ఏపీలో రాజకీయ పకరిణామాలు రోజురోజుకీ వేడెక్కుతున్నాయి. ఇక తాజాగా కృష్ణా జిల్లాలో టీడీపీకి భారీ షాక్ తగలడం ఖాయమని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. విజయవాడ ఘన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీని వీడనున్నారనే వార్తలు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. అసలు విషయం ఏంటంటే.. టీడీపీ యువనాయకుడు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తరపున యాక్టీవ్ గానే ఉన్నారు. అయితే పార్టీలో ఆయనకు సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో.. …
Read More »పార్టీ మార్పు పై.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..!
వైసీపీ అధినేత జగన్ పాదకయాత్ర జోరుగా సాగుతుంటే.. టీడీపీ నేతలకు ఏ దిక్కూ తోచడంలేదు. జగన్ పాదయాత్రకు ఎలాగైనా ఆటంకాలు సృష్టించడానికి తెలుగు తమ్ముళ్ళు నిరంతరం కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే.. టీడీపీ అనుకూల మీడియాల వారు.. వైసీపీ నేతలు త్వరలోనే పార్టీ మారుతున్నారని.. అతి త్వరలోనే వారంతా టీడీపీలో చేరడం ఖాయమని.. తప్పుడు కథనాలు ప్రచురించి ప్రజల్లో తప్పుడు సంఖేతాలు పంపిచేందుకు ట్రై చేస్తున్నారు. అయితే ఇప్పటికే కొంత …
Read More »జగన్ పాదయాత్ర పై.. కోట్ల సంచలన వ్యాఖ్యలు..!
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన పాదయాత్ర కర్నూలు జిల్లాలో దిగ్విజయంగా సాగుతోంది. పాదయాత్రలో భాగంగా జగన్ వద్ద కోకొల్లలుగా సమస్యలు పలుకరిస్తున్నాయి. దీంతో జగన్ ప్రజలందరికీ భరోసా కల్పించి చంద్రబాబు సర్కార్ని ఎండగడుతున్నారు. ఇక మరోవైపు అనేక మంది నేతలు వైసీపీలోకి చేరుతున్నారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లా డీసీసీ మాజీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ దొమ్మేటి వెంకటేశ్వర్లు కూడా వైసీపీలో చేరారు. అయితే గత కొద్ది …
Read More »రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతున్న.. జగన్ వ్యాఖ్యలు..!
జగన్ పాదయాత్ర కర్నూల్లో విజయవంతంగా సాగుతోంది. ఇప్పటికే అక్కడ జరిగిన చిన్నపాటి సభల్లో ఏపీ ప్రజల పై వరాల జల్లు కురిపించిన జగన్ మరోవైపు చంద్రబాబు సర్కార్ పాలన పై మాటల తూటాలు పేలుస్తున్నారు. ఇక బేతంచర్లలో అయితే జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. బేతంచర్లలో జగన్ ప్రసంగిస్తూ.. ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు పాలనపై నిప్పులు చెరిగారు. అధికారంలోకి వచ్చిన …
Read More »ఇట్స్ అఫిషియల్.. వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయో తెలిస్తే షాకే..!
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకి కనీ వినీ ఎరుగని రీతిలో రెస్పాన్స్ వస్తోంది. మొదట పాదయాత్రను ప్రారంబించే వరకు కొంచె అనుమానాలు ఉన్నా.. పాదయాత్ర ప్రారంభించాక జనం వేలల్లో తరలి రావడంతో వైసీపీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. జగన్ కూడా ఒకవైపు పాదయాత్రలో బాగంగా ప్రజా సమస్యలను తెలుసుకుంటూనే… మరోవైపు ఆయా నియోజక వర్గాల్లోని వైసీపీ దిగువ శ్రేణి కార్యకర్తలతో పూర్తిగా మమేకమై …
Read More »వైసీపీ క్లీన్ స్వీప్ చేయండం ఖాయం.. సాక్ష్యాలతో సంచలన కథనం..!
వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర 15వ రోజుకు చేరుకుంది. పాదయాత్ర ద్వారా జగన్ ప్రజల సమస్యలను నేరుగా చూడడంతో.. మంచి- చెడు, కష్టాలు- సుఖాలు అన్నీ కళ్ళారా చూస్తున్నారు. దీంతో సహజంగానే జగన్కి తెలియకుండానే మార్పు వచ్చిందని విశ్లేషకులు సైతం అబిప్రాయ పడుతున్నారు. జగన్లో వచ్చిన మార్పు ఎంత వరకు వెళ్ళిదంటే.. ఆయన ప్రజలకి కురిపిస్తున్న వరాల జల్లు చూస్తేనే అర్ధమవుతుంది. అయితే జగన్ ఇస్తున్న వరాల జల్లుకు చాలామంది …
Read More »వైఎస్ జగన్ కౌగిలింతలో ఎవరు….డోన్ నియోజక వర్గం షాక్…!
ఏపీ ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఆద్యంతం విజయవంతంగా కొనసాగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు, నాయకులు, కార్యకర్తలతోపాటు ప్రజలు జగన్ అడుగులో అడుగు వేస్తూ పాదయాత్రలో నడుస్తున్నారు. తాజాగా జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర బేతంచర్ల వద్ద 200 కిలో మీటర్లు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో బేతంచర్ల గ్రామంలో మొక్కను …
Read More »చంద్రబాబు ,వైఎస్సార్ కు మద్య ఉన్న తేడా చెప్పేసిన జగన్ ..
ఏపీ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు అప్పటి ఉమ్మడి ఏపీ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ల మధ్య ఉన్న తేడాను రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,దివంగత వైఎస్ తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో భాగంగా చెప్పేశారు . కర్నూలు జిల్లాలో డోన్ నియోజక వర్గంలో పాదయాత్ర చేస్తున్న జగన్ మాట్లాడుతూ …
Read More »పాదయాత్రలో జగన్ సంచలన ప్రకటన.. బిత్తర పోతున్న టీడీపీ బ్యాచ్..?
జగన్ ప్రారంభించిన పాదయాత్రలో ఒకవైపు జనం సమస్యలను కళ్ళారా చూసి తెలుసుకుంటున్న జగన్.. మరోవైపు వరాల జల్లు కురిపిస్తున్నారు. కర్నూలులో దుమ్మురేపుతున్న టీడీపీ చేస్తున్న అరాచక పాలన పై తనదైన శైలిలో ఎండగడుతూ.. టీడీపీ బ్యాచ్కి చుక్కలు చూపిస్తున్నారు. ఇక మరోవైపు జగన్ బేతంచర్ల రోడ్ షోలో బాగంగా నిర్వహించిన సభలో జగన్ కురిపించిన వరాల జడివాన ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. జగన్ మాట్లాడుతూ.. ఏపీలో …
Read More »బుగ్గన రాజ నాకు మంచి మిత్రుడు..డోన్ను మోడల్ నియోజకవర్గం చేస్తాం
ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా 14వ రోజు మంగళవారం సాయంత్రం వైఎస్ జగన్ కర్నూల్ జిల్లా బేతంచర్ల చేరుకున్నారు. బేతంచర్లలో పెద్దసంఖ్యలో ప్రజలు వైఎస్ జగన్కు ఘనస్వాగతం పలికారు. డోన్ వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి నాకు మంచి మిత్రుడు మీరు ఇక్కడ వైసీపీని గెలిపించారు. గెలిపించిన ప్రజలకోసం మనం మంచిగా ప్రజలకు న్యాయం చేయాలి అన్నాడు . కనుక తప్పకుండా …
Read More »