Home / Tag Archives: ys jagan (page 127)

Tag Archives: ys jagan

జ‌గ‌న్ మాస్ ఛాలెంజ్‌.. 5 కోట్ల మందికి ఎక్కేసిందా.. చంద్రబాబుకు ఇక చావో రేవో..!

ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్రబాబుకు.. వైసీపీ అధినేత జగన్ మోహ‌న్ రెడ్డి ఛాలెంజ్ చేస్తూ సవాల్ విసిరారు. ఏపీ ప్ర‌త్యేక‌ హోదా కోసం చిత్త‌శుద్ధితో పోరాడుతున్న వైసీపీతో కలిసి నడిచేందుకు టీడీపీ సిద్ధంగా ఉందా అని ప్రశ్నించారు. గురువారం 88వ రోజు పాద‌యాత్రలో భాగంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని రేణుమాలలో జగన్ మహిళా సమ్మేళనంలో మాట్లాడారు. దీంతో జ‌గన్ మాట‌లు ఇప్పుడు రాజకీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ …

Read More »

జగన్ దెబ్బకు ఆగం ఆగమైన టీడీపీ మంత్రి …

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఎనబై తొమ్మిది రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో పాదయాత్ర చేస్తోన్న క్రమంలో మాట్లాడుతూ మార్చి5నుండి ఏప్రిల్ 6వరకు దేశ రాజధాని ఢిల్లీలో ప్రత్యేక హోదా కోసం వైసీపీ నేతలు ,ఎమ్మెల్యేలు ,ఎంపీలు …

Read More »

ఆనాడే..ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను ఎన్‌కౌంటర్ చేయాల్సింది..వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అదినేత నారా చంద్రబాబునాయుడు పాలనలో మహిళలకు పూర్తిగా రక్షణ లేకుండా పోయిందని, ఇంత దుర్మార్గమైన పాలనను తాను ఎక్కడా చూడలేదని వైసీపీ అధినేత..ఏపీ ప్రతి పక్షనేత వైఎస్ జగన్ ఆరోపించారు. ప్రజాసంకల్ప యాత్ర 88వ రోజు సందర్భంగా గురువారం నెల్లూరు జిల్లాలోని రేణమాలలో ఏర్పాటు చేసిన మహిళల ముఖాముఖి సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఏపీ రాష్ట్రంలో టీడీపీ నేతల అరాచకాలు పెరిగిపోయాయని, మహిళలకు రక్షణ లేకుండా …

Read More »

తెలుగు రాజ‌కీయాల్లో అద్భుతం.. చంద్ర‌బాబుకు జ‌గ‌న్ సంచ‌ల‌న ప్ర‌తిపాద‌న‌..!

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌త్యేక హోదా పై చంద్ర‌బాబుకు మ‌రో స‌వాల్ విసిరారు. నెల్లూరు జిల్లా పాద‌యాత్ర‌లో భాగంగా రేణమాలలో జరిగిన బహిరంగ సభలో టీడీపీని ఇరుకున పెట్టేలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. స్పెషల్ స్టేటస్ కోసం తమ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేస్తారని, టీడీపీ ఎంపీలనూ రాజీనామాలు చేయించాలని అన్నారు. రాష్ట్రంలోని మొత్తం 25 మంది ఎంపీలు రాజీనామాలు చేస్తే ప్రత్యేకహోదా ఎందుకు రాదో చూద్దామ‌ని జ‌గన్ …

Read More »

టీడీపీ గ్యాంగ్‌కి ఉన్న చాన్స్‌ని.. ఒకే ఒక్క‌ డైలాగ్‌ లాగేసుకున్న జ‌గ‌న్‌..!

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పై టీడీపీ గ్యాంగ్ మొత్తం చేతికి మైక్ వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా ఒక విమ‌ర్శ చేసే వాళ్లు. జ‌గ‌న్ బీజేపీతో చేతులు క‌లుపుతున్నాడ‌ని.. అందుకే మోదీని ఒక్క‌మాట కూడా అన‌లేద‌ని.. బీజేపీ పై విమ‌ర్శ‌లు చేయ‌డంలేద‌ని విప‌రీతంగా ప్ర‌చారం చేశారు ఎల్లో బ్యాచ్. అంతే కాకుండా జ‌గ‌న్ త‌న‌పై ఉన్న కేసుల నుండి విముక్తి పోంద‌డానికే బీజేపీతో క‌ల‌వ‌డానికి నానా ర‌కాలుగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడ‌ని అందులో …

Read More »

జ‌గ‌న్ డెడ్‌లైన్ ఎఫెక్ట్‌.. టీడీపీ బిగ్ బ్ర‌ద‌ర్స్‌ రాజీనామా..?

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌త్యేక‌హోదా పై తీసుకున్న సంచ‌ల‌న నిర్ణ‌యంతో టీడీపీ ఎంపీలకు రాజీనామా త‌ప్ప వేరే ఆఫ్ష‌న్ లేకుండా పోయింద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ న‌డుస్తోంది. నెల్లూరులో పాద‌యాత్ర చేస్తున్న జ‌గ‌న్ తాజాగా ఏపీ స్పెష‌ల్ స్టేట‌స్ పై కేంద్రం తేల్చ‌క‌పోతే వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తార‌ని.. అందుకోసం ఏప్రిల్ 6 వ‌ర‌కు డెడ్‌లైన్ ఇవ్వ‌డంతో రాజ‌కీయ వాతావ‌రంణం మ‌స్త్ వేడెక్కింది. అయితే జ‌గ‌న్ …

Read More »

జ‌గ‌న్ పై జేసీ బ్ర‌ద‌ర్ జీరోయిజం కామెంట్స్‌.. మీరు ఏకీభ‌విస్తారా..?

ఏపీ అనంతపురం జిల్లా టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి పార్లమెంట్‌ సభ్యునిగా కాకుండా ఓ బఫూన్‌లా ప్రవర్తిస్తున్నారని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు. ఎన్నోఏళ్ల‌గా రాజ‌కీయాల్లో ఉన్నా.. ఆయ‌న‌కి సీనియర్ రాజ‌కీయ నాయ‌కుల్లో ఏదో త‌ను కూడా ఒక‌డు ఉన్నాడ‌ని చెప్పుకోవ‌డం త‌ప్ప‌.. త‌న‌కంటూ ఒక ఇమేజ్‌ని క్రియేట్ చేసుకోలేక‌పోతున్నారు. పార్టీలు మారినా ఆయ‌న తీరు మాత్రం మార‌డంలేదు. గ‌తంలో కాంగ్రెస్‌లో ఉన్న‌ప్పుడు చంద్ర‌బాబు పై కారాలు నూరిన జేసీ.. ఆ …

Read More »

జగన్ ప్రజాసంకల్పయాత్ర.. 88వ రోజు షెడ్యూల్‌ ఇదే

వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప నేటికి  శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో 87వ రోజు ముగిసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో రేపటి ప్రజాసంకల్ప యాత్ర (88 వరోజు ) షెడ్యుల్ ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విడుదల చేశారు.రేపు ఉదయం 8 గంటలకు వైఎస్ జగన్ ఉదయగిరి నియోజకవర్గం కొండాపూరం మండలంలోని జంగాలపల్లి శివారు నుంచి పాదయాత్ర ను ప్రారంభిస్తారు. ఆదిమూర్తిపురం, తూర్పు …

Read More »

సోనియానే ఎదురించిన ధీరుడు వైయస్‌ జగన్‌…నరేంద్రమోడీ అంటే చంద్రబాబుకు భయం

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఏప్రిల్‌ 6న వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తారన్న వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రకటనతో టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని వైసీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్‌ అన్నారు. వైయస్‌ జగన్‌ ప్రకటనను స్వాగతించే దమ్ము, ధైర్యం లేక, టీడీపీ మంత్రులు, ఎంపీలు విమర్శించడం సిగ్గుచేటు అన్నారు. బుధవారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణులతో కలిసి …

Read More »

జగన్ పాద‌యాత్ర ఆపేయాలి.. ప‌చ్చ‌మేధావి పిచ్చ‌ వ్యాఖ్య‌లు..?

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తాజా రాజ‌కీయాలు ఏపీ రాజ‌కీయాల్లో హీట్ పెంచేసింది. ఒక‌వైపు జ‌గ‌న్ పాద‌యాత్ర చేస్తూనే మ‌రోవైపు.. ఏపీకి సెంటిమెంట్ అయిన ప్ర‌త్యేక హోదా పై తాడోపేడో తేల్చుకోవ‌డానికి డెడ్‌లైన్ ప్ర‌క‌టించి సంచ‌ల‌నం రేపాడు. ఏపీకి స్పెష‌ల్ స్టేట‌స్ గురించి కేంధ్ర‌ప్ర‌భుత్వానికి హెచ్చ‌రికులు పంపిస్తూ.. వైసీపీ ఎంపీలు రాజీనామా తేదీని ప్ర‌క‌టించి.. అటు నాటాకాలు ఆడుతున్న టీడీపీ బ్యాచ్‌కి కూడా బ్లాస్టింగ్ పంచ్ ఇచ్చాడు. దీంతో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat