అవును, యేసుక్రీస్తు తన సమాధి నుంచి తిరిగి లేచిన రోజున ప్రకృతి పులకరించింది. కాగా, శుక్రవారం రోజున యేసు క్రీస్తు శిలువ వేయబడిన దినముగా క్రైస్తవులు భావించి బ్లాక్ డేగా గుర్తిస్తూ, ఆ రోజున నల్ల దుస్తులు ధరిస్తారని క్రైస్తవ ధర్మం చెబుతోంది. అయితే, మూడు రోజుల్లోనే యేసు క్రీస్తు సమాధి నుంచి లేచి ప్రజల కోసం మళ్లీ వచ్చారు. దీంతో ప్రకృతి పులకరించింది. యేసుక్రీస్తు ఇకలేరనుకున్న వారి మదిలో …
Read More »