2014 ఎన్నికల్లో జస్ట్ చిన్న మార్జిన్తో అధికారం కోల్పోయిన వైసీపీ, 2019 ఎన్నికల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకునేలా కన్పిస్తోంది. టీడీపీ జరిపిస్తున్న సర్వేలు, వైసీపీ ఇంటర్నల్ సర్వేలు, సాధారణ సర్వేలూ అన్నీ వైసీపీకి అనుకూలంగానే తీర్పులిస్తున్నాయి. ఇటీవల జాతీయ స్థాయిలో జరిగిన ఓ సర్వే ప్రకారం కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 15కి పైగా పార్లమెంటు సీట్లు దక్కుతాయని తేలింది. దానికి కొనసాగింపుగా ఈ మధ్య వచ్చిన సర్వేలన్నీ …
Read More »జగన్కి తేల్చిచెప్పిన పీకే.. వైసీపీ ఎంపీల రాజీనామా.. నేడే ఫైనల్..?
ఏపీ రాజకీయలు మరో మలుపుతిరగనున్నాయా.. తాజా పరిణామాలు చూస్తుంటే పెద్ద సంచలేనమే జరిగేలా ఉంది. కేంద్ర బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరిగిందని వైసీపీ తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. దీంతో వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేయనున్నారనే వార్త రాజకీయ వర్గాలను కుదిపేస్తోంది. వైసీపీ ఎంపీ, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ… అధినేత ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు. విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యల వెనుక చాలా సీరియస్ …
Read More »ఈ అమ్మాయికి ఓ కల ఉందంట…అది కూడ వైఎస్ జగన్ తో చెప్పిందంటే…
ఏపీ ప్రతిపక్ష నేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. గురువారం ఉదయం సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు శివారు నుంచి వైఎస్ జగన్ 77వరోజు ప్రజాసంకల్పయాత్రను ప్రారంభించి ..మరుపూరు వద్ద ప్రజాసంకల్పయాత్ర ముగిసింది. see also..ఉమ్మడి హైకోర్టు సంచలన తీర్పు …ఆనందంలో వైసీపీ శ్రేణులు… ఈసందర్భంగా జగనన్నను సీఎంగా చూడాలి.. త్వరలోనే నా కల నిజమవుతుందన్న నమ్మకముంది’ అంటూ తన ఆనందాన్ని …
Read More »మోదీ సర్కార్ బడ్జెట్… అజ్ఞాతంలో జనసేనాని.. ఇందుకు కదా మిమ్మల్ని అలా అనేది కళ్యాణ్జీ..!
రాజకీయాల్లోకి ప్రశ్నించడానికే వచ్చానంటూ జనసేన పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్.. తాజాగా కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ప్రశ్నలు ఎక్కడా అంటూ సోషల్ మీడియాలో జనాలు ప్రశ్నిస్తున్నారు. కరెక్ట్గా చెప్పాలంటే పవన్కు ఇది మంచి అవకాశమని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయ పడుతున్నారు. ఎందుకంటే.. గత ఎన్నికల్లో బీజేపీ తరపు ప్రచారం చేపట్టిన పవన్ ప్రత్యేక హోదా అంశంలో మోడీ సర్కార్ మోసం చేసిందని ఆ పార్టీకి దూరమయ్యారు. ఇప్పుడు …
Read More »చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు.. ఏం చెప్పావ్ నాయకా..?
ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయాక ఏపీ మాత్రం విభజన దెబ్బకు కుదేలైపోయింది. తెలంగాణలో అయితే కాంగ్రెస్ ప్రతిపక్షంలో కూడా గట్టిగా ఫైట్ చేయలేకపోతుందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. ఆ పార్టీకి తెలంగాణలో పట్టుదొరకుతున్నట్టు కనిపించడం లేదు.. ఎందుకంటే తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం హైగేరులో దూసుకుపోతోంది. ఇక ఏపీలో మాత్రం అధికార ప్రతిపక్షం మధ్య హోరాహోరీగా కథ నడుస్తోంది. ఇక ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత.. మాజీ ఎమ్మెల్సీ …
Read More »45 ఏళ్ళకే పించన్ ఇస్తాడా జగన్.. అని హేళి చేసిన టీడీపీ బ్యాచ్కి.. జగన్ సమక్షంలో ఓ మహళ చెప్పింది వింటే..?
వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర నెల్లూరు జిల్లాలో జోరుగా సాగుతోంది. పాదయాత్రలో భాగంగా ఓ ఆశక్తికర సంఘటన జరింగింది. జగన్ పాదయాత్రలో భాగంగా నిర్వహిస్తున్న చిన్న చిన్న సభల్లో అక్కడ గ్రామాల్లో వారికి ఎదురవుతున్న పరిస్థితులు.. అలాగు కొన్ని సమస్యలు గురించి పజలు డైరెక్ట్గా చర్చిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా జరిగిన సభలో ఒక మహిళ మైక్ తీసుకొని మాట్లాడిన మాటలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. …
Read More »జనసేన కానీ…మరో సేన వచ్చినా వైసీపీని ఎవరూ ఓడించలేరు…వైఎస్ జగన్
ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు పాదయాత్రలోభాగంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019 వచ్చే ఎన్నికల్లో జనసేన కానీ, మరో సేన వచ్చినా వైసీపీని ఎవరూ ఓడించలేరన్నారు జగన్. పవన్తోకానీ, ఆ పార్టీతోకానీ తమకు ఎలాంటి నష్టమేమీ లేదన్నారు. జనసేన ప్రభావం తమపై ఎలాంటి వుండబోదని ఒక్క మాటతోతో తేల్చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు వైసీపీకి పడకుండా జనసేన అడ్డుకుంటుందన్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని, అది అపోహ మాత్రమేనని …
Read More »లగడపాటి లేటెస్ట్ సర్వే… బీకాంలో ఫిజిక్స్ మొత్తం జాతకం.. పడేది ఎన్నిఓట్లంటే…!
ఏపీలోని విజయవాడలో ఉన్న మూడు నియోజకవర్గాల్లోనూ అత్యంత కీలకమైన నియోజకవర్గం పశ్చిమం. అత్యంత కీలకమైన ఈ నియోజకవర్గంలో 2014లో వైసీపీ తరఫున ఎన్నికైన ఎమ్మెల్యే జనాబ్ జలీల్ ఖాన్.. చంద్రబాబు ఆకర్ష్ మంత్రానికి ఫిదా అయిపోయారు. దీంతో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే పార్టీ మారిన జలీల్ఖాన్ ఆయన ముస్లిం సామాజిక వర్గం నుంచి బాబు కేబినెట్లో మంత్రిగా ఎవరూ లేకపోవడంతో తనకు గ్యారెంటీగా మంత్రి పదవి దక్కడం …
Read More »పార్టీ ఫిరాయించిన.. అనాడు కర్నూలు ఎంపీగా చేశామని గౌరవప్రదంగానే సభలో.. జగన్
ఏపీ ప్రతి పక్షనేత,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర నెల్లూరు జిల్లాలో ఆశేశ జనాల మద్య విజయవంతంగా కొనసాగుతోంది. ఈ పాదయాత్ర రాష్ట్రంలో ఎవ్వరి నోట మాట విన్న..ఏ మీడియాలో చూసిన పాదయాత్ర గురించే చర్చ జరుగుతుంది. అంతలా ప్రజల గుండెల్లో నాటుకు పోయింది. అయితే వైఎస్ జగన్ అక్కడ ..అక్కడ సభలు పెడుతూ..చంద్రబాబు పాలనపై…నవరత్నాలు గురించి…మరో పక్క వైఎస్ జగన్ చేసిన మంచి గురించి ప్రజలకు క్లుప్తంగా …
Read More »త్వరలో మరో సంచలనం..మోడితో-జగన్ భేటీ ..టీడీపీ నేతల్లో ఆందోళన
గత నాలుగు సంవత్సరాలుగా అధికారంలో ఉన్న టీడీపీ చేస్తున్న పాలన ఎలా ఉందో దేశానికే తెలిసిందని , రాక్షస పాలన జరుగుతుందని వైసీపీ నేతలు ఏన్నో సార్లు మీడియా ముందు చెప్పారు. ఇలాంటి పాలన ఉండకూడదని జగన్ పాదయాత్ర చేస్తున్నాడు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో త్వరలో మరో సంచలనానికి తెరలేవనుంది. అతి తొందరలోనే ప్రధానమంత్రి నరేంద్రమోది -ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మధ్య భేటీ జరిగే …
Read More »