Home / Tag Archives: ys jagan (page 133)

Tag Archives: ys jagan

వైసీపీలో చేరిన కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి..

ఆంధ్రప్రదేశ్ లో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. ప్రతిపక్ష నేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సాగిస్తున్న ప్రజా సంకల్ప యాత్ర 74వ రోజు సోమవారం నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలోని సైదాపురం వద్ద వెయ్యి కిలోమీటర్ల మైలు రాయిని దాటింది. ఈ అరుదైన ఘట్టం చిరకాలం గుర్తుండేలా అభిమానులు అక్కడ ఏర్పాటు చేసిన విజయ సంకల్ప స్తూపాన్ని వైఎస్ జగన్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు వేలాది …

Read More »

వైఎస్‌ జగన్ ప్రజాసంకల్పయాత్ర 75వ రోజు షెడ్యూల్ ఇదే

ఏపీ ప్ర‌తి ప‌క్ష‌నేత ,వైసీపీ అధ్య‌క్షుడు ప్రజాసంకల్పయాత్ర నెల్లూరు జిల్లాలో 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. మూడువేల కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని ఆయన సోమవారం వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం వద్ద దాటారు. ఈ సందర్భంగా భారీగా వైసీపీ నేత‌లు,కార్యకర్తలు, అభిమానులు ,గ్రామస్థులు వైఎస్‌ జగన్‌కు ఘన స్వాగతం పలికారు. పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన సైదాపురంలో స్తూపన్ని ఆవిష్కరించారు. అనంత‌రం ఆశేశ …

Read More »

ప్రజాసంకల్పయాత్ర @1000 కిలోమీటర్లు పూర్తి…జనసంద్రమైన సైదాపురం

ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. పాదయాత్రలో వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని ఆయన సోమవారం వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం వద్ద దాటారు. ఈ సందర్భంగా వైసీపీ నేత‌లు.కార్యకర్తలు, గ్రామస్థులు వైఎస్‌ జగన్‌కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన సైదాపురంలో పైలాన్‌ను ఆవిష్కరించారు. మ‌రోప‌క్క వైఎస్‌ …

Read More »

10 లక్షల కిలోమీటర్లు నడిచినా జ‌గ‌న్ సీఎం కాలేరు..చింతమనేని ప్రభాకర్

ఏపీలో ప్ర‌తిప‌క్ష‌నేత , వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్ర‌జా స‌మ‌స్య‌ల కోసం గ‌త ఎడాది న‌వంబ‌ర్ 6న క‌డ‌ప జిల్లా ఇడుపుల‌పాయి నుండి ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర చేస్తున్న సంగ‌తి తెలిసిందే.. ఈ పాద‌యాత్ర‌లో వైఎస్ జ‌గ‌న్ కు ప్ర‌జలు బ్ర‌హ్మ‌ర‌తం ప‌డుతున్నారు. అయితే ఈ పాద‌యాత్ర‌పై కొంత‌మంది టీడీపీ ఎమ్మెల్యే లు తీవ్రంగా విమ‌ర్శిస్తున్నారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ..వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర గురించి ఎద్దెవా …

Read More »

చంద్ర‌బాబు మ‌ర్చిన‌ మెయిన్‌ పాయింట్ ప‌ట్టుకున్న జ‌గ‌న్‌.. ఇక టీడీపీని బ్లాక్ అయిన‌ట్టే..!

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నెల్లూరు జిల్లాలో త‌న‌ పాదయాత్రను కొన‌సాగిస్తున్నారు. ఇక పాద‌యాత్ర‌లో భాగంగా ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబు గ‌త ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా చేసిన హామీల‌ను.. వాగ్దాన భంగాలను ప్రజలకు గుర్తు చేస్తూ అధికార పక్షం పై విమర్శల దాడిని ఉదృతం చేశారు. ముఖ్యంగా ఇప్పుడు నిరుద్యోగ భృతి అంశాన్ని ప్రజల్లోకి ఎక్కువగా తీసుకువెళుతూ గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు ఎన్నికల ముందు ప్రతి …

Read More »

క‌న్నీళ్ల‌తో విజ‌య‌మ్మ‌.. జ‌గ‌న్‌కు చెప్పినా.. మొండిగా విన‌లేదా.. ఎవ‌రి కోసం..?

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర నెల్లూరు జిల్లాలో ర‌ఫ్పాడిస్తోంది. ఇక జ‌గ‌న్ నెల్లూరు పాద‌యాత్ర‌లో వెయ్యి కిలోమీట‌ర్లు పూర్తి చేయ‌నున్నారు. నవంబరు 6వ తేదీన క‌డ‌ప జిల్లా ఇడుపుల‌పాయ‌లో స్టార్ట్ చేసిన జ‌గ‌న్ పాద‌యాత్ర‌… నాలుగు రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో యాత్రను జగన్ పూర్తి చేసుకుని… ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో పర్యటన చేస్తున్నారు. ఇక జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో బిజీ బిజీగా ఉండ‌గా.. …

Read More »

జ‌గ‌న్ అల‌వాట్లు.. నిజ‌మేంటో చెప్పేసిన విజ‌య‌మ్మ‌..!

వైసీపీ అధినేత జగన్‌ పెంపకం పై అసెంబ్లీలో.. ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత‌ చంద్రబాబు చేసిన వ్యాఖ్యాల పై వైఎస్‌ విజయమ్మ స్పందించారు. ఇలాంటి విషయాల్లో స్పందించడం, విమ‌ర్శించడం అవ‌స‌రం లేద‌ని.. జ‌గ‌న్ ఎలాంటివాడో స్వ‌యంగా రాష్ట్ర ప్రజలే చూస్తున్నారని వ్యాఖ్యానించారు. జ‌గ‌న్‌ని చిన్న‌త‌నం నుండే విలువ‌ల‌తో పెంచామ‌ని.. చిన్న‌ప్పుడు నుండే జ‌గ‌న్ క్ర‌మ శిక్ష‌ణ‌తో ఉండేవాడ‌ని.. త‌న‌కు ఒక్క దురలవాటు కూడా లేదని… సిగరెట్ కూడా ముట్టడని.. పబ్‌లకు …

Read More »

మీ అబ్బాయిని చూడు, మా అబ్బాయిని చూడు ఎలా పెంచానో…వైఎస్ విజ‌య‌మ్మ‌

ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న తన బిడ్డ ఏపీ ప్ర‌తి ప‌క్ష‌నేత వైసీపీ అధ్య‌క్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురించి త‌ల్లి వైఎస్ విజ‌య‌మ్మ సంచ‌ల‌న వాఖ్య‌లు చేశారు. ఎవరినీ విమర్శించడం నాకు ఇష్టముండదు. నా బిడ్డకు ఒక్క దురలవాటు కూడా లేదు. చిన్న అబద్దం కూడా చెప్పడం తెలియదు. సిగరెట్‌ ముట్టడు. పబ్‌లకు వెళ్లే అలవాటు లేదు. నా బిడ్డకు పని చేయడం, …

Read More »

జ‌గ‌న్‌కు ఒకే ఒక్క ఛాన్స్.. ఎందుకు ఇవ్వాలి.. సింపుల్ లాజిక్‌తో తేల్చేసిన వై ఎస్ విజ‌యమ్మ‌..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తాజాగా ఒక ప్ర‌ముఖ తెలుగు న్యూస్ చాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూ లో ప‌లు ఆశ‌క్తిక‌ర అంశాల పై స్పందించారు. నేడు పాదయాత్ర చేస్తున్న జగన్‌ను చూస్తుంటే .. నాడు వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారే గుర్తుకు వస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. జగన్‌కు ఒక్క అవకాశం ఇచ్చి చూడాలని ప్రజలను ఆమె కోరారు. చంద్రబాబులాంటి వ్యక్తిని మరోసారి ఎన్నుకోవాల్సిన అవసరం లేదన్నారు. …

Read More »

వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్రతో రాజ‌కీయంలో కొత్త చ‌రిత్ర‌..!

ఏపీ ప్ర‌తి ప‌క్ష‌నేత ,వైసీపీ అధ్య‌క్షుడు వైఎస్ జగన్ చేప‌ట్టిన ప్రజాసంకల్పయాత్ర నేటికి 74వ రోజుకు చేరుకుంది. నెల్లూరు జిల్లా గూడూరు మండల శివారు నుంచి ఆయన సోమవారం ఉదయం పాదయాత్రను ప్రారంభించారు. నేడు 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో వైఎస్‌ జగన్‌కు సంఘీభావం తెలుపుతూ వాక్‌విత్‌ జగనన్న కార్యాక్రమానికి వైసీపీ పార్టి పిలుపునిచ్చింది. వైఎస్‌ జగన్‌ పాదయాత్రకు మద్ధతుగా అన్ని గ్రామాల్లో సంఘీభావం తెలపాలని.. కార్యక్రమాన్ని విజయవంతం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat