్కెదురయింది. పాదయాత్ర సందర్భంగా ప్రతి శుక్రవారం తాను వ్యక్తిగతంగా హాజరుకాలేనని, ఇందుకు మినహాయింపు ఇవ్వాలని వైఎస్ జగన్ పిటిషన్ వేశారు. అయితే దీనిపై సీబీఐ న్యాయస్థానం కొట్టేసింది. కేసు విచారణలో ఆలస్యమవుతుందని, అందువల్ల ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుకావాల్సిందేనని కొత్త‌గా ఏం చెప్ప‌కుండా పాత పాటే పాడింది. దీంతో వైసీపీ నేతలు నిరాశ పడ్డారు. పాదయాత్రలో బ్రేకులు తప్పవని …

Read More »

సాయికల్పనకు షాక్ ఇచ్చిన వైసీపీ శ్రేణులు

ఒకవైపు వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తనే పోటీ చేస్తానని ప్రకటించుకుంటున్న గిద్దలూరు వైసీపీ నేత సాయి కల్పనకు గట్టిషాకే తగిలినట్టు సమాచారం. పార్టీ నియోజకవర్గ సమావేశాన్ని నిర్వహించ బోయిన ఆమెకు కనీస స్పందన కూడా రాలేదని తెలుస్తోంది. ఆరు మండలాల నుంచి నేతలను ఆహ్వానించి.. నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమావేశాన్ని నిర్వహిస్తామని ముందుగా ఆమె ప్రకటించారు. ఆ మేరకు సోమవారం మీటింగ్ కు ముహూర్తం …

Read More »

జగన్ భ‌విత‌వ్యం తేలేది నేడే.. అనుకూల‌మా.. ప్ర‌తికూత‌ల‌మా..?

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ఏ ఆటంకాలు లేకుండా సాగేనా.. లేక బ్రేకులు తప్పవా.. అనే విషయం ఈ సోమ‌వారం తేల‌నుంది. నవంబర్ 2వ తేదీ నుంచి జగన్ ఏపీలో మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్నారు. మొత్తం ఆరు నెలలపాటు ఈ పాదయాత్ర కొనసాగుతుంది. పాదయాత్ర కోసం జగన్ అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే తాను ఆరు నెలల పాటు పాదయాత్ర తలపెట్టానని, అందువల్ల …

Read More »

జగన్ పాదయాత్ర భవిత‌వ్యం తేలేది నేడే..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం జగన్ పాదయాత్ర సవ్యంగా సాగుతుందీ లేనిదీ నేడు తెలియనుంది. ఈరోజు సీబీఐ కోర్టులో ఈ కేసు విచారణకు రానుంది. జగన్ వచ్చే నెల 2వ తేదీ నుంచి ఏపీలోని 13 జిల్లాల్లో పాదయాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. మొత్తం మూడు వేల కిలోమీటర్ల యాత్ర ఆరు నెలల పాటుసాగనుంది. అయితే సీబీఐ కోర్టుకు జగన్ తన కేసుల విషయమై ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat