Home / Tag Archives: ys jagan (page 148)

Tag Archives: ys jagan

టీడీపీ పార్టీని ఏమి చేయాలో జగన్ ముందు కుండ బద్దలు కొట్టినట్లు చెప్పిన విద్యార్ధి..!

ఏపీలో ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్న వైసీపీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని అన్ని వర్గాల ప్రజలు కలిసి తమ బాధలు చెప్పుకుంటున్నారు. సోమవారం ప్రజా సంకల్ప యాత్ర 7వ రోజు దువ్వూరు గ్రామం నుంచి ప్రారంభమైంది. మార్గమధ్యలో విద్యార్థి, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు కలిశారు. విద్యార్థి సంఘాల నాయకులు జననేతను కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం సక్రమంగా అమలు చేయకపోవడంతో చదువులు మధ్యలోనే …

Read More »

జగన్‌ రాజకీయాల నుంచి తప్పుకోవాలంట… యనమల రామకృష్ణుడు

ప్రపంచ ఆర్థిక నేరగాళ్ల జాబితాలో చోటు సాధించిన ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పరువు తీశారని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు.విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌ రాజకీయాల నుంచి తప్పుకోవాలన్నది ప్రజల సంకల్పమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.‘ జగన్‌లాంటి వారు రాజకీయాల్లో ఉండటం ప్రమాదకరం. ఆయనది ప్రజా సంకల్ప యాత్ర కాదు. కేసుల నుంచి తప్పించుకునేందుకు …

Read More »

టీ తాగిన జగన్…కొట్టు యాజమానీని ఏమి అడిగాడో తెలుసా

ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ కడప జిల్లా ప్రొద్దుటూరులోని మెయిన్‌బజార్‌లో టీ తాగారు. మెయిన్‌బజార్‌లో వెళుతూ అలా పక్కన ఉన్న టీ కొట్టుకెళ్లి ‘యాసిన్‌ భాయ్‌.. ఏక్‌ ఛాయ్‌ దాలో భాయ్‌’.. అని అడిగి సాధారణ వ్యక్తిలా టీ తాగారు. టీ తాగుతూ యాసిన్‌ కష్టనష్టాల గురించి వాకబుచేశారు. ఒక్కో టీ ఎంతకు అమ్ముతున్నావు.. పాలు లీటర్‌ ఎంతకు కొనుగోలు చేస్తావు.. మిగులుబాటు ఎంత.. …

Read More »

ఆరో రోజు జన సంద్రోహం మద్య జగన్‌ పాదయాత్ర

వైసీపీ అధినేత ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా సాగుతుంది. ఇవాళ ఆరో రోజు ఆదివారం కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం సాయిశ్రీ నగర్‌ నుండి జన సంద్రోహం మద్య జగన్‌ పాదయాత్రను ప్రారంభించారు. జగన్ వెంట నడిచేందుకు అభిమానులు, వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ జగన్‌ ముందుకు సాగరు. ఈ క్రమంలో ఈరోజు అనగా ఆరో రోజు …

Read More »

జ‌గ‌న్ క్యారెక్ట‌ర్ పై.. అసెంబ్లీ సాక్షిగా నిజం ఒప్పుకున్న చంద్ర‌బాబు..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష అధినేత వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర చేప‌ట్టి ప్ర‌జ‌ల బాట ప‌ట్టారు. ఇక పాద‌యాత్ర‌కి విశేష స్పంద‌న రావ‌డంతో టీడీపీ నేత‌లు ఒక్కొక‌రుగా బ‌య‌ట‌కు వ‌చ్చి జ‌గ‌న్ పై బుర‌ద‌జ‌ల్ల‌డానికి పూనుకున్నారు. అయితే జ‌గ‌న్ కూడా త‌న పై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌ను తిప్పికొట్ట‌డ‌మే కాకుండా వారికి షాక్ ఇస్తూ స‌వాల్ విసురుతున్నారు. ఇక తాజ‌గా ఏపీలో శాస‌న‌స‌భ స‌మావేశాలు ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. అయితే ఏపీలో ప్ర‌ధాన …

Read More »

జగన్ భద్రతా సిబ్బందికి..వైసీపీ కార్యకర్తలకు మద్య గొడవ ..తీవ్ర ఉద్రిక్తత

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఐదవ రోజు సాగుతోంది. వైఎస్సార్ కడప జిల్లా ఎర్రగుంట్ల శివారులోని మైలవరం కాల్వ నుంచి జగన్ శనివారం ఉదయం పాదయాత్రను పున:ప్రారంభించారు.జగన్ పాదయాత్రలో వైసీపీ కార్యకర్తలు, ఆ పార్టీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పాదయాత్రలో జన సందోహం పెద్ద ఎత్తున వచ్చారు.అయితే యర్రగుంట్ల మండలం పోట్లదూర్తి దగ్గర వైసీపీ అభిమానులను జగన్ దగ్గరికి పంపలేదని భద్రతా …

Read More »

వైఎస్ ‘పావురాళ్ళ‌గుట్ట’ ప్ర‌మాదం పై పాస్ట‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ పాదయాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగిస్తున్నారు. జ‌గ‌న్ పాద‌య‌త్ర‌కి జ‌నం నుండి విశేష స్పంద‌న వ‌స్తోంది. ఒక వైపు జ‌గ‌న్ పాద‌యాత్ర చేస్తూనే మ‌రోవైపు త‌న పై వ‌స్తున్న‌ విమ‌ర్శ‌ల‌ను తిప్పికొడుతున్నారు. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు జ‌గ‌న్‌ను టీడీపీ నేత‌లే టార్గెట్ చేయ‌గా తాజాగా ఓ పాస్ట‌ర్ జ‌గ‌న్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అస‌లు విష‌యం ఏంటంటే.. జ‌గ‌న్ పాద‌య‌త్నని ప్రారంబించడానికి ముందు తిరుమ‌ల వెంక‌టేశ్వ‌ర …

Read More »

బ్రేక్ త‌ర్వాత.. జ‌నంలోకి వ‌చ్చిన జ‌గ‌న్..!

జగన్ పాదయాత్రకు శుక్ర‌వారం బ్రేక్ ప‌డిన సంగ‌తి తెలిసిందే. గురువారం త‌న పాదయాత్రను ముగించుకున్న జ‌గ‌న్ సీబీఐ కోర్టుకు హాజరు కావాల్సి ఉండటంతో చిన్న విరామిచ్చిన సంగ‌తి తెలిసిందే. శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరైన జగన్ తిరుగుముఖం ప‌ట్టారు. శ‌నివారం య‌ధావిధిగా జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌ను కొన‌సాగించ‌నున్నారు. ఇక జగన్ చేప‌ట్టిన పాద‌యాత్ర ఏడు నెల‌ల పాటు కొన‌సాగ‌నుంది. అయితే ప్ర‌తి శుక్ర‌వారం త‌న పాద‌యాత్ర‌కి బ్రేక్ తప్ప‌నిస‌రి అయ్యింది. …

Read More »

ఏపీ ప్ర‌జ‌ల‌కు.. జ‌గ‌న్ సంచ‌ల‌న విఙ్నప్తి..!

వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర చేస్తున్న సమయంలో తనపై అధికార పార్టీ చేస్తున్న ఆరోపణలకు, విమర్శలకు ధీటుగా సమాధానం ఇస్తూ వస్తున్నారు. అందుకే ప్రతి విమర్శకూ ఆయన ప్రజలకు వివరణ ఇస్తున్నారు. వైఎస్ జగన్ పై ప్రధాన ఆరోపణ వైసీపీని అధికారంలోకి తెస్తే రాజధానిని అమరావతి నుంచి మారుస్తారన్నది. ఇది ఎప్పటి నుంచో టీడీపీ, ఎల్లోమీడియాలు విపరీతంగా ప్రచారం చేస్తున్నాయి. జగన్ ముఖ్యమంత్రి అయితే రాజధానిని రాయలసీమ ప్రాంతానికి తరలించుకు …

Read More »

జ‌గ‌న్ స‌వాల్.. స్వీక‌రించ‌లేన‌న్న”40″ ఇయ‌ర్స్ బాబు..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత ప్ర‌జాసంక‌ల్ప యాత్ర‌ను ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. ఇక పాద‌యాత్ర‌లో భాగంగా.. ప్యార‌డైజ్ లీక్స్ విష‌యంలో స్పందిచింన జ‌గ‌న్‌.. చంద్ర‌బాబుకు 15 రోజులు గ‌డువు ఇచ్చి స‌వాల్ విసిరిన సంగ‌తి తెలిసిందే. అయితే జ‌గ‌న్ విసిరిన స‌వాల్‌కి చంద్ర‌బాబు విచిత్రంగా స్పందిచారు. ప్యారడైజ్‌ లీక్స్‌ వ్యవహారంలో జగన్‌ పేరు పత్రికల్లో వచ్చింది. జ‌గ‌న్ అవినీతి ప‌రుడ‌ని అక్ర‌మ పెట్టుబ‌డులు ఉన్నాయ‌ని.. నల్లడబ్బు ఎలా సంపాదించారని.. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat