వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్రకి వస్తున్న స్పందన చూసి టీడీపీ నేతలు ఒక్కొకరుగా వచ్చి జగన్ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే అనేకమంది టీడీపీ నేతలు జగన్ పాదయాత్ర పై వ్యాఖ్యలు చేయగా.. తాజాగా టీడీపీ కరివేపాక్ బ్యాచ్లో ఒకడైన సినీ నటుడు వేణుమాధవ్ జగన్ పై కామెంట్స్ చేశారు. అసలు విషయం ఏంటంటే సీబీఐ కోర్టుకు హాజరు కావాల్సి ఉండడంతో.. జగన్ పాదయాత్రకి ఈ శుక్రవారం …
Read More »జగన్ పాదయాత్రకు మొదటి బ్రేక్..!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్రకి బ్రేక్ పడింది. అయితే ఇది తాత్కాలిక బ్రేక్ మాత్రమే. అసలు విషయం ఏంటంటే జగన్ ప్రతి శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరు కావాల్సి ఉండడంతో ఈ శుక్రవారం బ్రేక్ ఇచ్చారు. ఇక పాదయాత్రలో భాగంగా జగన్ నాల్గవరోజు 11 కిలోమీటర్ల మేరకు జగన్ నడిచారు. తాను ఏడు నెలలు 3000కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నానని, తనకు కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ …
Read More »ప్రజాసంకల్ప యాత్ర.. జగన్ తప్పిదమా.. చారిత్రక విజయమా..?
ఏపీలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర జోరుగా విజయవంతంగా కొనసాగుతోంది. పాదయత్రలో జనం నుండి స్పందనపై వైసీపీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. అంతా అనుకున్న విధంగానే సాగుతుండడంతో పార్టీ శ్రేణులు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నాయి. పాదయాత్రలో భాగంగా జగన్ దారిపొడవునా ప్రజలతో మమేకం అవుతూ, వారి సమస్యలు తెలుసుకుంటూ, అధికార పక్షంపై ఘాటు విమర్శలు చేసుకుంటూ, సీఎంపై సవాళ్లు విసురుతూ, ప్రజలపై వాగ్దానాల వర్షం కురిపిస్తూ …
Read More »ప్యారడైజ్ లీక్స్.. జగన్ పై టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు..!
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర సక్సెస్ఫుల్గా దూసుకుపోవడంతో టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా బయటకి వచ్చి జగన్ను టార్గెట్ చేసుకొని.. అటాక్ చేయడం మొదలు పెట్టారు. ఇప్పుడు తాజాగా ప్యారడైజ్ పేపర్ల లీక్స్ .. చంద్రబాబు నిరూపించాలని డిమాండ్ చేయడం అర్థరహితమని టీడీపీ నేత వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. జగన్కు దమ్ము, ధైర్యం ఉంటే ఆయన కేసులు విచారిస్తున్న సీబీఐ, అవినీతి మూలాలను మరింతగా బయటపెట్టిన ప్యారడైజ్, వాటిని …
Read More »జ్యోతి చీకటి కథనాలు..జగన్కు ప్లస్సా.. మైనస్సా..?
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర గ్రాండ్గా స్టార్ట్ అయ్యింది. జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యత్రకు విశేష స్పందన లభిస్తోండడంతో టీడీపీ టీమ్ విషప్రచారానికి దిగిన సంగతి తెలిసిందే. దీంతో పాదయాత్రలో భాగంగానే టీడీపీ చేస్తున్న వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొడుతున్నారు. అసలు విషయం ఏంటంటే జగన్ పాదయాత్ర ప్రారంబించిన రోజే ప్యారడైజ్ లీక్స్లో జగన్ అంటూ చంద్రబాబు అనుకూల మీడియా ఆంద్రజ్యోతి ఒక కథనాన్ని …
Read More »జగన్కి కొత్త సమస్య.. ఆందోళణలో వైసీపీ శ్రేణులు..!
వైసీపీ అధినేత జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్రం నాల్గవ రోజుకు చేరుకుంది. ఇప్పటికే జగన్ దాదాపు 36 కిలోమీటర్లు నడిచారని తెలుస్తోంది. జగన్ పాదయాత్రకి జనం నుండి కూడా స్పందన బాగానే వస్తోంది. అయితే ఇప్పుడు జగన్ ఒక సమస్యతో బాధపడుతున్నారని.. దీంతో వైసీపీ వర్గీయులు కొంత ఆందోళణలో ఉన్నారని సమాచారం. జగన్ పాదయాత్రలో కొంచెం అస్వస్థకు గురయ్యారని తెలుస్తోంది. జగన్ కొంత వెన్నునొప్పితో బాధపడుతుండటంతో ప్రత్యేక వైద్యుడిని తిరుపతి …
Read More »జగన్ పాదయాత్రకు.. జనం నిజంగానే ఫిదా అవుతున్నారా..?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్ర మూడురోజులు పూర్తి చేసుకుని నాలుగో రోజుకు చేరుకుంది. ఇక నాలుగోరోజు అనుకున్న సమయం కంటే రెండు గంటల పాటు ఆలస్యంగా జరుగుతోంది. పెద్దయెత్తున అభిమానులు తరలి రావడం, స్థానిక గ్రామాల ప్రజలు జగన్తో కరచాలనం చేయాలని ఉత్సాహ పడుతుండటంతో ఆయన అందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు. జగన్ కేవలం పాదయాత్ర మాత్రమే చేయడం లేదు. వివిధ సంఘాల స్థానిక నేతలతో ప్రత్యేకంగా …
Read More »నాలుగో రోజు.. జననేతకు జనం నీరాజనం
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నాలుగో రోజు ప్రజాసంకల్పయాత్రను వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఉరుటూరు శివారు నుంచి ప్రారంభించారు. గురువారం ఉదయం 8.40 గంటలకు ఆయన నాలుగో రోజు యాత్ర మొదలు పెట్టారు. ఆయన వెంట నడిచేందుకు అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.నాలుగో రోజు యాత్రలో భాగంగా పెద్దనపాడు, వైకోడూరులో జనంతో ఆయన మాట్లాడనున్నారు. ఎర్రగుంట్ల నాలుగురోడ్ల కూడలిలో …
Read More »ఒకవైపు జగన్ పాదయాత్ర.. మరోవైపు స్పీకర్తో వైసీపీ ఎమ్మెల్యేలు భేటీ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత జగన్ పాదయాత్రను అట్టహాసంగా ప్రారంబించారు. ఇక జగన్ పాదయాత్రకి మూడురోజులుగా జనంలో వస్తున్న స్పందన చూసి టీడీపీ వర్గీయులకు మింగుగు పడడంలేదు. ఇక మరోవైపు ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ కోడెల శివప్రసాదరావును కలిశారు. ఇటీవల పార్టీ మారిన రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి పై చర్య తీసుకోవాలని …
Read More »ఏపీ స్పీకర్ కోడెల సంచలన వ్యాఖ్యలు…వైఎస్ జగన్ నిర్ణయం చరిత్రలో నిలుస్తుంది..!
ఏపీ అసెంబ్లీ సమావేశాలను శాశ్వతంగా బహిష్కరించింది ఏపీ ప్రతిపక్షపార్టీ వైసీపీ. వచ్చే నెల 8నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చర్చించి జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలను శాశ్వతంగా బహిష్కరించినట్లు వెల్లడించారు. ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోలేదని, అందుకే ఈ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు తెలిపాడు. అయితే ప్రతిపక్ష సభ్యులు అసెంబ్లీని బహిష్కరించడం చరిత్రలో ఇదే తొలిసారి అని, ఆయన అనాలోచిత …
Read More »