.రఘురామ కృష్ణంరాజు అలియాస్ విగ్గురాజు… వేల కోట్లకు అధిపతి అయిన ఈ ప.గో. జిల్లా రాజుగారు…రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు..టీడీపీ నుంచి బీజేపీకి..బీజేపీ నుంచి టీడీపీకి…ఇలా పలుమార్లు పార్టీలు మార్చిన రాజుగారు ఏనాడు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచింది లేదు….2019 ఎన్నిలకు ముందు టీడీపీ కోవర్టుగా వైసీపీలో చేరిన రఘురామ క్రిష్ణంరాజు…జగన్ వేవ్లో నర్సాపురం నుంచి ఎంపీగా గెలిచారు..కానీ ఆర్నెళ్లే తన ముసుగు బయటపెట్టి..చంద్రబాబు కోవర్టుగా సొంత ప్రభుత్వాన్ని, పార్టీని బద్నాం చేసే …
Read More »ఛీఛీ..ఎల్లోమాఫియా ఎంతగా బరితెగించిందో చూడండి..!
అమరావతి ఆందోళనల నేపథ్యంలో జగన్ సర్కార్పై చంద్రబాబు అనుకుల పచ్చ మీడియా కత్తిదూస్తోంది. ఇటీవల మూడు రాజధానుల ఏర్పాటుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీజీ కమిటీ తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన సందర్భంగా చంద్రబాబు రెచ్చిపోయాడు. ఆ బీసీజీ రిపోర్ట్ను మీడియాకు వివరించిన దళిళ ఐఏయస్ అధికారి విజయ్కుమార్పై విరుచుకుపడ్డారు. ఆ విజయకుమార్ గాడు మాకు చెబుతాడా అంటూ కించపర్చారు. నిజాయితీ గల దళిత ఐఏయస్ అధికారిపై చంద్రబాబు చేసిన …
Read More »