Home / Tag Archives: YCP (page 21)

Tag Archives: YCP

ప‌వ‌న్ క‌ల్యాణ్ పొలిటిక‌ల్ కెరీర్‌కు శుభంకార్డు..!!

జ‌న‌సేన అధ్య‌క్షుడు, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ అటు పొలిటిక‌ల్ కెరియర్‌తోపాటు, ఇటు సినీ కెరీర్‌కు శుభం కార్డు ప‌డిపోయిన‌ట్టేనా..!! ఇప్పుడిదే అంశం సోష‌ల్ మీడియాలో స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో జ‌న సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ షాకింగ్ డెషీస‌న్ తీసుకున్నారా..? ఇక‌పై రాజ‌కీయాలు వ‌దిలేసి త‌న అన్న మెగాస్టార్ చిరంజీవిలానే సినిమాల‌పై దృష్టి పెట్ట‌నున్నారా..? అందుకే తన ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన జేఎఫ్‌సీకి దూరంగా ఉన్నారా..? …

Read More »

ప్రత్యేక హోదా కోసం..ఎంపీ మిథున్‌రెడ్డి

కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుంటే వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తారు అని ప్రకటించిన విషయం తెలిసిందే..కాగా ఈ విషయాన్నీ వైసీపీ ఎంపీలు తాజాగా మరోసారి స్పష్టం చేశారు. see also :మోత్కుప‌ల్లిపై చ‌ర్య‌ల‌కు జంకుతున్న బాబు..కార‌ణం ఇదే ఆదివారం ఎంపీ మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకుంటే.. …

Read More »

టీడీపీకి సరైన షాకిచ్చిన బీజేపీ.. వైసీపీలోకి ముగ్గురు మాజీ మంత్రులు..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నియోజకవర్గాల పునర్విభజన ఇప్పుడు దాదాపుగా లేనట్లే అని తేలిపోయింది. దీంతో అనేక మంది నేతలు వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న కాంగ్రెస్‌, టీడీపీ నాయ‌కులు వైసీపీ లోకి వచ్చేందుకు సుముఖంగా ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్‌లో బలమైన నేతగా గుర్తింపు పొంది ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభజనతో డీలా పడిపోయిన‌ అనేకమంది సీనియ‌ర్ నేత‌లు.. ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గాల పునర్విభజన జరిగుతోందనుకున్న సమయంలో టీడీపీలోకి వెళ్లాలనుకున్న నేతలు సైతం ఇప్పుడు …

Read More »

చంద్ర‌బాబు రూ.3 ల‌క్ష‌లా 30వేల కోట్ల అవినీతిని ఏకిపారేసిన బీజేపీ నేత‌..!!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, త‌న పార్ట‌న‌ర్‌  ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో క‌లిసి కేంద్రం ఇచ్చిన నిధుల‌ను ప‌క్క‌దారి ప‌ట్టించి ఏపీ ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నార‌ని ఏపీ బీజేపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సురేష్‌రెడ్డి అన్నారు. కాగా, ఇవాళ ఓ ప్ర‌ముఖ ఛానెల్ నెల్లూరు జిల్లా కేంద్రంలో ప్ర‌త్యేక హోదాపై నిర్వ‌హించిన డిబేట్‌లో పాల్గొన్న ఏపీ బీజేపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సురేష్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర విడిపోయేట‌ప్పుడు ఏపీ అప్పు రూ.96వేల కోట్లు ఉంటే.. చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా …

Read More »

జగన్‌కు సీఎం అయ్యే ఛాన్స్‌ ఉందా.. సోష‌ల్ మీడియా ఊగిపోయేలా.. వైసీపీ శ్రేణులు షేర్లు కొట్టండి..!

ఏపీ రాజకీయాల్లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత వైఎస్‌ జగన్ మోహ‌న్ రెడ్డికి ఉన్నంత ప్రజాకర్షక శక్తి మరెవ్వరికీ లేదని, అంత చిన్నవయసులో ఆయనకు పోటీ రాగలిగేవారు కనిపించడం లేదని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, కళాబంధు టి. సుబ్బరామిరెడ్డి పేర్కొన్నారు. హాయిగా ఏసీ రూముల్లో కూర్చుని వచ్చిన వారితో మాట్లాడి పంపించడం పద్ధతిగా ఉన్న ఈ రోజుల్లో, ప్రజల హృదయాలను స్పర్శించడానికి జగన్‌ పాదయాత్ర చేస్తున్నారని, ఏది బాగుంది. …

Read More »

ప్ర‌త్యేక హోదా ఛాంపియ‌న్ చ‌ంద్ర‌బాబా..? జ‌గ‌నా..?

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు గ‌త సాధార‌ణ ఎన్నిక‌లకు ముందు రెండు నాల్కుల ధోర‌ణి అవ‌లంభించి రాష్ట్ర విభ‌జ‌న‌కు కార‌కుడైన విష‌యం తెలిసిందే. అలాగే, 2014 సాధారణ ఎన్నిక‌ల సంద‌ర్భంగా నారా చంద్ర‌బాబు నాయుడు అబ‌ద్ధ‌పు హామీల‌ను గుప్పించి.. ఏపీ ప్ర‌జ‌ల‌ను న‌ట్టేట ముంచిన విష‌యం విధిత‌మే. అంతేకాకుండా త‌మ‌ను అధికారంలోకి తెస్తే తామిచ్చిన హామీల‌ను అమ‌లు చేయ‌డంతోపాటు .. కేంద్ర ప్ర‌భుత్వం మెడ‌లు వంచైనా ప్ర‌త్యేక హోదాను సాధిస్తామ‌ని …

Read More »

చంద్ర‌బాబుకు బిగుస్తున్న ఉచ్చు: ఓటుకు నోటు కేసులో మ‌రో సంచ‌ల‌నం..!!

ఓటుకు నోటు కేసులో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ఓటుకు నోటు కేసు మ‌రుగున ప‌డిపోయింద‌ని భావిస్తున్న వేళ హ‌ఠాత్తుగా ఏ4 నిందితుడు జ‌రూస‌లేం మ‌త్త‌య్య సుప్రీం చీఫ్ జ‌స్టిస్ కు లేఖ రాశారు. తాను అప్రూవ‌ర్‌గా మారుతాన‌ని సుప్రీం ఛీప్ జ‌స్టిస్‌కు జ‌రూస‌లేం మ‌త్త‌య్య రాసిన లేఖ‌లో పేర్కొన్నాడు. అంతేకాకుండా, జ‌రూస‌లేం మ‌త్త‌య్య రాసిన లేఖ‌లో ప‌లు కీల‌క అంశాల‌ను ప్ర‌స్థావించారు. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు త‌న‌ను …

Read More »

వైఎస్ జ‌గ‌న్‌వి ఊర‌పంది ఆలోచ‌న‌లు..!!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌పై ఫిరాయింపు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి ఆదినారాయ‌ణ అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేశారు. వైఎస్ జ‌గ‌న్‌ను ఊర‌పందితో పోల్చారు. జ‌గ‌న్‌వి ఊర‌పంది ఆలోచ‌న‌ల‌ని, జ‌గ‌న్ ద‌గుల్బాజి ఆలోచ‌న‌వ‌ల్ల ప్ర‌ధాని మోడీకి నోటీసులు వ‌చ్చాయ‌ని, బీజేపీ వైఎస్ జ‌గ‌న్‌ను ద‌గ్గ‌ర‌కు రానివ్వ‌ద‌ని ఆదినారాయ‌ణ‌రెడ్డి జోస్యం చెప్పారు. see also : జ‌గ‌న్ ద‌మ్మున్న మ‌గాడు.. కాంగ్రెస్ నేత ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..!! see …

Read More »

జ‌గ‌న్ ద‌మ్మున్న మ‌గాడు.. కాంగ్రెస్ నేత ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..!!

దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డిలానే వైఎస్ జ‌గ‌న్‌లో రాజ‌కీయ ప‌రిణితి క‌నిపిస్తుంద‌ని రాజ్య‌స‌భ స‌భ్యుడు టీ.సుబ్బిరామిరెడ్డి అన్నారు. కాగా, ఇటీవ‌ల ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన‌ప్పుడు త‌న‌ను టీడీపీలోకి ఆహ్వానించాడ‌ని, కానీ, నాకు ప్రాంతీయ రాజ‌కీయ పార్టీల‌కంటే.. జాతీయ రాజ‌కీయ పార్టీల‌వైపే మ‌క్కువ ఉండ‌టంతో రాజీవ్ గాంధీ స‌మ‌క్షంలో కాంగ్రెస్‌లో చేరాన‌న్నారు. ఆ స‌మ‌యంలోనే టీటీడీ ఛైర్మ‌న్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టి ఆ త‌రువాత ఎంపీగా పార్ల‌మెంట్‌లో …

Read More »

టీడీపీ ఎంపీ 3వేల‌కోట్ల అవినీతి బ‌ట్ట‌బ‌య‌లు..!!

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అండ‌దండ‌ల‌తో అందిన‌కాడికి దండుకునే ప‌నిలో ఉన్నారు అధికార పార్టీ నేత‌లు. సాధార‌ణ ఎన్నిక‌ల స‌మ‌యంలో చంద్ర‌బాబు నాయుడు ప్ర‌చారం సంద‌ర్భంగా కోటాను కోట్ల రూపాయ‌ల మేర ఖ‌ర్చు పెట్టిన టీడీపీ నేత‌ల‌కు.. ఖ‌ర్చు పెట్టిన మొత్తానికి వంద రెట్లును కాంట్రాక్టుల రూపంలో వెన‌కేసుకునేలా సీఎం చంద్ర‌బాబు వారికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు. దీంతో ప్ర‌జా ధ‌నం టీడీపీ నేత‌లపాల‌వుతోంది. see also : ”2014లో నీ త‌ల్లిని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat