వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర త్వరలోనే చిత్తూరు నుండి నెల్లూరు జిల్లాకు మరో వారం రోజుల్లో చేరే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో వైసీపీ శ్రేణులు.. నెల్లూరు జిల్లాలో పాదయాత్రను సక్సెస్ చేయడానికి సన్నాహక సమావేశం ఏర్పాటు చేయనున్నారు. జగన్ పాదయాత్ర ఇప్పటికి కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కంప్లీట్ చేసుకొని.. చిత్తూరు జిల్లాలో జోరుగా జగన్ పాదయాత్రని సాగిస్తున్నారు. ఇక సీమలోని నాలుగు జిల్లాల్లోనూ జగన్ పాదయాత్రకు జనం …
Read More »సంక్రాతి రోజున పాదయాత్రకి.. బ్రేక్ ఇచ్చిన ‘జగన్’ కోసం.. అంతమంది జనం ఎందుకొచ్చారు..?
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి.. కనుమరోజున చంద్రగిరి నియోజక వర్గం నుండి వైసీపీ ఎమ్మెల్యే రోజా అడ్డా అయిన నగరి నియోజక వర్గంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక సంక్రాతి రోజు రెస్ట్ తీసుకున్న జగన్… పండుగను ప్రజలతో ఘనంగా జరుపుకున్నారు. తమ నాయకుడు పండగ రోజు ఎలా ఉంటాడా అని చూసేందుకు శుభాకాంక్షలు తెలిపేందుకు పెద్దఎత్తున పారకాల్వ చేరారు అభిమానులు. అందులో మహిళలు పెద్ద సంఖ్యలో విచ్చేసారు. ఫార్మల్ …
Read More »వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సత్తా పై.. తమిళ నటుడు సూర్య చెప్పిన మాటలు ఇవే..!
తమిళ స్టార్ హీరో సూర్యకి టాలీవుడ్ లోనూ మంచి గుర్తింపు ఉంది. దాదాపుగా సూర్య నటించే అన్ని చిత్రాలు తెలుగు తెలుగు తెర పై మెరవాల్సిందే. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే.. సూర్య గతంలో భారతి సిమెంట్కు బ్రాండ్ అంబాసిడర్గా చేశారు. వైసీపీ అధినేత జగన్తో వ్యక్తిగతంగానూ సూర్యకు మంచి రిలేషన్ ఉంది. అంతే కాంకుండా జగన్ ఫ్యామిలీకి.. సూర్య ఫ్యామిలీకి మధ్య చాలా కాలంగా స్నేహం ఉన్న సంగతి …
Read More »పాదయాత్రలో వైఎస్ జగన్ తో మాట్లాడిన చంద్రబాబు… ఏమనో మీరే చూడండి..!
ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పాదయాత్రలో ఇది ఒక తమాషా సన్నివేశం కావచ్చు.జగన్ తో చంద్రబాబు మాట్లాడారు.అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు కాదు. ఒక రైతు.ఆయన రైతులు ఎదుర్కుంటున్న కష్టాలను జగన్ కు వివరించడం విశేషం.చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో కొనసాగింది. ఎన్ఆర్ కమ్మపల్లి వద్ద వరినాట్లు వేస్తున్న యంత్రాన్ని జగన్ పరిశీలించారు. ఆ యంత్రం ద్వారా స్వయంగా నాట్లు వేశారు. ఈ సందర్భంగా రైతు చంద్రబాబు మాట్లాడారు. తన …
Read More »ముప్పై ఏళ్లుగా రాజకీయాలలో ఉన్నా…జగన్ నాకు దైవంతో సమానం..ఎమ్మెల్యే
ఏపీ ప్రతి పక్షనేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తనకు దైవంతో సమానమని నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. తన నియోజకవర్గంలో 105 రోజులపాటు తన ఇంటికి వెళ్లకుండా ప్రజాబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ముగింపు సందర్భంగా మాట్లాడారు.తాను ముప్పై ఏళ్లుగా రాజకీయాలలో ఉన్నానని, కాని తనకు ఎవరూ ఎమ్మెల్యే పదవికి అవకాశం ఇవ్వలేదని, కాని జగన్ మాత్రమే ఇచ్చారని, ఆయన …
Read More »విశ్రాంతి అవసరమని వైద్యులు సూచిస్తున్నా…అభిమానులు, ప్రజలతో జగన్ పాదయాత్ర
ఏపీ ప్రతి పక్షనేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ విశ్రాంతి లేకుండా పాదయాత్ర చేస్తుండటంతో ఆరోగ్యం దెబ్బతిన్నట్టు సమచారం. నాలుగు రోజులుగా జలుబు, గొంతునొప్పి, కాళ్ళ నొప్పులు బాగా ఇబ్బంది పెడుతున్నట్లు తెలుస్తుంది. డస్ట్ ఎలర్జీ వల్లే పై సమస్యలే కాకుండా కళ్ళనుండి నీళ్ళు కూడా కారుతున్నట్లు సమాచారం. నవంబర్ 6వ తేదీన కడప జిల్లాలోని ఇడుపులపాయలో మొదలైన పాదయాత్ర ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో సాగుతున్న విషయం అందరికీ తెలిసిందే.రోజూ …
Read More »వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర 61వ రోజు
ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ ప్రజా సమస్యల కొసం చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 61వ రోజుకి చేరుకుంది. చిత్తూరు జిల్లాలో అశేష జనసందోహం నడుమ పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. శనివారం ఉదయం చంద్రగిరి నియోజకవర్గంలోని రామచంద్రాపురం మండలం కుప్పంబాదూరు నుంచి ఆయన పాదయాత్రను ప్రారంభించారు. వైఎస్ జగన్ వెంట నడిచేందుకు భారీగా జనం తరలివచ్చారు. అక్కడి నుంచి ఒడ్డుకల్వ, సురవారి పల్లి క్రాస్రోడ్డు, బలిజపల్లి, పీవీ పురం, …
Read More »జగన్ చెప్పింది నిజమేనంటున్న ఈనాడు పత్రిక
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నిన్నటితో 57 రోజులు పూర్తి చేసుకుని నేడు 58వ రోజు కొనసాగుతోంది. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలను పూర్తి చేసుకున్న ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో కొనసాగుతోంది. అందులోను చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో జగన్ పాదయాత్ర కొనసాగుతుండటంతో …
Read More »లోకేష్ సీఎం కావడం కోసం క్షుద్ర పూజలు ..
ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు చంద్రబాబు తర్వాత తమ భవిష్యత్తు ముఖ్యమంత్రి అని తెలుగు తమ్ముళ్ళు చాలా సందర్భాల్లో ప్రకటించిన సంగతి తెల్సిందే .ఇదే విషయం గురించి ఇటు టీడీపీ వర్గాల్లో అటు ఏపీ రాజకీయ వర్గాల్లో పలు సార్లు చర్చలు కూడా జరిగాయి …
Read More »వైఎస్ జగన్ ప్రశ్నల మీద ప్రశ్నలు ……టీడీపీ నేతలు ఉక్కిరిబిక్కిరి
ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర ప్రజల్లో మంచి స్పందన వస్తుంది. జగన్ తో పాటు ప్రజలు పాదయాత్రకు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతూ..ఆయనతో పాటు అడుగులో అడుగు వేస్తున్నారు. అయితే కడప ,కర్నూల్ ,అనంతపురం తరువాత 53 రోజులుగా సాగుతున్న ఈ పాదయాత్రలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతున్న జగన్.. చంద్రబాబు పాలనపై …
Read More »