వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అవినీతి కేసుల్లో ప్రధానికి నోటీసులు అంటూ.. టీడీపీ అధినేత చంద్రబాబు అనుకూల మీడియాలు ఇష్టం వచ్చినట్టు బురదవార్తలు రాసి.. జగన్ పై మరో మచ్చ వేయడానికి శ్రాయశక్తులా కృషిచేశారు. అయితే ఎల్లో గ్యాంగ్ వారు వేసిన ఎత్తులన్నీ తిరిగి వాళ్ళకే రివర్స్లో తగులుతున్నాయి. వాళ్లు రాసే బుర్రతక్కువ వార్తల వల్ల ఈసారి మాత్రం జగన్కు మేలే జరిగింది. See Also:ప్రకాశం జిల్లా బ్రేకింగ్ …
Read More »ప్రజలకు వైసీపీ, జనసేన అవసరం లేదు.. టీడీపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు..!!
ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీల అవసరం లేదని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఆగా, ఇవాళ మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్, జనసేన అదినేత పవన్ కల్యాణ్లపై విరుచుకుపడ్డారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి తన తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని అవినీతికి పాల్పడ్డాడని, జగన్ చేసిన పాపాలు ఐఏఎస్ అధికారులపట్ల శాపాలుగా మారాయన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. see …
Read More »చంద్రబాబుకు మిగిలేది బోడిగుండే.. మంత్రి సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు మిగిలేది బోడిగుండేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ మిత్రపక్షం బీజేపీ మంత్రి మాణిక్యాలరావు. ఏపీలో బీజేపీ వెంట్రుకలాంటిదని, ఒకవేళ మాకు నష్టం జరిగితే వెంట్రుకమాత్రమే పోతుంది.. కానీ టీడీపీకి మాత్రం బోడిగుండే మిగులుతుందంటూ హాట్ కామెంట్స్ చేశారు మంత్రి మాణిక్యాలరావు. see also : టీడీపీకి మరో ఇద్దరు సీనియర్ నేతలు గుడ్ బై … see also : ఎల్లో గ్యాంగ్ మైండ్ బ్లాక్ అయ్యేలా …
Read More »జగన్ స్వార్థం వల్లే 12 మంది ఐఏఎస్ అధికారులపై కేసులు..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. కాగా, నిన్న జరిగిన మీడియా సమావేశంలో మంత్రి చంద్రమోహన్రెడ్డి మాట్లాడుతూ.. కేవలం ఒక్క జగన్ మోహన్రెడ్డి వల్లే 12 మంది ఐఏఎస్ అధికారులు జైలుకెళ్లారన్నారు. జగన్ కేసులో ఏ2 నిందితుడుగా ఉన్న విజయసాయిరెడ్డి అయితే రెచ్చిపోయి, పరిధిదాటి మాట్లాడుతున్నారన్నారు. ఐఏఎస్ అధికారులపై విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను …
Read More »నేనా..! పవన్ కల్యాణ్ పార్టీలోకా..? చ్ఛిచ్ఛీ..!!
ప్రముఖ నటుడు శ్రీకాంత్, హీరోయిన్ నాజియా కాంబోలో వస్తున్న చిత్రం రారా. విజి చెర్రీస్ విజన్స్ నిర్మాణ సారధ్యంలో విజి చెర్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో హాస్య నటులు రఘుబాబు, అలీ, హేమ, సదానంద్, నిర్మాత అశోక్, ప్రతాప్, ఖయ్యుమ్, భూపాల్ తదితరులు నటించారు. కాగా, గురువారం జరిగిన చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా హీరో శ్రీకాంత్ జనసేన పార్టీ …
Read More »సీయం కుర్చీ కోసమే.. జగన్ పై ఆనం సంచలన వ్యాఖ్యలు..!
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత తాజాగా తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నడూ లేని విధంగా దూకుడు పెంచారు. ఒకవైపు కాళ్లకు బొక్కలు పడినా బ్రేక్ ఇవ్వకుండా పాదయాత్ర కొనసాగిస్తున్న జగన్.. ఏపీ ప్రత్యేకహోదా పై అయితే అధికార టీడీపీని పూర్తిగా కార్నర్ చేశారు. దీంతో చంద్రబాబు అండ్ బ్యాచ్కి ఏం చేయాలో అర్ధం కాక.. జగన్ పై దిక్కుమాలిన విమర్శలు చేస్తున్నారు. see also : ఫిరాయింపు బ్యాచ్కి బంపర్ …
Read More »ఫిరాయింపు బ్యాచ్కి బంపర్ ఆఫర్.. జగన్ షాకింగ్ డిసిషన్..!
ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష వైసీపీ ఫిరాయింపు బ్యాచ్కి బంపర్ ఆఫర్ ఇచ్చిందనే సమాచారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. గత ఎన్నికల్లో వైసీపీ జెండా పై గెలిచి టీడీపీలోకి దూకిన కొందరు ఎమ్మెల్యేలను వెనక్కు తీసుకుంటామని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆయన మీడియాతో మాట్లాడుతూ… వైసీపీ నుండి టీడీపీలోకి వెళ్ళిన ఎమ్మెల్యేల్లో కొందరు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. వారిలో చాలామంది అనవసరంగా …
Read More »టీడీపీ భారీ స్కెచ్.. మొత్తం 14.77 లక్షల వైసీపీ ఓట్లు తొలగింపు..!
ఏపీలో అధికార టీడీపీ చేసిన భారీ కుట్ర సోషల్ మీడియాలో బట్టబయలు అయ్యింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుండి 10నుంచి 15వేల ఓట్లు, రాష్ట్రం మొత్తం మీద 14లక్షల వోట్లు పైగా చంద్రబాబు ప్రభుత్వం తొలగించింది. టిడిపికి ఓటు వేసే వాళ్ళ వోట్లు అయితే అలానే ఉంచుతున్నారు. అదే వైసీపీ వాళ్ళ ఓట్లు అయితే తీసేస్తున్నారు.ప్రజల్లో ఇప్పటికే టీడీపీ పై తీవ్ర వ్యతిరేకత రావడంతతో దొంగ పనులు చేస్తూ గెలవాలని …
Read More »ఎస్సీలు గర్వపడేలా… దమ్మున్న మాటలు చెప్పిన వైఎస్ జగన్..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ముగించుకుని ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో 94వ రోజు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో చిన్నారుల నుంచి వృద్ధుల వరకు వైఎస్ జగన్ అడుగులో అడుగు వేస్తూ నడుస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగులు తమకు పింఛన్ రావడం లేదని, నిరుద్యోగులు …
Read More »తలతో నడిచినా.. వైఎస్ జగన్ సీఎం కాలేడు..!!
బీకాంలో మ్యాథ్స్, ఫిజిక్స్ ఉంటుందంటూ ఓ ఇంటర్వ్యూలో వింతగా వాదించిన వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తాజాగా వైకాపా అదినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విరుచుకుపడ్డాడు. కాగా.. ఇటీవల ఓ సమావేశంలో ఎమ్మెల్యే జలీల్ఖాన్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ మోహన్రెడ్డి పాదయాత్ర చేస్తాడట. పాదయాత్ర ఎవరు చేస్తారండీ.. అనుభం ఉన్నవాళ్లు.. దేశ స్వాతంత్ర్యం కోసం సమరయోధులు చేస్తారని, ఓనమాలు రాజకీయాలు కూడా తెలియని నీవు ఏ …
Read More »