Home / Tag Archives: YCP (page 16)

Tag Archives: YCP

ఆ అసెంబ్లీ సెగ్మెంట్‌పై చంద్ర‌బాబు ర‌హ‌స్య స‌ర్వే..!

సార్వ‌త్రిక ఎన్నిక‌ల గ‌డువు స‌మీపిస్తోన్న త‌రుణంలో ఏపీలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం వేడెక్కింది. ఈ నేప‌థ్యంలో పార్టీల అధినేత‌లు 2019 గెలుపు గుర్రాల‌ను నిర్ణ‌యించే ప‌నిలో ముమ్మ‌రంగా ఉన్నారు. అందులో భాగంగా స‌ర్వేలు కూడా నిర్వ‌హిస్తున్నారు. స‌ర్వేల్లో ప్ర‌జా మ‌ద్ద‌తు ఎవ్వ‌రికైతే ఎక్కువ‌గా ఉంటుందో.. వారికే టిక్కెట్ కేటాయించేందుకు పార్టీల అధినేత‌లు మొగ్గు చూపుతున్నారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఇప్పుడు వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేల ప‌రిస్థితి మ‌రీ తారుణంగా ఉందంటున్నారు …

Read More »

జ‌గ‌న్ చేసిన ఆ ఒక్క ప‌నికి.. ప‌చ్చ మీడియా సైతం జై కొట్టింది..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్రకు ప్ర‌జ‌ల నుంచి విశేష స్పంద‌న ల‌భిస్తోంది. చిన్నారుల నుంచి వృద్ధుల వ‌ర‌కు జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో పాల్గొని వారి స‌మ‌స్య‌ల‌ను చెప్పుకుంటున్నారు. ఎంతో స‌హ‌నంతో, సానుకూలంగా ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ, మీకు నేనున్నాను అన్న భ‌రోసాను ప్ర‌జ‌ల‌కు క‌ల్పిస్తూ జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌ను కొన‌సాగిస్తున్నారు. see also:చంద్ర‌బాబుకు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించిన …

Read More »

లక్ష మందితో రాజమండ్రిలో అడుగు పెట్టిన వైఎస్ జగన్..!!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర లో భాగంగా నేడు మంగళవారం రాజమండ్రి సాక్షిగా తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్రతో అడుగు పెట్టారు .అయితే ఈ క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర మరో మైలురాయిని చేరుకుంది .ఈ క్రమంలో జగన్ పశ్చిమ గోదావరిలో పాదయాత్రను పూర్తి చేసుకుని తూర్పు గోదావరి జిల్లాలోకి …

Read More »

వైఎస్ జగన్ కు గ్రీన్ సిగ్నల్..!!

వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి క్లీన్ చిట్ లభించింది .గత నూట ఎనబై ఐదు రోజులుగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిష్టాత్మకమైన రాజమండ్రి రోడ్డు రైలు వంతెనపై పాదయాత్ర చేయద్దు అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకొని కుట్రలు చేస్తూ పోలీసులకు పిర్యాదు చేయడంతో ఆయన పాదయాత్రకు …

Read More »

ఆ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీపై పోటీ చేసేందుకు.. ఒక్క మ‌గాడు కూడా లేడంట‌..!

మ‌రికొన్ని నెల‌ల్లో ఏపీ వ్యాప్తంగా సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఎన్నిక‌లే ఏపీ రాజ‌కీయ పార్టీల భ‌విష్య‌త్తును తేల్చ‌నున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్ప‌టికే అధికార పార్టీ టీడీపీ, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీ వైసీపీ, జ‌న‌సేన‌, కాంగ్రెస్‌, బీజేపీతో స‌హా వామ‌ప‌క్ష పార్టీలు ఎవ‌రికి వారు గెలుపు కోసం ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు. ఏ నియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రిని అభ్య‌ర్థిగా నిల‌బెట్టాలి..? వారి బ‌లాబ‌లాలు ఎంత‌..? గెలుస్తాడా..? అన్న ప్ర‌శ్న‌ల‌పై స‌ర్వేలు నిర్వ‌హిస్తున్నారు. ఈ …

Read More »

జలీల్ ఖాన్.. పబ్లిక్ గా మళ్లీ అడ్డంగా బుక్కయ్యాడు..వీడియో

టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ బీకాం లో ఫిజిక్స్ ఉంటుంది అని గతంలో పాపులర్ అయిన సంగతి తెలిసిందే.తాజాగా మరోసారి జలీల్ ఖాన్ వార్తల్లోకి ఎక్కారు. జలీల్ ఖాన్ కు చేదు అనుభవం ఎదురైంది.ఇవాళ విజయవాడ నగరంలోని నైజాం గేట్‌ సెంటర్‌లో రోడ్ల విస్తరణ పనుల ప్రారంభానికి ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్‌ వచ్చారు. ప్రారంభోత్సవ సందర్భంగా  శిలాఫలకం వద్ద తెలుగుదేశం పార్టీ నేతలతో అయన  కొబ్బరికాయలు కొట్టించారు. దీంతో ప్రొటోకాల్‌ను …

Read More »

స్పీకర్ సుమిత్రామహాజన్‌ సంచలన నిర్ణయం..

లోక్‌సభ స్పీకర్ సుమిత్రామహాజన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నది.పార్లమెంటు సమావేశాల చివరి రోజే అంటే ఏప్రిల్ 6న వైసీపీ ఎంపీలు ఏపీ కి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే రాజీనామా చేసిన వైసీపీ ఎంపీలు ఈ రోజు కొద్దిసేపటి క్రితమే స్పీకర్ కార్యాలయానికి చేరుకున్నారు. లోక్‌సభ స్పీకర్ సుమిత్రామహాజన్‌తో ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వై.వీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి, వరప్రసాద్ సమావేశమయ్యారు.వైసీపీ ఎంపీల రాజీనామాలపై ఈరోజు …

Read More »

చంద్ర‌బాబు అనే నేను..!

ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షులు నారా చంద్ర‌బాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌ జోగి రమేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా, ఇవాళ నెల్లూరు జిల్లా కేంద్రంలోని వీఆర్ కాలేజ్ గ్రౌండ్స్‌లో నిర్వ‌హించిన వంచ‌న‌పై గ‌ర్జ‌న స‌భ‌లో జోగి ర‌మేష్ మాట్లాడుతూ.. ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌పై ఉన్న నోటుకు ఓటు స‌హా ఉన్న ప‌లు కేసుల భ‌యంతోనే ఏపీ ప్ర‌జ‌ల …

Read More »

జేసీ దివాక‌ర్‌రెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్‌..!!

ఇటీల విజ‌య‌వాడ కేంద్రంగా టీడీపీ మ‌హానాడు కార్య‌క్ర‌మం జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మం జ‌రిగిన‌న్ని రోజులు కూడాను ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిపై టీడీపీ కార్య‌క‌ర్త‌ల నుంచి నేత‌ల వ‌ర‌కు విమ‌ర్శ‌ల వ‌ర్శం కురిపించారు. మ‌హానాడులో ప్ర‌జ‌ల కోసం ఏం చేస్తున్నామో చెప్పాల్సిన టీడీపీ ప్ర‌భుత్వం.. అవేవీ ప‌ట్ట‌న‌ట్లు కేవ‌లం జ‌గ‌న్‌ను విమ‌ర్శించ‌డానికి మాత్ర‌మే మ‌హానాడును నిర్వ‌హించింది. ఇలా …

Read More »

తూర్పుగోదావ‌రి జిల్లా వైసీపీపై భారీ కుట్ర‌..!!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. అయితే, ఇడుపులపాయ నుంచి జ‌గ‌న్ త‌న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పాద‌యాత్ర‌ను ప్రారంభించిన విష‌యం తెలిసిందే. క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం, గుంటూరు, కృష్ణా ఇలా ఎనిమిది జిల్లాల్లో జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌ను పూర్తి చేశారు. ప్ర‌స్తుతం ప‌శ్చిమ గోదావ‌రి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat