Home / Tag Archives: YCP (page 50)

Tag Archives: YCP

టీడీపీలో చేరిక పై బుట్టా రేణుక సంచ‌ల‌నం..!

ఏపీలో అధికార టీడీపీలోకి వలసలను ప్రోత్సహించే విషయంలో ప‌చ్చ మీడియా ప్రముఖ పాత్ర పోషిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. నంద్యాల ఉప ఎన్నిక త‌ర్వాత‌ అనేక మంది వైసీపీ నేత‌లు టీడీపీలోకి చేరుతున్నార‌ని త‌ప్పుడు క‌థ‌నాలు ప్ర‌చురించిని ఎల్లో మీడియా వారు.. తాజాగా కర్నూలు వైసీపీ ఎంపీ బుట్టా రేణుక టీడీపీలోకి చేర‌నున్నార‌ని క‌థ‌నాలు ప్ర‌చురించారు. అయితే ఈ కథనాలపై ఆమె స్పందించారు. తాను టీడీపీలో చేరడం లేదని.. …

Read More »

వైసీపీని దొంగ దెబ్బ‌తీయ‌డానికి.. టీడీపీ బ్యాచ్ భారీ ప‌చ్చ స్కెచ్ ..!

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డ‌డంతో అధికార టీడీపీ.. ప‌చ్చ‌మీడియా వారు వైసీపీని దెబ్బ తీయ‌డానికి నానా ర‌కాలుగా కంటి మీద కునుకులేకుండా అనేకానేక దొంగ‌ప‌థ‌కాలు ర‌చించినా.. జ‌గ‌న్ టీం వాటిని తిప్పికొడుతున్నారు. నంద్యాల‌, కాకినాడ ఎన్నిక‌ల్లో వైసీపీ ఓట‌మి త‌ర్వాత టీడీపీ అనుకూల మీడియా వైసీపీ నేత‌ల్లో చాలామంది టీడీపీ అధిష్టానానికి ట‌చ్‌లో ఉన్నార‌ని వారు త్వ‌రలోనే టీడీపీలోకి జంప్ కానున్నార‌ని త‌ప్పుడు క‌థ‌నాలు ప్ర‌చురించింది. అయితే ఇప్ప‌టికి …

Read More »

జ‌గ‌న్ టైం స్టార్ట్.. వైసీపీలోకి కాంగ్రెస్‌ నేత..!

ఏపీలో వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న త‌రుణంలో వైసీపీలోకి లోకి వలసలు జోరందుకున్నాయి. ఇటీవ‌ల నంద్యాల, కాకినాడ ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యం పొందిన వైసీపీ ఏమాత్రం ఖంగుతిన‌కుండా.. న‌వ‌ర‌త్నాలు, వైఎస్సార్ కుటుంబం ప‌థ‌కాల‌తో ప్ర‌జ‌ల్లోకి దూసుకుపోతుంది. ఇప్ప‌టికే వైఎస్సార్ కుటుంబంలో 80 ల‌క్ష‌ల మంది వ‌చ్చి చేర‌గా.. అనేక మంది ముఖ్య నేత‌లు, కార్య‌క‌ర్తలు కూడా వైసీపీలోకి క్యూలు క‌డుతున్నారు. అయితే ఇప్పుడు తాజాగా కాంగ్రెస్‌ నేత పీజేఆర్‌ సుధాకర్‌బాబు …

Read More »

జగన్ భద్రత పై గేమ్స్ ఆడుతున్న చంద్ర‌బాబు స‌ర్కార్‌..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రత విషయంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోంది. కావాలనే చేస్తోందో లేక యాధృచ్చికమో తెలీటం లేదు. తాజాగా జరిగిన ఓ ఘటనే అందుకు నిదర్శనంగా నిలుస్తోంది. బుధవారం గుంటూరులో జరిగిన కార్యక్రమాలకు హాజరయ్యేందుకు జగన్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుండి కాన్వాయ్ తో జగన్ బయలుదేరిన బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో ఏసి లేదు. దానితో పాటు వాహనం …

Read More »

వైఎస్సార్ కుటుంబంలో ఇప్ప‌టివ‌ర‌కు ఎంత‌మంది చేరారో తెలుస్తే..!

ఏపీలో వైసీపీ త‌ల‌పెట్టిన కార్య‌క్ర‌మం వైఎస్సార్ కుటుంబంలో సభ్యత్వాలు జోరుగా జరుగుతున్నాయి. ఇప్పటికే సభ్యత్వాలు 80 లక్షలకు దాటినట్లు ఆ పార్టీ నేతలు ప్రకటించారు. అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకత వల్లనే తమ పార్టీకి సభ్యత్వాల సంఖ్య పెరుగుతోందని, ఎవరికి వారు తమంతట తామే పార్టీ సభ్యత్వం తీసుకోవడానికి ముందుకు రావడం శుభపరిణామమని వైసీపీ నేతలు చెబుతున్నారు. గత నెల 11వ తేదీన వైఎస్సార్ కుటుంబం కార్యక్రమం ప్రారంభమైంది. కేవలం …

Read More »

ఏపీలో ఆ20 మంది ఎమ్మెల్యే ల‌ను టార్గెట్ చేసిన జ‌గ‌న్.. కార‌ణాలు ఇవే..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత జగన్ ఈసారి టిక్కెట్ల పంపిణీలో ఆచితూచి అడుగులు వేయాలని భావిస్తున్నారు. తనకు నమ్మకంగానే ఉంటూ ద్రోహం చేసిన వైసీపీ ఎమ్మెల్యేల తీరును జగన్ టార్గెట్ చేశార‌ని స‌మాచారం. గత ఎన్నికల్లో వైసీపీ టిక్కెట్ మీద గెలిచి అధికారంలోకి రాకపోవడంతో పార్టీ మారిన 20 మంది ఎమ్మెల్యేలను ఈసారి ఎలాగైనా ఓడించాల‌ని జ‌గ‌న్ క‌స‌ర‌త్తులు మొద‌లు పెట్టిన‌ట్టు స‌మాచారం. టిక్కెట్ కావాలని అడిగి తీరా …

Read More »

డైలమాలో ప‌డ్డ డీఎల్‌.. త్వ‌ర‌లో జ‌గ‌న్‌తో భేటి..!

మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి టీడీపీలో చేరేందుకు సిద్ధమయినా వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీలోకి వెళితే తనకు నియోజకవర్గంలో పాటు, జిల్లాలోకూడా ప్రాముఖ్యత ఉండదని డీఎల్ ఆలోచిస్తున్నారు. ఈ మేరకు ఆయన సన్నిహితులతో సమావేశం కూడా నిర్వహించారు. అయితే కొద్దిరోజుల క్రితం డీఎల్ అధికార టీడీపీలో చేరేందుకే నిర్ణయించుకున్నారు. డీఎల్ చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చంద్ర‌బాబు.. డీఎల్ చేరికకు మార్గం సుగమం చేసేందుకు మైదుకూరు నియోజకవర్గ ఇన్ ఛార్జిగా …

Read More »

ఏపీలో ప్ర‌స్తుతం వైసీపీ బలమెంత.. త‌గ్గిందా.. పెరిగిందా..?

ఏపీలో వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల కోసం వైసీపీ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్.. జ‌గ‌న్‌కు ఎలాగైనా విజ‌యాన్ని అందిచాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. అందులో భాగంగానే పీకే ఏపీలోని అన్ని నియోజ‌క వ‌ర్గాల్లో ప్రత్యేక సర్వే చేయించారని స‌మాచారం. నంద్యాల, కాకినాడ ఉప ఎన్నికల తర్వాత వైసీపీ పరిస్థితి ఎలా ఉంది.. నియోజకవర్గాల్లో వైసీపీ ఓటు బ్యాంకు తగ్గిందా.. లేక అలానే ఉందా.. వైసీపీ నేతలు ఈ ఎన్నికల ఫలితాల తర్వాత …

Read More »

వైఎస్సార్ శిష్యుడు.. వైసీపీ సీనియ‌ర్ నేత క‌న్నుమూత‌..!

వైసీపీ సీనియర్‌ నేత, వైఎస్సార్‌ జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గ ఇన్‌చార్జి కొల్లం బ్రహ్మానందరెడ్డి అనారోగ్యంతో శుక్రవారం సాయంత్రం కన్నుమూశారు. చెన్నైలో చికిత్స చేయించుకుని ఇటీవలే తిరుపతిలోని ఆయన స్వగృహానికి వచ్చారు. అక్కడే ఆయన తుదిశ్వాస విడిచారు. పుల్లంపేట మండలంలో రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన బ్రహ్మానందరెడ్డి.. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి శిష్యుడిగా ఆయనతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండేవారు. రైల్వేకోడూరులో వైసీపీకి వెన్నుదన్నుగా నిలిచారు. బ్రహ్మానందరెడ్డి డీసీసీబీ చైర్మన్‌గా …

Read More »

వైసీపీకి ఇన్‌క‌మింగ్‌ సీజ‌న్ స్టార్ట్.. టీడీపీలో మాత్రం అవుట్ గోయింగ్ ఫెస్టివ‌ల్స్‌..!

నంద్యాల, కాకినాడ ఉప ఎన్నికల తర్వాత జోష్ మీదున్న టీడీపీకి పార్టీకి వైసీపీలో చేరికలు రుచించడం లేదు. అధికార పార్టీ వైపే అందరూ మొగ్గు చూపుతారని చంద్రబాబు దగ్గర నుంచి దిగువ స్థాయి నేత వరకూ అందరూ భావించారు. అయితే అందుకు విరుద్ధంగా మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, దిగువ శ్రేణి నేతలు వైసీపీలో చేరడంపై చంద్రబాబు కొంత అసహనం వ్యక్తం చేశారట. ఇటీవల జరిగిన సీనియర్ నేతల సమావేశంలోనూ చంద్రబాబు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat