Home / Tag Archives: ys jagan (page 132)

Tag Archives: ys jagan

బ్రేకింగ్ : 2019లో అధికారం ఎవ్వరిదో చెప్పిన ల‌గ‌డ‌పాటి లేటెస్ట్‌ స‌ర్వే..!

ఎన్నికలు ఏవైనా..సర్వేల రారాజుగా పేరొందిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్..రాబోయే 2019 ఎన్నికల్లో గెలుపు పై తాజాగా ఓ రహస్య సర్వే చేశారు.ఆ సర్వే ఫలితాలు చూస్తే టీడీపీ అధినేత,ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కు దిమ్మ‌తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా వున్నాయి.అయితే ఇప్ప‌టికే రిప‌బ్లిక్ టీవీ నిర్వ‌హించిన స‌ర్వేలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ అధికారం చేప‌డుతుంద‌నే విష‌యం తెలిసిందే.కాగా ల‌గ‌డ‌పాటి నిర్వహించిన ఈ సర్వేలో కూడా …

Read More »

జగన్‌ది పాదయాత్ర కాదు.. అది పాడు యాత్ర..అనురాధ తీవ్ర వ్యాఖ్యలు

ఏపీలో ప్రజా సమస్యలకోసం వైసీపీ అదినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పాయాత్ర విజయవంతంగా ఆశేశ జనాల మద్య నెల్లూరు జిల్లాలో జరుగుతున్నది. ఈనెల 29 న ప్రపంచ వ్యాప్తంగా వాక్ విత్ జగన్మోహన్ రెడ్డి కార్యక్రమం ను నిర్వహించారు వైసీపీ నేతలు. అయితే ప్రస్తుతం ఈ కార్యక్రమం బాగా హైలేట్ అయ్యి ప్రజల్లో ఒక నమ్మకం రావడంతో తెలుగు తమ్ముళ్లు జీర్ణంచుకోలేక పోతున్నారని వైసీపీ అభిమానులు అంటున్నారు. …

Read More »

వైయస్సార్ కుటుంబం చేసిన మూడో పాదయాత్ర ..పచ్పపార్టీ గుండెల్లో ఫిరంగులు

వైయస్సార్ ఆ పేరు వింటే పేదవాడి గుండెల్లో సంతోషం ఉప్పొంగుతుంది. కళ్లలో నీరు చిందుతుంది. నమస్తే అక్కయ్యా, నమస్తే చెల్లెమ్మా అంటూ ప్రతివారినీ ఆప్యాయంగా పిలిచిన తీరు గుర్తుకొస్తుంది. రాష్ట్రం ఒక దిక్కూ, తెన్నూ లేకుండా కసాయి పాలనలో కన్నీరు పెడుతుంటే ప్రతి ఒక్కరినీ పేరు పేరునా పలకరించడానికి అడుగులు కదిపారు వైయస్ రాజశేఖర్ రెడ్డి. ప్రతి గడపలోనూ కాలు పెట్టారు. వారి కష్టాలను విన్నారు. ప్రభుత్వం తీరుతో నష్టపోతూ, …

Read More »

బాహుబ‌లి పోస్ట‌ర్‌ని బీట్ చేసేలా ఉన్న జ‌గ‌న్ వ‌దిలిన ఒకే ఒక్క పోస్ట‌ర్.. టీడీపీకి ఎక్క‌డో మండిపోతుందా..?

ఏపీలో రానున్న సార్వ‌త్రిక ఎన్నికలే లక్ష్యంగా ప్రతిపక్ష నేత జగన్ పాదయాత్రతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. జగన్ పాదయాత్ర ఓ వైపు కొనసాగుతుంటే దానికి సమాంతరంగానే వైసీపీ రాజకీయ వ్యూహాలని సైతం అమలు చేస్తోంది. తాజాగా జగన్ పాదయాత్రలో 1000 కిమీ మైలురాయిని అందుకున్నారు. వైసీపీ శ్రేణుల ఉత్సాహాన్ని కొనసాగించేలా జగన్ ఓ పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ పోస్టర్ వెనుక వైసీపీ అధినేత భారీ వ్యూహమే కనిపిస్తోంది. గంపగుత్తగా …

Read More »

ఈ రోజుల్లో కూడా పాదయాత్రలు అవసరమా.. “ఇది సాధ్యమా? అనే వారి కోసం దరువు ప్రత్యేక కథనం

ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్ గత ఎడాది నవంబర్ 6 నుండి కడప జిల్లా ఇడుపులపాయి నుండి ప్రజా సమస్యల స్వయంగా తెలుసుకోవడం కోసం వాటిని భరోస ఇవ్వడం కోసం చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర చేస్తున్నాడు. మూడువేల కిలో మీటర్ల సుదీర్ఘ పాదయాత్రకు వైసిపి అధినేత జగన్ మోహన్ శ్రీకారం చుట్టినపుడు “ఇది సాధ్యమా? ఈ రోజుల్లో కూడా పాదయాత్రలు అవసరమా? ” అని అనుకున్న …

Read More »

వైఎస్ జగన్ వస్తుంటే…..మేడలు, మిద్దెలు, దారులు, చెట్లు అన్నీ ప్రజా సమూహాలతో నిండి

ఏపీలో గత నాలుగు సంవత్సరాలుగా టీడీపీ ప్రభుత్వం చేస్తున్నా..అన్యాయాలు,దోపిడిలు, భూకభ్జాలు, రేప్ లు,హత్యలు, దాడులు ఇలా చెప్పుకుంటూ పోతే అత్యంత దారుణంగా చేసిన పాలన కనబడుతుంది. వీటన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టెలా ఒక సరియైన నీజాయితి గల నాయకుడు ఏపీ ప్రజల్లో రాజకీయం అంటే నమ్మకం కుదిరేలా నిరంతరం ప్రజల కోసం తపన పడుతున్న ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్ గత ఎడాది నవంబర్ 6 …

Read More »

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో.. టీడీపీకి నా స‌పోర్ట్ ఉండ‌దు.. తేల్చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజ‌కీయ యాత్రను తెలంగాణ‌లో స్టార్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇక ఆ త‌ర్వాత ఏపీలో మొద‌లు పెట్టిన ప‌వ‌న్ అనంత‌పురం జిల్లాలో ప‌ర్య‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌ధ్యంలో జ‌న‌సేనాని తన రాజకీయ భవిష్యత్తు పై చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో వేడిని పెంచింది. ఇక ప‌వ‌న్ మాట్లాడుతూ.. జనసేన వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుందని అన్నారు. అంతేకాకుండా తమ పార్టీ టీడీపీ, వైఎస్ …

Read More »

నాడు వైఎస్‌తో న‌డిచాం.. నేడు జ‌గ‌న్‌తో న‌డుస్తాం.. వైసీపీలోకి ప‌న‌బాక దంప‌తులు.. ఎంట్రీ ముహుర్తం ఫిక్స్‌..?

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర ఏపీ రాజ‌కీయాల్లో క‌ల్లోలం సృష్టిస్తోంది. జ‌గ‌న్ ఒక వైపు పాద‌యాత్ర‌ను ఉదృతం చేస్తూనే మ‌రోవైపు పార్టీని బ‌లోపేతం చేసే ప‌నిలో పూర్తిగా నిమ‌గ్న‌మ‌య్యారు. అందులో భాగంగానే బ‌ల‌మైన నేత‌ల‌ను వైసీపీ వైపు తిప్పుకునేందుకు త‌న‌దైన వ్యూహాలు ర‌చించుకుంటున్నారు. ఇక తాజా హాట్ టాపిక్ ఏంటంటే.. గ‌తంలో కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉన్న‌ప్పుడు ప్ర‌కాశం, నెల్లూరు, గూడురు జిల్లాల్లో చక్రం తిప్పిన మాజీ …

Read More »

ఢిల్లీని ట‌చ్ చేసిన.. జ‌గ‌న్ ప్ర‌భంజ‌నం… బ్ర‌ద‌ర్స్ మ‌తులు పోవాల్సిందే..!

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స్టార్ట్ చేసిన ప్రజా సంకల్ప యాత్ర సోమ‌వారం నెల్లూరు జిల్లాలో వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. దీంతో వైసీపీ శ్రేణులు 74వ రోజున వాక్‌ విత్‌ జగనన్న అనే కార్యక్రమానికి పిలుపునిచ్చింది. విదేశాల్లోనూ వైసీపీ అభిమానులు, ఆ పార్టీ జెండాలతో వాక్‌ విత్‌ జగనన్న అనే నినాదాలు చేస్తూ.., ఎక్కడికక్కడ పాదయాత్ర నిర్వహిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోనూ వాక్‌ విత్‌ జగనన్న కార్యక్రమం …

Read More »

వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి.. విజ‌య‌మ్మ‌తో మాట్లాడిన చివ‌రి మాట‌లు ఇవే..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ మాజీ దివంగ‌త‌ ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి స‌తీమ‌ణి.. వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల్లి అయిన వై ఎస్ విజ‌య‌మ్మ ప్రజల్లో రాజశేఖర్ రెడ్డి మీద అంత అభిమానం ఉందన్న విషయాన్ని కాంగ్రెస్‌ హైకమాండ్ కూడా గుర్తించలేకపోయిందన్నారు. ఓదార్పు యాత్ర కోసం అనుమతి ఇవ్వాలంటూ తాము సోనియా గాంధీని కలిస్తే… రాష్ట్రమంతా ఓదార్పు యాత్ర చేయడానికి వీల్లేదని ఆమె చెప్పారన్నారు. ఒక విగ్రహం పెట్టి.. అందరినీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat