Home / Tag Archives: YCP (page 14)

Tag Archives: YCP

చంద్ర‌బాబు స‌హా, టీడీపీ నేత‌లంద‌రికీ వ‌ణుకు పుట్టిస్తున్న వైసీపీ ఎంపీ స‌వాల్‌..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి విసిరిన స‌వాల్‌ను స్వీక‌రించే ధైర్యం బీజేపీ పార్టీలో ఎవ‌రికైనా ఉందా..? మ‌రి ఇంత‌కీ టీడీపీ నేత‌ల‌ వెన్నులో వ‌ణుకు పుట్టించేంత స‌వాల్ విజ‌య‌సాయిరెడ్డి ఏం విసిరారు..? టీడీపీ నేత‌లు చెప్పిన‌ట్టు ఏపీకి ప్ర‌త్యేక హోదా వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏమీ లేవ‌ని, అంద‌లోనూ 14వ ఆర్థిక సంఘం త‌న నివేదిక‌లో ప్ర‌త్యేక హోదా గురించి ఎక్క‌డా పేర్కొన‌లేద‌ని చూపిస్తే తాను ఇప్పుడే రాజ్య‌స‌భ …

Read More »

బాబు స్వార్థానికి ఎందుకు సీఎం కేసీఆర్ మ‌ద్ద‌తివ్వ‌డం లేదంటే..

తాము చేస్తే సంసారం…ఎదుటోళ్లు చేస్తే.. అన్న సామెత‌కు స‌రిగ్గా స‌రిపోయే తెలుగుదేశం నేత‌లు ప్ర‌చారానికి పెట్టింది పేర‌నే సంగ‌తి తెలిసిందే. నాలుగేళ్ల పాటు క‌లిసి ఉన్న స‌మ‌యంలో ఏనాడూ ఏపీ ప్ర‌యోజ‌నాలు ప‌ట్టించుకోని టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు పైపెచ్చు ఆ రాష్ట్రంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన వైసీపీ అవిశ్వాసం పెడితే కూడా స్పందించలేదు. కానీ ఇప్పుడు త‌గ‌దున‌మ్మా అంటూ అవిశ్వాసం పెట్టి రంకెలు వేస్తున్నాడు. పైగా ఇందులో కి త‌న వందిమాగ‌దుల‌తో …

Read More »

రాజ్య‌స‌భ ఉపాధ్యక్షుడి ఎన్నిక‌..టీఆర్ఎస్ ఓటే కీల‌కం

పార్ల‌మెంటు స‌మావేశాలు ప్రారంభం అవుతున్న నేప‌థ్యంలో మ‌రోమారు తెలంగాణ రాష్ట్రం వైపు దేశం చూపుప‌డింది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్ ఎన్నిక‌లో టీఆర్ఎస్  ఓటు కీల‌కం అవుతుండ‌టం, గులాబీ ద‌ళ‌ప‌తి, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకోనున్నార‌నే ఆస‌క్తి స‌ర్వ‌త్రా నెల‌కొంది. ఇటీవ‌ల డిప్యూటీ చైర్మ‌న్ కురియ‌న్ పదవీ విరమణ చేయ‌డంతో ఆ స్థానం భర్తీ చేసేందుకు ఎన్నిక జరగనుంది. ఈ నేప‌థ్యంలో టీఆర్ఎస్ ఓటు కీల‌కం కానుంది. …

Read More »

కమీషన్ల కోసమే పోలవరం ప్రాజెక్టు..రోజా సంచలన వాఖ్యలు

తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ కు దమ్ము, ధైర్యం ఉంది కాబట్టే 2014 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశారని, ఇప్పుడు 2019 ఎన్నికల్లో కూడా అదే చేయబోతునట్లు ఏపీ ఫైర్ బ్రాండ్ ,ఎమ్మెల్యే రోజా తెలిపారు.ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ..బీజేపీతో వైసీపీ కుమ్మక్కయిందని, ఆ పార్టీతో తాము పొత్తు పెట్టుకోనున్నామని జరుగుతున్న ప్రచారం పూర్తి వాస్తవ విరుద్ధమని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుత అధికార పార్టీ తెలుగుదేశం …

Read More »

పత్తికొండలో ఘనంగా వైఎస్‌ఆర్ జయంతి వేడుకలు..!!

ఈ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి జయంతి.ఈ జయంతి సందర్భంగా అయన అభిమానులు,వైసీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నారు.ఈ క్రమంలోనే వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి 69వ జయంతి వేడుకలు పత్తికొండ నియోజకవర్గం లో ఘనంగా జరిగాయి.నియోజకవర్గం లోని వెల్దుర్తి పట్టణం నందు రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి పత్తికొండ వైసీపీ సమన్వయకర్త చెరుకులపాడు శ్రీదేవి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..దేశంలోని …

Read More »

ఈ నెల 11న వైసీపీలోకి మాజీ మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఈ నెల 11న మాజీ మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి వైసీపీలో చేరనున్నారు.ఇప్పటికే గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు వైసీపీలో చేరేందుకు సిద్ధమవగా తాజాగా మానుగుంట చేరిక రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.అయితే ఈ విషయాన్ని మహీధర్‌రెడ్డి స్వయంగా తెలిపారు . ప్రస్తుతం మానుగుంట మహీధర్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగుతున్నారు.ఈ క్రమంలోనే గత …

Read More »

జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి

ఎన్నికలు సమీపిస్తున్న వేల ఏపీలో వైసీపీలోకి రోజురోజుకు వలసలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజక వర్గానికి చెందిన యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్ద్‌ రెడ్డి ఇవాళ వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో అయన వైసీపీలో చేరారు.ఈ సందర్భంగా జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, నందికొట్కూరు నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం, వారి కోరికే …

Read More »

అమెరికాలో.. లాస్ ఏంజెల్స్‌పై వైసీపీ జెండాలు..!

ఏడాది క్రితం ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పాద‌యాత్ర చేయాల‌ని వైఎస్ జ‌గ‌న్ సంక‌ల్పించిన‌ప్పుడు ఎవ్వ‌రూ పెద్ద‌గా అంచ‌నాలు పెట్టుకోలేదు. న‌డిస్తే ఓట్లు ప‌డ‌తాయా.?? అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తూ విమ‌ర్శ‌లు చేయ‌డం ప్రారంభించారు. జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు తొలి రోజున భారీగా జ‌నం వ‌స్తే మొద‌టి రోజు కాబ‌ట్టి వ‌చ్చార‌ని ప‌చ్చబ్యాచ్ ప్ర‌చారం చేసింది. ఇప్పుడు పాద‌యాత్ర‌కు 200ల‌కు పైగా రోజులు గ‌డిచాయి. ఏరోజుకారోజు జ‌గ‌న్‌ను చూసేందుకు ప్ర‌జ‌లు పెరుగుతున్నారే త‌ప్ప త‌గ్గ‌ట్లేదు. …

Read More »

ఈ నెల 6న వైసీపీలోకి బైరెడ్డి సిద్దార్థరెడ్డి..?

ఏపీలో వైసీ పీ అధినేత‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా చేస్తున్న పాద‌యాత్ర‌పై ప్ర‌జ‌ల్లో రోజు రోజుకు ఆద‌ర‌ణ పెరుగుతున్న విష‌యం తెలిసిందే. అంతేకాకుండా, జ‌గ‌న్ పాద‌యాత్ర నేప‌థ్యంలో ఇటీవ‌ల కాలంలో ప‌లు సంస్థ‌లు చేసిన స‌ర్వేల్లోనూ త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల త‌రువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసి పాల‌న‌ను కొనసాగిస్తుంద‌ని తేల్చి చెప్పాయి. వైసీపీ …

Read More »

జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేరిన ఇద్ద‌రు టీడీపీ నేత‌లు, 45 మంది కార్య‌క‌ర్త‌లు..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఇడుపుల పాయ నుంచి ప్రారంభ‌మైన వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర క‌డ‌ప జిల్లా మొద‌లుకొని క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం, గుంటూరు, కృష్ణా, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లో పూర్తి చేసుక‌ని ప్ర‌స్తుతం తూర్పు గోదావ‌రి జిల్లాలో కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. అయితే, ఈ జిల్లాలో కూడా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat