Home / Tag Archives: YCP (page 39)

Tag Archives: YCP

జ‌గ‌న్ సెన్సాఫ్ హ్యూమ‌ర్ అదుర్స్.. చంద్ర‌బాబుకు అమ్ముడుపోయే నెక్స్ట్ న‌టుడు ఎవ‌రో..?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చేస్తున్న పాద‌యాత్ర‌లో త‌న మాట‌ల‌కు ప‌దును పెట్టారు. జ‌గ‌న్ మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ఒక నటుడిని ముందుంచి ఆయన చేత అబద్ధాలు చెప్పించి బాబు ముఖ్యమంత్రి అయ్యారని చెప్పారు. అస‌లేమాత్రం అమలు చేయలేని హామీలన్నీ ప్రజలకు గుప్పించి ఎలాగోలా పీఠాన్ని ఎక్కాడు. నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలు మాట్లాడటం చంద్రబాబుకు అలవాటు. ఈసారి ఆయన అబద్ధాల మాటలను ప్రజలకు చెప్పే నటుడెవరో.. ఈసారి ఎవరు అమ్ముడుపోతారో …

Read More »

మ‌రోసారి ముఖ్య‌మంత్రి అవుతాడో కాడ‌ని.. చంద్ర‌బాబు అంత‌ప‌ని చేస్తున్నాడా..?

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ ఎమ్మెల్యే రోజా మ‌రోసారి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పై ఫైర్ అయ్యింది. చంద్రన్న విలేజ్ మాల్స్ ప్రజలకు ఎలా ధరలు తగ్గిస్తాయో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పాలని రోజా ప్రశ్నించారు. ప్రస్తుతం రిలయన్స్ మాల్స్ లోకాని, హెరిటేజ్ రిటైల్స్ షాపులలోకాని విపరీతమైన రేట్లు ఉన్నాయని,కాని ఐదు శాత తక్కువకు రిలయన్స్ మాల్స్ , హెరిటేజ్ మాల్స్ లో ఇచ్చినా, రేషన్ షాపులలోకి కన్నా వంద నుంచి రెండువేందల …

Read More »

జగన్ తీసుకోనున్న నిర్ణ‌యం.. వైసీపీకి మేలు జ‌రిగేనా..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న అనంత‌రం.. ఏపీకి ఇస్తాన‌న్న‌ ప్రత్యేక హోదా కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోవడం, ఇక్కడ అధికారంలో ఉన్న టీడీపీ సర్కార్ ప్రత్యేక ప్యాకేజీకి ఓకే చెప్పడంతో ప్రత్యేకహోదా ఇక రాదని తేలిపోయింది. అయితే ఆంధ్రా ప్ర‌జ‌ల ఆత్మాభిమానం అయిన‌ ప్రత్యేక హోదాను ఇక హైలెట్ చేసుకుంటూ వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నట్లుంది. గత రెండు రోజులుగా ప్రత్యేక హోదా ప్రస్తావన ప్రముఖంగా తెస్తున్నారు. దీన్ని బట్టి ఈపార్లమెంటు సమావేశాల్లో వైసీపీ ఎంపీలు …

Read More »

లైవ్‌లో బండ్ల గ‌ణేశ్.. పళ్లు రాలగొడతానన్న రోజా.. అస‌లు ఏం జ‌రిగిందంటే..?

ఏపీలో వార‌స‌త్వ‌ రాజ‌కీయాల పై జ‌రుగుతున్న‌ చ‌ర్చ‌లు హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. తాజ‌గా ఓ ప్ర‌ముఖ న్యూస్ చాన‌ల్ వార‌స‌త్వ రాజ‌కీయాల పై నిర్వ‌హించిన డిబేట్‌లో సినీ నిర్మాత న‌టుడు బండ్ల గ‌ణేష్ ప‌ళ్ళు రాల‌గొడ‌తాన‌ని వార్నింగ్ ఇచ్చారు. అస‌లు విష‌యం ఏంటంటే.. లైవ్‌లో వార‌స‌త్వ రాజ‌కీయాల పై చ‌ర్చించ‌డానికి బండ్ల గ‌ణేష్ వ‌చ్చారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫోన్ ద్వారా ఆ చ‌ర్చ‌లో పాల్గొన్నారు. దీంతో వార‌స‌త్వ సినీ …

Read More »

చంద్ర‌బాబుకు బ్రేకింగ్ షాక్‌ .. వైసీపీలో చేరనున్న బెజవాడ టీడీపీ మాజీ ఎమ్మెల్యే..!

ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత‌కి మాస్ట‌ర్ స్ట్రోక్ త‌గ‌ల నుంద‌ని సోష‌ల్ మీడియాలో ఓ వార్త సంచ‌ల‌నం రేపుతోంది. టీడీపీ నేత, విజయవాడ తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి త్వరలోనే వైసీపీలో చేరనున్నారని తెలుస్తోంది. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరఫున పోటీ చేసిన ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దేవినేని రాజశేఖర్ పై స్వల్ప తేడాతో గెలుపొందారు. పీఆర్పీ కాంగ్రెస్‌లో విలీనమయ్యాక ఆయన కూడా హస్తం పార్టీలో …

Read More »

జ‌గ‌న్ ఇవ్వ‌నున్న మాస్ట‌ర్ స్ట్రోక్స్‌కి.. టీడీపీ కోట‌లు ద‌బిడ దిబిడే..!

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఎన్నికల హీట్ పెరిగేకొద్దీ ప్రధానపార్టీల అధినేతలు ఎత్తుకు పై ఎత్తులు మొదలైపోయాయి. మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకోవాలని ఒక వైపు చంద్రబాబు.. ఈసారి ఎలాగైనా అధికారాన్ని అందుకోవాలని వైఎస్ జగన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇక చంద్ర‌బాబు విష‌యానిక వ‌స్తే కాపులను బిసిల్లోకి చేరుస్తూ 5 శాతం రిజర్వేషన్‌కు అసెంబ్లీలో చంద్రబాబు చేయించిన తీర్మానం అందులో భాగమే. సరే, ఈ తీర్మానం అమల్లోకి …

Read More »

వైఎస్ జగన్‌ను భవిష్య‌త్తులో.. త‌ప్ప‌కుండా కలుస్తాన‌న్న ప్ర‌ముఖ‌ హీరో..!

వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర‌తో రాష్ట్ర రాజ‌కీయాల్లో క‌దం తొక్కుతున్నారు. అయితే జ‌గ‌న్‌కు సంబందించిన ప‌ర్స‌న‌ల్ విష‌యం ఒక‌టి తాజాగా అక్కినేని వార‌సుడు సుమంత్ బ‌య‌ట పెట్టిన విష‌యం తెలిసిందే. స్కూల్ డేస్ నుండే జ‌గ‌న్ సుమంత్‌లు ఇద్ద‌రు మంచి స్నేహితులే అన్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా మీడియా ముందుకు వ‌చ్చిన సుమంత్ మ‌రో విష‌యాన్ని చెప్పారు. స‌ద‌రు మీడియా ప్ర‌తినిథి ప్ర‌శ్నిస్తూ.. …

Read More »

నాడు గెలిపించిన కారణాలే.. నేడు బాబును ఓడించ‌నున్నాయా.. జాతీయ మీడియా సంచ‌ల‌న క‌థ‌నం..!

ఏపీ విభ‌జ‌న త‌ర్వాత తొలి ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు అధికారం చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. అయితే గత ఎన్నిక‌ల్లో బాబు గెలుపుకి ఏవైతే కార‌ణాలు అయ్యాయో.. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అవే చంద్ర‌బాబు ఓట‌మికి కార‌ణాలు కానున్నాయ‌ని జాతీయ మీడియా ఓ సంచ‌ల‌న క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. అస‌లు 2014 రాష్ట్రం విడిపోయి న‌ప్పుడు ఏపీలో వైసీపీకి గొప్ప ప్రజాదరణ ఉన్నా.. అధికారంలోకి టీడీపీ ఎలా వ‌చ్చందంటే.. రాష్ట్ర విభజన అనంతరం ఏపీ …

Read More »

సీబీఐ కోర్టు విచారణ మ‌రోసారి వాయిదా.. జ‌గ‌న్ నేరుగా..?

జ‌గ‌న్ పాద‌యాత్రకి య‌ధావిధిగా శుక్ర‌వారం బ్రేక్ ప‌డిన సంగతి తెలిసిందే. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శుక్ర‌వారం సీబీఐ కోర్టకు జగన్ హాజరయిన సంగతి తెలిసిందే. విచారణను ఈ నెల 15వ తేదీకి న్యాయమూర్తి వాయిదా వేశారు. కోర్టు విచారణకు పూర్తయిన తర్వాత జగన్ వైసీపీ సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శలు, పోలవరం ప్రాజెక్టును వైసీపీ నేతల సందర్శన వంటి అంశాలపై జగన్ వారితో …

Read More »

బ్ర‌ద‌ర్ జేసీ ఇలాకాలో.. జ‌గ‌న్‌కి బ్రహ్మరధం ప‌ట్టిన జ‌నం..!

వైసీపీ అధినేత జ‌గ‌న్ పాద‌యాత్ర అనంత‌పురం జిల్లాలో జోరుగా సాగుతోంది. నాలుగు వంద‌ల కిలోమీట‌ర్లు దాటిన జ‌గ‌న్ పాద‌యాత్ర ప్ర‌స్తుతం టీడీపీ ఎంపీ జేసీ బ్ర‌ద‌ర్స్ ఇలాకాలోకి ఎంట్రీ ఇచ్చింది. అనంత‌లో తాడిపత్రి అంటేనే జేసీ బ్రదర్స్ మెయిన్ అడ్డా… ఆ నియోజకవర్గంలో జేసీ బ్ర‌ద‌ర్స్‌కి మంచి పట్టుంది. దీంతో గురువారం జగన్ తాడిపత్రి, శింగనమల నియోజకవర్గంలో పర్యటించ‌గా.. తాడిపత్రిలో జగన్‌ను చూసేందుకు భారీగా త‌ర‌లి రావ‌డంతో వైసీపీ శ్రేణుల్లో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat