Home / Tag Archives: YCP (page 40)

Tag Archives: YCP

వైఎస్ జగన్ గ్రేట్ బిజినెస్ మెన్.. లోకేష్ ప‌చ్చ పుల్ల వ్యాఖ్య‌లు..!

ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబు త‌న‌యుడు మంత్రి నారా లోకేష్ వైసీపీ అధినేత పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 2004 నుంచి 2009 వరకు జగన్ ఆస్తులు అనూహ్యంగా పెరిగాయని, 2009 తర్వాత జగన్ ఆస్తులు ఎందుకు పెరగలేదో చెప్పాల‌ని లోకేష్ అన్నారు. తన తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వచ్చిన పెట్టుబడులు తర్వాత ఎందుకు రాలేదన్నారు. జగన్ ప్రతి శుక్రవారమూ కోర్టుకు వెళ్లడం తప్ప …

Read More »

త‌ల్లి విజ‌య‌మ్మ‌.. చెల్లి ష‌ర్మిల‌.. భార్య భార‌తి.. పోటీలో ఉంటారా.. తేల్చేసిన‌ జ‌గ‌న్..!

వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాద‌యాత్రతో జ‌నంలోకి దూసుకుపోతున్నారు. ఇక తాజాగా సాక్షీలో ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో కొన్ని ఆశ‌క్తిక‌ర విష‌యాలు చెప్పారు. ఏపీలో వచ్చే సార్వ‌త్రిక ఎన్నికల్లో జగన్ త‌ల్లి విజయమ్మ, సోదరి షర్మిలమ్మలు వచ్చే ఎన్నికలలో పోటీచేస్తారా అని ప్ర‌శ్నించ‌గా… జ‌గ‌న్ ఆశ‌క్తిక‌ర సమాధానం చెప్పారు. తమ కుటుంబంలో ఉన్న బందం చాలా బలమైనదని ఆయన అన్నారు. అమ్మ, షర్మిల ఇద్దరూ నా కోసం ఏమైనా …

Read More »

జగన్ పాద‌య‌త్ర‌లో.. నిజంగానే అన్నీ ఇప్ప‌డు తెలుస్తున్నాయా..?

జగన్ పాదయాత్ర 25వ రోజుకు చేరుకుంది. ఈ పాద‌య‌త్ర‌లో జ‌గ‌న్ తన మనసులో భావాలను ఎప్పటికప్పుడు ప్రజలు ముందుంచే ప్రయత్నంచేస్తున్నారు. నిత్యం ఏసీ గదుల్లో, ఏసీ వాహనాల్లో నాలుగు గోడల మధ్య లీడర్లు, సన్నిహితుల మాటలను వినే జగన్.. ఇప్పుడు నేరుగా ప్రజాసమస్యలను తెలుసుకోగలుగుతున్నారు. ఆయన ప్రతక్ష్యంగా ప్రజలు పడే బాధలు చూస్తున్నారు. పాదయాత్ర పొడవునా తన వద్దకు వచ్చి ప్రజలు చెప్పుకునే గోడును వింటున్నారు. వాస్తవానికి జగన్‌కు క్షేత్రస్థాయిలో …

Read More »

చంద్ర‌బాబు మంత్రి ప‌ద‌వి ఆఫ‌ర్ చేశాడు.. ”నిజం ఒప్పుకున్న‌ గిడ్డి ఈశ్వ‌రి”

చంద్ర‌బాబు కుఠిల రాజ‌కీయం మ‌రోసారి వెలుగులోకి వ‌చ్చింది. ప్ర‌జాస్వామ్యానికి విలువ‌లు మూట‌గ‌ట్టి.. ప్ర‌జ‌ల చేత ఎన్నుకోబ‌డ్డ నాయ‌కుల‌కు డ‌బ్బు, ప్రాజెక్టులు, ప‌ద‌వి ఆశ‌లు చూపిమ‌రీ ఇత‌ర పార్టీ నేత‌ల‌ను చంద్ర‌బాబు టీడీపీలోకి చేర్చుకోవ‌డమే ఇందుకు నిద‌ర్శ‌నం. తాజాగా చంద్ర‌బాబు త‌న కుఠిల రాజ‌కీయాల‌ను కొన‌సాగింపులో భాగంగా వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వ‌రిని త‌న పార్టీలోకి ఆహ్వానించారు. మ‌రి ఓ ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్య‌క్తి పార్టీ మారారంటే చిన్న విషయం …

Read More »

కిరణ్ కుమార్ రెడ్డి సలహాతోనే.. త‌మ్ముడు టీడీపీలోకి చేరారా..?

నల్లారి కుటుంబంలో సోదరుల మధ్య పొలిటికల్ వార్ స్టార్ట్ అయిందా..అంటే అవుననే అనిపిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆ త‌ర్వాత కనుమ‌రుగు అయ్యారు. అయితే గ‌త కొద్ది రోజులుగా న‌ల్లారి పొలిటిక‌ల్ ఎంట్రీ పై చ‌ర్చిలు మొద‌లు అయ్యాయి. అయితే తాజాగా కిర‌ణ్ కుమార్ రెడ్డి త‌మ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీలోకి చేరారు. ఇక గ‌తంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా కిరణ్ …

Read More »

చంద్ర‌బాబుకు పాద‌యాత్ర షాక్‌.. వైసీపీలోకి వ‌ల్ల‌భ‌నేని వంశీ..?

ఏపీలో రాజ‌కీయ ప‌క‌రిణామాలు రోజురోజుకీ వేడెక్కుతున్నాయి. ఇక తాజాగా కృష్ణా జిల్లాలో టీడీపీకి భారీ షాక్ త‌గ‌ల‌డం ఖాయ‌మ‌ని రాజ‌కీయ వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నాయి. విజ‌యవాడ ఘ‌న్న‌వ‌రం టీడీపీ ఎమ్మెల్యే వల్ల‌భ‌నేని వంశీ టీడీపీని వీడ‌నున్నార‌నే వార్త‌లు ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. అస‌లు విష‌యం ఏంటంటే.. టీడీపీ యువ‌నాయ‌కుడు ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ  త‌ర‌పున యాక్టీవ్ గానే ఉన్నారు. అయితే పార్టీలో ఆయ‌న‌కు స‌రైన ప్రాధాన్య‌త ఇవ్వ‌క‌పోవ‌డంతో.. …

Read More »

పార్టీ మార్పు పై.. వైసీపీ ఎమ్మెల్యే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

వైసీపీ అధినేత జ‌గ‌న్ పాదక‌యాత్ర జోరుగా సాగుతుంటే.. టీడీపీ నేత‌ల‌కు ఏ దిక్కూ తోచ‌డంలేదు. జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు ఎలాగైనా ఆటంకాలు సృష్టించ‌డానికి తెలుగు త‌మ్ముళ్ళు నిరంత‌రం కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే.. టీడీపీ అనుకూల మీడియాల వారు.. వైసీపీ నేత‌లు త్వ‌ర‌లోనే పార్టీ మారుతున్నారని.. అతి త్వ‌ర‌లోనే వారంతా టీడీపీలో చేర‌డం ఖాయ‌మ‌ని.. త‌ప్పుడు క‌థ‌నాలు ప్ర‌చురించి ప్ర‌జ‌ల్లో త‌ప్పుడు సంఖేతాలు పంపిచేందుకు ట్రై చేస్తున్నారు. అయితే ఇప్ప‌టికే కొంత …

Read More »

జ‌గ‌న్ పాద‌యాత్ర పై.. కోట్ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి ప్రారంభించిన పాద‌యాత్ర కర్నూలు జిల్లాలో దిగ్విజయంగా సాగుతోంది. పాద‌యాత్ర‌లో భాగంగా జ‌గ‌న్ వ‌ద్ద కోకొల్ల‌లుగా స‌మ‌స్య‌లు ప‌లుక‌రిస్తున్నాయి. దీంతో జ‌గ‌న్ ప్ర‌జ‌లందరికీ భ‌రోసా కల్పించి చంద్ర‌బాబు స‌ర్కార్‌ని ఎండగ‌డుతున్నారు. ఇక మ‌రోవైపు అనేక మంది నేత‌లు వైసీపీలోకి చేరుతున్నారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లా డీసీసీ మాజీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ దొమ్మేటి వెంకటేశ్వర్లు కూడా వైసీపీలో చేరారు. అయితే గ‌త కొద్ది …

Read More »

రాజ‌కీయ వ‌ర్గాల్లో సంచ‌ల‌నం రేపుతున్న‌.. జ‌గ‌న్ వ్యాఖ్య‌లు..!

జ‌గ‌న్ పాదయాత్ర క‌ర్నూల్లో విజ‌య‌వంతంగా సాగుతోంది. ఇప్ప‌టికే అక్క‌డ జ‌రిగిన చిన్న‌పాటి స‌భ‌ల్లో ఏపీ ప్ర‌జ‌ల పై వ‌రాల జ‌ల్లు కురిపించిన జ‌గ‌న్ మ‌రోవైపు చంద్ర‌బాబు స‌ర్కార్ పాల‌న పై మాట‌ల తూటాలు పేలుస్తున్నారు. ఇక బేతంచ‌ర్ల‌లో అయితే జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. బేతంచ‌ర్ల‌లో జగన్‌ ప్రసంగిస్తూ.. ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు పాలనపై నిప్పులు చెరిగారు. అధికారంలోకి వ‌చ్చిన‌ …

Read More »

ఇట్స్ అఫిషియ‌ల్.. వైసీపీకి ఎన్ని సీట్లు వ‌స్తాయో తెలిస్తే షాకే..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకి క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో రెస్పాన్స్ వ‌స్తోంది. మొద‌ట పాద‌యాత్రను ప్రారంబించే వ‌ర‌కు కొంచె అనుమానాలు ఉన్నా.. పాద‌యాత్ర ప్రారంభించాక జ‌నం వేలల్లో త‌ర‌లి రావ‌డంతో వైసీపీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. జ‌గ‌న్ కూడా ఒక‌వైపు పాద‌యాత్రలో బాగంగా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూనే… మ‌రోవైపు ఆయా నియోజ‌క వ‌ర్గాల్లోని వైసీపీ దిగువ శ్రేణి కార్య‌క‌ర్త‌ల‌తో పూర్తిగా మ‌మేక‌మై …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat