ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల హీట్ పెరిగేకొద్దీ ప్రధానపార్టీల అధినేతలు ఎత్తుకు పై ఎత్తులు మొదలైపోయాయి. మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకోవాలని ఒక వైపు చంద్రబాబు.. ఈసారి ఎలాగైనా అధికారాన్ని అందుకోవాలని వైఎస్ జగన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇక చంద్రబాబు విషయానిక వస్తే కాపులను బిసిల్లోకి చేరుస్తూ 5 శాతం రిజర్వేషన్కు అసెంబ్లీలో చంద్రబాబు చేయించిన తీర్మానం అందులో భాగమే. సరే, ఈ తీర్మానం అమల్లోకి …
Read More »నందమూరి నగర్ మీదుగా 33వ రోజు పాదయాత్ర షెడ్యూల్
ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పాయాత్ర అనంతపురం జిల్లాలో అశేష జనవాహిని మధ్య దిగ్విజయంగా కొనసాగుతోంది. అడుగడుగునా వైఎస్ జగన్కు జనం విన్నపాలు వినిపిస్తుంటే.. సావధానంగా వింటూ.. భరోసానిస్తూ జననేత ముందుకు సాగుతున్నారు. వైఎస్ జగన్ 33వ రోజున రాప్తాడు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మంగళవారం ఉదయం 8 గంటలకు అనంతపురం రూరల్ మండలం చిన్నంపల్లి క్రాస్ రోడ్ నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. కూరుకుంట బీసీ …
Read More »వైఎస్ జగన్ను భవిష్యత్తులో.. తప్పకుండా కలుస్తానన్న ప్రముఖ హీరో..!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రతో రాష్ట్ర రాజకీయాల్లో కదం తొక్కుతున్నారు. అయితే జగన్కు సంబందించిన పర్సనల్ విషయం ఒకటి తాజాగా అక్కినేని వారసుడు సుమంత్ బయట పెట్టిన విషయం తెలిసిందే. స్కూల్ డేస్ నుండే జగన్ సుమంత్లు ఇద్దరు మంచి స్నేహితులే అన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా మీడియా ముందుకు వచ్చిన సుమంత్ మరో విషయాన్ని చెప్పారు. సదరు మీడియా ప్రతినిథి ప్రశ్నిస్తూ.. …
Read More »పరిటాల నియోజకవర్గంలోకి అడుగు పెట్టిన వైఎస్ జగన్…!
ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పాయాత్ర అనంతపురం జిల్లాలో అశేష జనవాహిని మధ్య దిగ్విజయంగా కొనసాగుతోంది. అడుగడుగునా వైఎస్ జగన్కు జనం విన్నపాలు వినిపిస్తుంటే.. సావధానంగా వింటూ.. భరోసానిస్తూ జననేత ముందుకు సాగుతున్నారు. అడుగుకో బాధ.. ఇంటికో వ్యథ.. దగా పడిన జనం నుంచి ఒకటే మాట.. అన్నా మీరు రావాలి.. రాజన్న రాజ్యం తేవాలి..అంటూ సోమవారం ఉదయం ఉరవకొండ నియోజకవర్గం కూడేరు నుంచి …
Read More »ఈరోజు భాదపడుతున్నా నేను అభిమానించిన పవన్ ఇంత చవటా..ఎమ్మెల్యే
జనసేన అధినేత హీరో పవన్ కళ్యాణ్ వీలు చిక్కినప్పుడల్లా వైసీపీ అధినేత జగన్ పై వ్యాఖ్యలు చేసి తన అజ్ఙానాన్ని చాటుకుంటూ ఉంటారు. ఇటీవల పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో పర్యటించిన సంగతి తెలిసిందే. అయితే అక్కడ పవన్ మాట్లాడిన మాటలు పెద్ద ఎత్తున దూమరం రేపుతున్నాయి. .. వైసీపీ నాయకుడు వైఎస్ జగన్ మొహన్ రెడ్డి పై వారసత్వ రాజకీయలపై, అధికారానికి అనుభవం కావాలి,ముఖ్యమంత్రి అయితేనే సమస్యను పరిష్కరిస్తాను అని …
Read More »జగన్ ప్రజా బలం చూసి…..నారా లోకేష్ నానా తంటాలు…!
ఏపీలో రోజు రోజుకు రాజకీయాలు రణరంగంగా మారుతున్నాయి. అయితే, ఓ వైపు చంద్రబాబు సర్కార్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత.. మరో వైపు అంతకంతకు పెరుగుతున్న ప్రతిపక్ష బలం.. ఇలా రెండూ బేరీజు వేసుకుంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సహజమే అయినప్పటికీ.. ప్రతిపక్ష నేతను టార్గెట్ చేస్తూ మరో కుట్రకు తెరలేపింది టీడీపీ. అయితే, ప్రస్తుతం వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేస్తున్న పాదయాత్రతో ప్రజల …
Read More »సీబీఐ కోర్టు విచారణ మరోసారి వాయిదా.. జగన్ నేరుగా..?
జగన్ పాదయాత్రకి యధావిధిగా శుక్రవారం బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శుక్రవారం సీబీఐ కోర్టకు జగన్ హాజరయిన సంగతి తెలిసిందే. విచారణను ఈ నెల 15వ తేదీకి న్యాయమూర్తి వాయిదా వేశారు. కోర్టు విచారణకు పూర్తయిన తర్వాత జగన్ వైసీపీ సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శలు, పోలవరం ప్రాజెక్టును వైసీపీ నేతల సందర్శన వంటి అంశాలపై జగన్ వారితో …
Read More »బ్రదర్ జేసీ ఇలాకాలో.. జగన్కి బ్రహ్మరధం పట్టిన జనం..!
వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర అనంతపురం జిల్లాలో జోరుగా సాగుతోంది. నాలుగు వందల కిలోమీటర్లు దాటిన జగన్ పాదయాత్ర ప్రస్తుతం టీడీపీ ఎంపీ జేసీ బ్రదర్స్ ఇలాకాలోకి ఎంట్రీ ఇచ్చింది. అనంతలో తాడిపత్రి అంటేనే జేసీ బ్రదర్స్ మెయిన్ అడ్డా… ఆ నియోజకవర్గంలో జేసీ బ్రదర్స్కి మంచి పట్టుంది. దీంతో గురువారం జగన్ తాడిపత్రి, శింగనమల నియోజకవర్గంలో పర్యటించగా.. తాడిపత్రిలో జగన్ను చూసేందుకు భారీగా తరలి రావడంతో వైసీపీ శ్రేణుల్లో …
Read More »ఓ అజ్ఞాతవాసి.. ఇదా నీ స్కెచ్.. అయ్యా మీరు మామూలు స్వాములు కాదయ్యా..!
జనసేన అధిపతి పవన్ కల్యాణ్ పై మరోసారి ఘాటు ట్వీట్లు పెట్టాడు సినీవిమర్శకుడు కత్తి మహేశ్. విశాఖపట్నంలో జనసేన కార్యకర్తలతో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై కౌంటర్లు ఇస్తూ వరస ట్వీట్లను పెట్టాడు ఈయన. గత కొన్నాళ్లుగా కత్తి మహేష్కి పవన్ కల్యాణ్ అభిమానులకు మధ్య ప్రచ్ఛన్నయుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేఫథ్యంలో పవన్ తాజా రాజకీయ పర్యటనలపై కూడా మహేశ్ వాడీ వేడీగా స్పందించాడు. పవన్ …
Read More »వైఎస్ జగన్ గ్రేట్ బిజినెస్ మెన్.. లోకేష్ పచ్చ పుల్ల వ్యాఖ్యలు..!
ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు మంత్రి నారా లోకేష్ వైసీపీ అధినేత పై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2004 నుంచి 2009 వరకు జగన్ ఆస్తులు అనూహ్యంగా పెరిగాయని, 2009 తర్వాత జగన్ ఆస్తులు ఎందుకు పెరగలేదో చెప్పాలని లోకేష్ అన్నారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వచ్చిన పెట్టుబడులు తర్వాత ఎందుకు రాలేదన్నారు. జగన్ ప్రతి శుక్రవారమూ కోర్టుకు వెళ్లడం తప్ప …
Read More »