Home / Tag Archives: ys jagan (page 134)

Tag Archives: ys jagan

లోక‌ల్ మీడియా స‌ర్వేలో.. సెంచురీ కొట్టే లోక‌ల్ బాయ్ ఎవ‌రు.. తేల్చేసిని ఫైన‌ల్ స‌ర్వే రిజ‌ల్ట్‌..!

ఏపీలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం వేడెక్కింది. పార్టీల మీద విశ్లేష‌ణ‌లు, స‌ర్వేల మీద స‌ర్వేలు ఏపీ రాజ‌కీయాల్ని హీటెక్కిస్తోంది. వ‌చ్చే సార్వత్రిక ఎన్నిక‌ల్లో అధికార టీడీపీ.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ నువ్వా- నేనా అనేలా పోటీ ఉండ‌డం ఖాయ‌మ‌ని విశ్లేష‌కులు సైతం అభిప్రాయ ప‌డుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో స్వ‌ల్ప తేడాతో అధికారంలోకి వ‌చ్చిన టీడీపీ.. ముఖ్యమంత్రి చంద్ర‌బాబు పాల‌న‌లో పూర్తి వైఫ‌ల్యాల‌ను మూట‌గ‌ట్టుకుంది. దీంతో ప్ర‌జ‌ల్లో టీడీపీ పై పూర్తి వ్య‌తిరేక‌త …

Read More »

వైఎస్ జగన్‌ కుమార్తెకు లండన్‌ స్కూల్‌లో ఎలా సీటు వ‌చ్చిందో తెలుసా…

ఏపీ ప్ర‌తి ప‌క్ష‌నేత ,వైసీపీ అధ్య‌క్షుడు వైఎస్ జగన్ .. 2014లో అతి తక్కువతేడాతో అధికారం కోల్పోయినా దేశంలోనే అత్యంత శక్తివంతమైన ప్రతిపక్షనేతగా జగన్ కొనసాగుతున్నారు. అలాగే వైఎస్ జగన్ భార్య భారతి సాక్షి మీడియాకు చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. అదే బాటలో ఇప్పుడు వారి కుమార్తెలు నడుస్తున్నారు. జగన్‌ దంపతులకు ఇద్దరు కుమార్తెలు.. వారి పేర్లు వర్ష, హర్ష..అయితే జగన్ దంపతులు గర్వించే ఘనతను కుమార్తె సాధించిన విష‌యం …

Read More »

జగన్‌ సభకు ఎవరెవరు వెళ్లారో.. వారికి ఇళ్లే లేకుండా చేస్తా…చీరలు, జాకెట్లు చించి రౌడీల్లా దాడి

ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర విజయవంతంగా నెల్లూరు జిల్లాలో జరుగుతుంది. జగన్ లో పాటు నడవడానికి…సభలకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరౌవుతున్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా గత బుధవారం నాయుడుపేటలో జగన్‌మోహన్‌రెడ్డి సభ జరిగింది. ఈ సభకు సూళ్లూరుపేట మున్సిపల్‌ పరిధిలోని మన్నారుపోలూరు ఎన్టీఆర్‌ గిరిజన కాలనీకి చెందిన మహిళలు వెళ్లారు. దీన్ని జీర్ణించుకోలేని ఓ స్వచ్ఛంద సేవా సంస్థ …

Read More »

వైఎస్ జగన్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ 72వ రోజు షెడ్యూల్‌ ఇదే..!

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జ‌గ‌న్‌ చేప‌ట్టిన‌ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ నెల్లూరు జిల్లాలో త‌న పాద‌యాత్ర‌ను కొన‌సాగిస్తున్నారు వైఎస్ జ‌గ‌న్‌. ఈ పాదయాత్రకు సంబందించిన 72వ రోజు షెడ్యూల్‌ ఖరారు అయింది. సూళ్లూరుపేట నియోజకవర్గం ఓజిలి మండలం సంగటూరు నుంచి ఆయన శనివారం పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడ నుంచి చిల్లమాను చెన్నైక్రాస్‌, గుర్రంకొండ, అర్మేనుపాడు వరకూ సాగుతుంది. అక్కడ వైఎస్‌ జగన్‌ భోజన విరామం తీసుకుంటారు. …

Read More »

చంద్రబాబు లో భయం మొదలైయ్యిందంట….జగన్ పాదయాత్రకు మంచి ఆదరణ

గుంటూరు ప్లీనరీలో ప్రతిపక్ష నేత జగన్ ప్రకటించిన ‘నవరత్న’ పథకాలు టీడీపీ సర్కారుకు టెన్షన్ పుట్టిస్తున్నట్టు వైసీపీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. జగన్ ప్రకటించిన ఆ తొమ్మిది పథకాలు చంద్రబాబుకు వణుకు పుట్టిస్తోందని అంటున్నారు. ఈ నవరత్నాల మాట బయటకి రాగానే ప్రభుత్వం పనిగట్టుకుని టీడీపీ నేతలతో వియర్శిస్తుంది. అంతేగాక జగన్ మద్య నిషేధం ప్రకటించేసరికి టెన్షన్ పట్టుకుందనీ వైసీపీ నేతలు అభివర్ణిస్తున్నారు. జగన్ ప్రకటించిన పథకాలపైనే క్యాబినెట్ లో …

Read More »

జ‌గ‌న్ పార్టీకి చాన్సే లేద‌ట‌.. టీడీపీ మంత్రి జ్యోస్యం..!

పవన్ కల్యాణ్ తెలంగాణ‌లో రాజ‌కీయ యాత్ర పై టీడీపీ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. తాజాగా వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయిన అచ్చెన్న.. ఏపీలో మరో పార్టీ అవసరమే లేదని అన్నారు. ఇక‌ జగన్ చేస్తున్న పాదయాత్రను ప్రజలెవరూ పట్టించుకోవడం లేద‌ని.. టీడీపీ నిర్వ‌హిస్తున్న జన్మభూమి కార్యక్రమాల అనంతరం ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని …

Read More »

బ్రేకింగ్-న్యూస్ 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ ప‌క్కా గెలుస్తుంద‌ని..ముస్లీం జ్యోతిష్యుడు స‌వాలు…!

విలువలతో కూడిన జననేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రాజకీయాలు, కుట్రలతో నిండిన చంద్రబాబు మోసాలకు మధ్య జరిగే ఎన్నికల్లో ప్రజలు ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకోవలసిన సమయం దగ్గర పడడంతో వ‌చ్చే 2019 ఎన్నిక‌ల్లో ఏపీలో అధికారం ఎవ‌రి వ‌శం అవుతుంది. ఇప్పుడున్న ప‌రిస్థితిలో ఏపీలో ఎన్నిక‌లు వ‌స్తే.. త‌మ పార్టీ ప‌రిస్థితి ఏమిటి? ఎన్ని సీట్లు వ‌స్తాయి? ఎంత మేర‌కు త‌మ ఆశ‌లు సాకారం అవుతాయి? వ‌ంటి అంశాల‌పై స‌ర్వేలు వస్తున్నాయి. …

Read More »

ఇది విన్నార…2019 ఎన్నికల్లో టీడీపీకి 145..వైసీపీకి 30 స్థానాలంట…!

ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ అద్యక్షడు వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాదయాత్రతో ఇటు ప్రజల్లో…ఆటు వైసీపీ నాయకుల్లో కొత్త ఉత్సహం వచ్చింది. 2019 ఎన్నికల్లో విజమం వైసీపీదే అని వారు చెప్పుకుంటున్నట్లు సమచారం. మరో పక్క టీడీపీనే అధికారంలోకి వస్తాదని కొంతమంది పాయకులు అంటున్నారు. అంతేకాదు ఏ పార్టీకి ఎంత బలం వుందన్న దానిపై అప్పుడే రకరకాల సర్వేలు కూడా బయటకు వస్తున్నాయి. ఓ జాతీయ …

Read More »

వైసీపీ స్తూపం ఎర్పాటు….ఎక్కడ ..ఎప్పుడో తెలుసా…!

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు, వైఎస్‌ జగన్‌ ప్రజల కోసం చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఈరోజు నెల్లూరు జిల్లాలోకి ప్రవేశిచింది. 69వ రోజు వైఎస్‌ జగన్‌ ప్రజాసంకల్పయాత్రలో భాగంగా నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించారు. జిల్లాలోని పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు జగన్‌కు ఘనస్వాగతం పలికారు. సూళ్లూరుపేట నియోజకవర్గం పెళ్లకూరు మండలం పీసీటీ కండ్రిగ వద్ద నెల్లూరు జిల్లాలోకి అడుగుపెట్టారు వైఎస్ జగన్ . అయితే ఈ ప్రజాసంకల్పయాత్ర ఈ నెల …

Read More »

100 కార్లతో వైఎస్ జగన్ కు స్వాగతం

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు, వైఎస్‌ జగన్‌ ప్రజల కోసం చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర వైసీపీ కంచుకోట నెల్లూరు జిల్లాలోకి ప్రవేశిచింది. 69వ రోజు వైఎస్‌ జగన్‌ ప్రజాసంకల్పయాత్రలో భాగంగా నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించారు. జిల్లాలోని పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు జగన్‌కు ఘనస్వాగతం పలికారు. రాయలసీమలో పాదయాత్ర ముగించుకుని సూళ్లూరుపేట నియోజకవర్గం పెళ్లకూరు మండలం పీసీటీ కండ్రిగ వద్ద నెల్లూరు జిల్లాలోకి అడుగుపెట్టిన జననేతకు జగన్ కు ప్రజసంకల్పయాత్రకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat