ఏపీ ప్రతిపక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పాయాత్ర విజయవంతంగా నెల్లూరు జిల్లా కొవూరు నియోజకవర్గంలో కొనసాగుతుంది. అయితే ఈ పాదయాత్రలో వైఎస్ జగన్ కు ఓ అభిమాని వినూత్నమైన కానుక అందచేశాడు. సోమవారం కార్పొరేటర్ శివ ప్రత్యేకంగా చెక్క (ఉడ్)తో చేసిన బైక్ను కానుక ఇచ్చి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ …ఆ బైక్ ఎక్కి కొద్దిసేపు కూర్చొన్నారు. . ఇక …
Read More »జగన్ని కలిసిన గౌతమ్ రెడ్డి.. వెంటనే వంగవీటికి ఫోన్ చేసిన జగన్..!
విజయవాడ నేతల్లో సయోధ్యను వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కుదిర్చారు. గత కొంతకాలంగా వంగవీటి రాధ పార్టీని వీడుతున్నట్లుప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టిక్కెట్ఇస్తానని జగన్ హామీ ఇవ్వడంతో రాధా వెనక్కు తగ్గారు. అయితే ఇటీవల పార్టీ నుంచి సస్పెన్షన్కు గురైన గౌతంరెడ్డి జగన్ పాదయాత్రలో కలవడంతో మళ్లీరాధాలో అసంతృప్తి బయలుదేరిందంటున్నారు. జగన్ పాదయాత్ర వద్దకు వెళ్లి గౌతమ్ రెడ్డి కలిసిన ఫొటోలో సోషల్ …
Read More »జగన్కి ఫోన్ చేసిన ఎమ్మెల్యే ముస్తఫా.. అలాంటి రోజే వస్తే.. రాజకీయాలకు గుడ్ బై చెబుతా.. ఇప్పుడు మళ్ళీ రాసుకోండహే..!
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో పాదయాత్ర చేస్తుంటే.. వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా గుంటూరులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. దీంతో టీడీపీ అనుకూల మీడియాలు ఎడా పెడా తమ బుర్రతక్కువ బుర్రలకు పని చెప్పి టీడీపీలోకి జంప్ అవనున్న వైసీపీ ఎమ్మెల్యే అంటూ పచ్చా రాతలు రాసి సోషల్ మీడియాలో వదిలారు. అయితే అసలు మ్యాటర్ ఏంటంటే.. గుంటూరులో …
Read More »చంద్రబాబును కలిసిన.. వైసీపీ ఎమ్మెల్యే.. రాసుకోండహే..!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును గుంటూరు తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే ముస్తాఫా కలిశారు. గుంటూరులోని ఒమేగా ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చిన చంద్రబాబును ముస్తాఫా హెలిఫ్యాడ్ వద్ద కలుసుకున్నారు. చంద్రబాబుతో కొద్దిసేపు ముస్తఫా భేటీ అయ్యారు. ఇక ముస్తఫాను చంద్రబాబు వద్దకు ఎంపీ రాయపాటి సాంబశివరావు తీసుకెళ్ళడం…బాబుతో ఏకాంతంగా కొద్దసేపు ముస్తఫా మాట్లాడంతో ఎల్లో మీడియా అప్పుడే టీడీపీలోకి ముస్తఫా అంటూ ప్రచారం మొదలు పెట్టేసింది. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే.. …
Read More »చంద్రబాబు అనుకున్నది ఒక్కటి.. అయినది ఒక్కటి.. వైసీపీలోకి టీడీపీ నుండే భారీ వలసలు..!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయ్యింది. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు అనే సామెత వినే ఉంటారు కదా.. ఇప్పుడు చంద్రబాబు విషయంలో అదే నిజమయ్యేలా ఉంది. ఏపీలో గతసార్వత్రిక ఎన్నికల్లో స్వల్పతేడాతో అధికారంలోకి వచ్చిన టీడీపీ.. అత్యాసతో.. బాబు ఆపరేషన్ ఆకర్స్ పేరుతో వైసీపీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేసింది. ఇదంతా చంద్రబాబు మాస్టర్ మైండ్ అని తెలుగు తమ్ముళ్లు సంకలు గుద్దుకున్నారు. …
Read More »జగన్.. జగన్.. జగన్.. ఏంటీ ఈ హామీలు.. వాళ్లు బిత్తరపోతున్నారు..!
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్రని నెల్లూరు జిల్లాలో దుమ్మురేపుతున్నారు. శుక్రవారం కోర్టుకు హాజరు కావడం కోసం తన పాదయాత్రకు చిన్న బ్రేక్ ఇచ్చిన జగన్ శనివారం యధావిధిగా ప్రారంభించారు. ఇక 78వ రోజుకు చేరుకున్న జగన్ పాదయాత్రలో భాగంగా రైతుల కోసం మరో సంచలన హామీ ఇచ్చారు జగన్. ఇప్పటికే తను ప్రకటించిన నవరత్నాల హామీలతో పాటు.. మరిన్ని అంశాలను పాదయాత్రతో జనంలోకి తీసుకెళ్తున్న జగన్ …
Read More »వైఎస్ జగన్ పాదయాత్రలో… రైతులకు మరో కొత్త హామీ
ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర నెల్లూరు జిల్లాలో ఆశేశ జనాల మద్య విజయవంతంగా కొనసాగుతోంది. శనివారం ఉదయం సర్వేపల్లి నియోజకవర్గం, మరుపూరు శివారు నుంచి వైఎస్ జగన్ 78వరోజు ప్రజాసంకల్పయాత్ర కొన సాగుతంది. ఈపాదయాత్రలో బాగంగా కొత్త హామీని ఇస్తున్నారు. ఇప్పటికే తను ప్రకటించిన నవరత్నాల హామీలతో పాటు.. మరిన్ని అంశాలను పాదయాత్రతో జనంలోకి తీసుకెళ్తున్న జగన్. తాజాగా మన పార్టీ అధికారంలోకి …
Read More »వైఎస్ జగన్ 78వరోజు ప్రజాసంకల్పయాత్రన ప్రారంభం
ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర నెల్లూరు జిల్లాలో ఆశేశ జనాల మద్య విజయవంతంగా కొనసాగుతోంది. శనివారం ఉదయం సర్వేపల్లి నియోజకవర్గం, మరుపూరు శివారు నుంచి వైఎస్ జగన్ 78వరోజు ప్రజాసంకల్పయాత్రను ప్రారంభించారు. అక్కడ నుంచి మట్టెంపాడు, మోపూరు క్రాస్, మొగళ్లపాలెం మీదగా సౌత్ మోపూరు వరకు ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది. మొగుళ్లపాలెంలో పార్టీ పతాకావిష్కరణ చేయనున్నారు. సౌత్ మోపూరులో బహిరంగ సభలో వైఎస్ జగన్ …
Read More »వీల్ల ముఖం లోని సంతోషం ఎందుకో చెప్పాగలరా….! సోషల్ మీడియాలో హల్ చల్
వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. గురువారం ఉదయం సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు శివారు నుంచి వైఎస్ జగన్ 77వరోజు ప్రజాసంకల్పయాత్రను ప్రారంభించి ప్రజల నడుమ..ప్రతి ఒక్కరిని అప్యాయంగా పలుకరిస్తు ముందుకు సాగాడు. అక్కడ .. దీంతో ప్రజలు అక్కడ బస్సులు..లారీలు..జీపులు ఆపి జగన్ తో పాదయాత్రలో అడుగులో అడుగు వేస్తున్నారు. వారి సమస్యలను చెప్పుకుంటున్నారు. ఈ సందర్భంగానే …
Read More »లగపాటి సర్వే జోష్.. పీకే మాస్టర్ మైండ్.. వైసీపీలోకి అక్కినేని నాగార్జున..?
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న పాదయాత్ర ఏపీ రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది. ఈ నేపధ్యంలో సర్వే రిజల్ట్లు కూడా వైసీపీకి అనుకూలంగా వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం బీజేపీ అనుకూల మీడియా రిలీజ్ చేసిన సర్వేలో వైసీపీ దూసుకుపోగా.. తాజాగా లగడపాటి సర్వేలో కూడా వైసీపీ.. అధికార టీడీపీని మట్టి కరిపించింది. ఏపీలో టీడీపీ పై వ్యతిరేకత తీవ్రస్థాయిలో పెరిగిపోయిందని రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలు …
Read More »