Home / Tag Archives: ys jagan (page 135)

Tag Archives: ys jagan

జగన్ గెలుస్తాడనే భయంతో… చంద్రబాబు పవన్ తో పాదయాత్ర.. వాట్ ఏ మైండ్ గేమ్

ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజా సమస్యలకోసం చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర చిత్తూరు జిల్లాలో అశేష జనాల మద్య విజయవంతంగా ముందుకు సాగుతున్నది. గత 68 రోజులుగా ఈ పాదయాత్ర కొనసాగుతున్నది. ఏపీ ప్రజలు వైఎస్ జగన్ కు బ్రహ్మరథం పడుతున్నారు. దీంతొ టీడీపీ నేతల్లో ఓ భయం పట్టుకుంది.ఏమని అంటే..2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపు ధీశగా పరుగులు పెడుతుంది.కనుక వైసీపీ గెలిస్తే మనకు చిప్పకూడే గతి …

Read More »

ఏపీలో ప్రతి ఎస్సీ, ఎస్టీ ఓటర్లు వైసీపీకి ఓటు…వైఎస్ జగన్ వరాలు

ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజా సమస్యలకోసం చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర చిత్తూరు జిల్లాలో అశేష జనాల మద్య విజయవంతంగా ముందుకు సాగుతున్నది. ఈ సందర్భంగా జిల్లాలోని పల్లమాల గ్రామంలో నిర్వహించిన ఎస్సీల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న వైఎస్‌ జగన్‌ ప్రసంగించారు.2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక వృద్ధాప్య పెన్షన్‌ను రెండు వేల రూపాయలకు పెంచుతానని జగన్‌ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల‌కు పింఛ‌న్ వ‌య‌స్సు 45 …

Read More »

ఒకేరోజు 700 ప్రదేశాల్లో…15 దేశాల్లో ఏక కాలంలో వైఎస్‌ జగన్‌కు సంఘీభావం

వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ చేస్తున్న ప్రజా సంకల్పం పాదయాత్ర ఈ నెల 28వ తేదీన నెల్లూరులో 1,000 కిలో మీటర్ల మైలురాయిని అధిగమిస్తున్న సందర్భంగా ‘వాక్‌ విత్‌ జగనన్న’ (జగనన్నతో నడుద్దాం) అనే కార్యక్రమం చేపట్టాలని వైసీపీ పార్టీ పిలుపు నిచ్చింది. గత ఎడాది నవంబర్ 6 నుండి కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ 13 జిల్లాల్లో 3,000 కిలోమీటర్లు చేస్తున్న …

Read More »

చలి జ్వరం.. అయినా పాదయాత్ర ఆగదన్నవైఎస్ జగన్

ఏపీలో ప్రజా సమస్యల కోసం వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర చిత్తూరు జిల్లాలో విజవంతంగా ముందుకు సాగుతున్నది. గత ఎడాది నవంబర్ 6న కడప జిల్లా ఇడుపులపాయి నుండి పాదయాత్ర చేస్తున్నాడు. గత 66 రోజులుగా పాదయాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం చలిజ్వరం, తలనొప్పితో బాధ పడుతున్నట్టు వైద్యులు తెలిపారు. విపరీతమైన దుమ్ము, ధూళితో ఎలర్జీ వచ్చింది. వారం రోజులుగా తుమ్ములు, జలుబు, తలనొప్పితో బాధ పడుతున్నారు. ఈ …

Read More »

2019 ఎన్నిక‌ల్లో టీడీపీ రాదు కాబ‌ట్టి…న‌రేంద్ర మోదీ వైఎస్ జ‌గ‌న్ తో దోస్తీ

2019 సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని దేశవ్యాప్తంగా ఉన్న పార్లమెంట్ స్థానాల్లో రిపబ్లికన్ టీవీ, ఓ స‌ర్వే నిర్వహించాయి. దీని ప్రకారం 2019లో మళ్లీ ఎన్‌డీఏ అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది. ఇక ఏపీలో వైసీపీకి, తెలంగాణలో టీఆర్ఎస్‌కి, తమిళనాడులో రజనీకి ఆధిక్యం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-బీజేపీ కూటమికి 12 పార్లమెంట్ స్థానాలు దక్కుతాయట.. అంటే గత ఎన్నికలతో పోలిస్తే 5 స్థానాలు తగ్గుతాయని …

Read More »

ప్ర‌జాసంక‌ల్ప యాత్ర‌లో త‌న‌ని క‌ల్సిన చిన్నారితో.. జ‌గ‌న్ చెప్పిన మాట‌లు ఇవే..!

వైసీపీ అధినేత జ‌గ‌న్ పాదయాత్ర చిత్తూరు జిల్లాలో జోరుగా సాగుతోంది. గురువారం శ్రీకాళ‌హ‌స్తిలో సాగిన జ‌గ‌న్ పాద‌య‌త్ర రేణిగుంట మండ‌లం ప‌ర‌కాల గ్రామంలో ప‌ర్యటించ‌గా.. అక్క‌డ నాలుగేళ్ళ చిన్నారి గౌత‌మి త‌న కుటుంబ స‌భ్యుల‌తో జ‌గ‌న్‌ను క‌లిసింది. గౌతమికి చిన్నప్పుడే క్యాన్సర్ ఎటాక్ అయింది. అయితే దీంతో కంటిచూపును కోల్పోయింది. గౌతమి తల్లిదండ్రులు చెన్నైలో ఆసుపత్రిలోచూపించి ఐదు లక్షలు ఖర్చు చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో జగన్‌ను కలిసిన …

Read More »

వైసీపీ ఫైన‌ల్స్ జాత‌కం తేల్చేసిన.. బీజేపీ అనుకూల మీడియా స‌ర్వే..!

ఏపీలో అధికాంలో ఉన్న టీడీపీ స‌ర్కార్‌కి కొంప‌ముంచే వార్త ఒక‌టి సోష‌ల్ మీడియాలో సంచ‌ల‌నం సృష్టిస్తోంది. 2014లో కొద్ది తేడాతో అధికారం ద‌క్కించుకున్న టీడీపీ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మాత్రం జాత‌కం తారుమారు కావ‌డం ఖాయ‌మ‌ని రిపబ్లిక్ మీడియా స‌ర్వే తేల్చేసింది. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఖచ్చితంగా ఎలాగైనా అధికారంలోకి రావాల‌న్ని నిరంత‌రం శ్ర‌మిస్తున్న వైసీపీ జాత‌కం కూడా ఆ స‌ర్వేలో తేలిపోయింది. 2018 జనవరిలో రిపబ్లిక్ టీవీ, సీఓటర్ నిర్వహించిన …

Read More »

చంద్రబాబు అండ్ గ్యాంగ్‌కి ఊహించ‌ని షాక్‌.. సంచ‌ల‌నం రేపుతున్న‌ రిప‌బ్లిక్ మీడియా స‌ర్వే రిపోర్ట్..!

ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో రిప‌బ్లిక్ మీడియా విడుద‌ల చేసిన స‌ర్వే రిపోర్ట్ సంచ‌ల‌నం రేపుతోంది. ఇప్ప‌టికిప్పుడు ఉన్న‌ప‌లంగా ఏపీలో పార్ల‌మెంట్ ఎన్నిక‌లు నిర్వ‌హించినా.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీకి 13 పార్ల‌మెంట్ స్థానాలు ద‌క్క‌నున్నాయ‌ని రిప‌బ్లిక్ స‌ర్వే తేల్చేసింది. దీంతో ఏపీ అధికార పార్టీ అయిన టీడీపీకి ఊహించ‌ని షాక్ త‌గిలిన‌ట్టు అయ్యింది. ఇక ఏపీలో గ‌త ఎన్నికల రిజ‌ల్ట్ మ‌నం గ‌మ‌నిస్తే.. వైసీపీకి 8 పార్లమెంట్ స్థానాలు రాగా.. రానున్న …

Read More »

ఏపీలో బీసీలంతా వైఎస్‌ జగన్‌ కే మద్దతు…!

ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. పాదయాత్ర చేస్తున్న ఆయనకు దారి పొడువునా ప్రజలు తమ సమస్యలు విన్నవించి పరిష్కారం చూపాలని కోరుతున్నారు. జగన్ తో పాటు ప్రజలు పాదయాత్రకు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతూ..ఆయనతో పాటు అడుగులో అడుగు వేస్తున్నారు. కడప ,కర్నూల్ ,అనంతపురం తరువాత 65 రోజులుగా సాగుతున్న ఈ పాదయాత్రలో …

Read More »

చంద్ర‌బాబు ఆశలు.. గ‌ల్లంతు చేయ‌నున్న‌ జ‌గ‌న్‌.. తేల్చేసిన విశ్లేష‌కులు..!

ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబు జ‌గ‌న్ నీళ్లు జ‌ల్ల‌డం ఖాయ‌మ‌నే వార్త సోష‌ల్ మీడియాలో హాల్ చ‌ల్ అవుతోంది. అస‌లు మ్యాంట‌ర్ ఏంటంటే వైసీపీ అధినేత జగన్ పై పెట్టిన ప్రతి కేసు ప్రూవ్ అయిపోతుందని.. జగన్ త్వ‌ర‌లోనే జైలు వెళ్ళడం పక్కా అని చంద్ర‌బాబు భావించారు. అంతే కాకుండా టీడీపీ బ్యాచ్ మొత్తం కూడా ఇదే విష‌యాన్ని ప‌దే ప‌దే మీడియా ద్వారా రంకెలేస్తూ అరిచారు. అయితే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat