ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలోనే కాకుండా భారతదేశ రాజకీయాలలో ప్రస్తుతం ఒక హాట్ టాపిక్ చక్కర్లు కొడుతుంది. అదే ఏమీటంట ఏపీ ప్రతిపక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా సంకల్పయాత్ర పేరుతో చేపట్టిన పాదయాత్ర భారీ విజయం సాదించడం. అలుపెరగని బాటసారిలా… జనం ఆదరణతోనే తనలో కొత్త ఉత్సాహన్ని నింపుకుంటూ ముందుకు సాగుతున్నారు వైఎస్ జగన్ . ప్రజల కష్టాలు వింటూ.. కన్నీరు తుడుస్తూ… …
Read More »వచ్చే ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లా..తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్ జగన్ అత్యదిక సీట్లు
ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లాలోకి అడుగుపెట్టింది. పశ్చిమగోదావరి జిల్లాలో యాత్రను ముగించుకొని.. కొవ్వూరు నుంచి బయలుదేరి రాజమండ్రి రోడ్ కం రైల్వే బ్రిడ్జి మీదుగా జిల్లాలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే… జగన్ కు భారీగా వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. వైఎస్ జగన్ తమ జిల్లాలోకి వస్తున్నారని వైసీపీ నేతలు, అభిమానులు, మద్దతుదారులు వేలాదిగా తరలి రావడంతో రోడ్ …
Read More »చంద్రబాబు మైండ్ గేమ్ ..వచ్చే ఎన్నికల్లో ఎవరికైతే టిక్కెట్ ఇవ్వడో..వారు ఓడిపోతారని పచ్చమీడియాతో సర్వే..
ఏపీలో పూర్తిగా అవినీతిలో కూరుకుపోయి, పాలనలో అన్ని రకాలుగా వైఫల్యం చెందిన అధికార టీడీపీ ప్రభుత్వం 2019లో ఎలాగైనా అధికారంలోకి రావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది..వెన్నుపోటు రాజకీయాల్లో దిట్ట అయిన చంద్రబాబు తమ పార్టీలోనే కొతమందికి వెన్నుపోటు పొడవబోతున్నట్లు.. వారిని బలి చేయడానికి కుట్రలు చేస్తున్నట్లు తాజాగా ఏబీఎన్ మీడియా ఛానల్ నిర్వహిచిన సర్వేలో బయటపడింది..అయితే ఈ సర్వే పేరుకు ఏబీఎన్ ఛానల్ నిర్వహించినా వెనకున్నది చంద్రబాబుగారే అని జగమెరిగిన …
Read More »టీడీపీకి మరో షాక్ న్యూస్ ..వైఎస్ జగన్ కు సపోర్ట్..ముద్రగడ పద్మనాభం
ప్రజాస్వామ్యంలో అధికారం శాశ్వతం కాదు. విలువలు,వ్యవస్ధలు శాశ్వతం. నేతలు అధికారంలో ఉండి తమకు అనుకూలంగా మాట్లాడుకుంటే సరిపోతుందనుకుంటే మాత్రం ఎల్లకాలం చెల్లదనే విషయాన్ని గ్రహించాలి అని ఎందరో రాజకీయ నాయకులు అన్నారు. అయితే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత సార్వత్రిక ఎన్నికల గత సార్వత్రిక ఎన్నికల సమయంలో తమకు ఓట్లేస్తే కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తాం అని హామీ ఇచ్చి..అధికారంలోకి వచ్చిన తరువాత ఆ హామీని తుంగలో తొక్కి …
Read More »మరో 10 సంవత్సరాలు టీడీపీ గెలిచే అవకాశం లేదని..యనమల రామకృష్ణుడు రాజకీయలకు గుడ్ బై
ఏపీలో ఇటీవలే టీడీపీ సీనియర్ నేతలు, మంత్రులు శాశ్వతంగా రాజకీయలు నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటిండంతో రాజకీయం మరింత వెడెక్కింది. ఒకరి తరువాత ఒకరు శాశ్వతంగా రాజకీయలు నుండి తప్పుకొవడం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఇది కేవలం ప్రతి పక్ష బలమా ..లేక అధికార పార్టీ చేసిన పాలన అని ఒక్కటే చర్చ జరుగుతున్నది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికలకు ముందు అమలుకాని 600 …
Read More »వైఎస్ జగన్ 195వ రోజు పాదయాత్ర.. 2,400 కిలో మీటర్లు
ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 195వ రోజు ప్రారంభమైంది. గురువారం ఉదయం శివకోడు నుంచి జననేత పాదయాత్రను ప్రారంభించారు. ప్రస్తుతం పాదయాత్ర తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. అక్కడి నుంచి లక్కవరం క్రాస్ మీదుగా చింతలపల్లి వరకు నేటి ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది. వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర లక్కవరం వద్ద 2,400 కిలో మీటర్ల మైలురాయిని …
Read More »చంద్రబాబు నాయుడు పై.. వైఎస్ జగన్ సంచలనమైన ట్విట్
కనీస వేతనాల కోసం రోడ్డెక్కిన నాయీ బ్రాహ్మణులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం గూండాయిజం ప్రదర్శించారు. అయ్యా..! అంటూ ప్రాధేయపడినా కనికరించకుండా కాఠిన్యం చూపారు. అధికారం తమ చేతిలో ఉందన్న గర్వంతో నడిరోడ్డుపై నిమ్నవర్గాలపై అడ్డగోలుగా నోరు పారేసుకున్నారు. ఈ వ్యవహారంపై ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ట్విటర్లో స్పందించారు. pic.twitter.com/eM3Ye6dxao — YS Jagan Mohan Reddy (@ysjagan) June 19, …
Read More »జగన్పై ఆరోపణలు…పదవికి పరకాల గుడ్ బై
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవికి డాక్టర్ పరకాల ప్రభాకర్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ముఖ్యమంత్రి చంద్రబాబుకు పరకాల పంపించారు. బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ భర్త అయిన పరకాల ప్రభాకర్ను ప్రభుత్వంలో కొనసాగిస్తూ…తమపై బీజేపీతో దోస్తీ విషయంలో చంద్రబాబు విమర్శలు చేయడం ఏంటని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్పై నెపం వేస్తూ పరకాల రాజీనామా …
Read More »వైఎస్ జగన్ 193వ రోజు పాదయాత్ర..!
ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 193వ రోజు ప్రారంభమైంది. మంగళవారం ఉదయం పి.గన్నవరం నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి లంకల గన్నవరం, మండెపులంక, కందలపాలెం మీదుగా నాగుల్లంక వరకు నేటి ప్రజాసంకల్పయాత్ర కొనసాగుతుంది. వైఎస్ జగన్ను కలవడానికి ఉదయం నుంచే పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, పార్టీనేతలు తరలివచ్చారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి రాజన్న తనయుడికి ఘనస్వాగతం లభించింది. …
Read More »సంచలన వాఖ్యలు చేసిన పురందేశ్వరి..!!
బీజేపీ నాయకురాలు, మాజీ కేంద్రమంత్రి పురందేశ్వరి సంచలన వాఖ్యలు చేశారు.ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ..రానున్న ఎన్నికల్లోవైసీపీతో బీజేపీ పొత్తు ఉంటుందనే వార్తలను ఆమె ఖండించారు. …జగన్, పవన్ తో బీజేపీ కలిసి పనిచేస్తుందనడం అవాస్తవమని తేల్చి చెప్పారు . రానున్న ఎన్నికల్లో ఏపీలో బీజేపీ ఒంటరి పోరుకే దిగుతుందని ఆమె స్పష్టం చేశారు. నిన్నడిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు లేవనెత్తిన అన్ని అంశాలకు కేంద్రం …
Read More »