వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, వైయస్ జగన్ సీఎం అయిన మరుసటి రోజు నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా ప్రతిక్షణం విషం కక్కుతూనే ఉన్నాడు. తన ఐదేళ్ల అరాచక, అవినీతి పాలనను సహించలేక ప్రజలు చిత్తుగా ఓడించిన సంగతిని చంద్రబాబు మరిచాడు. ప్రజల ఆశీర్వాదంతో ఎన్నికైన ప్రభుత్వం అధికారం చేపట్టిన రెండో రోజు నుంచే దుష్ప్రచారం చేయడం మొదలెట్టాడు. తాను అధికారంలో లేకపోతే..ఏదో అరాచకం …
Read More »స్థానిక సంస్థల ఎన్నికలపై టీడీపీ రాజకీయం.. వైసీపీ నేత సజ్జల కౌంటర్..!
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా ఏ ఎన్నికలు అయినా మద్యం ఏరులై పారుతుంది. నోట్ల కట్టలతో ఓటర్లను ప్రలోభపెడుతుంటారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో మద్యం, ధన ప్రభావం ఇంకాస్త ఎక్కువగానే కనిపిస్తుంటోంది. అయితే ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బులు, మద్యాన్ని పంచిన అభ్యర్థులను ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటిస్తామని సీఎం జగన్ హెచ్చరించారు. అంతే కాదు …
Read More »పంచుమర్తికి అదిరిపోయే పంచ్ ఇచ్చిన వైసీపీ మహిళా నేత…!
పంచుమర్తి అనురాధ…ఈ టీడీపీ మహిళా నేత చంద్రబాబుకు, లోకేష్కు వీర భక్తురాలు…ప్రతి నిత్యం న్యూస్ టీవీ ఛానళ్లలో పొద్దున్నే డిబెట్లలో కూర్చుని సీఎం జగన్పై, వైసీపీ నేతలపై ఇష్టానుసారంగా నోరుపారేసుకుంటుంది. ఈవిడ గారికి కాస్త నోరు ఎక్కువే. ఏదైనా టాపిక్పై ఆధారాల్లేనప్పుడు అడ్డగోలుగా మాట్లాడి… ప్రత్యర్థులపై నోరుపారేసుకోవడం ఎలాగో టీడీపీ స్కూల్లో రెండాకులు ఎక్కువే చదివింది. డిబెట్లలో పాల్గొన్న నేతలు ఈవిడ గారి విమర్శలకు కౌంటర్ ఇస్తే…ఓ మహిళను పట్టుకుని …
Read More »అలా చేస్తే విశాఖలో చంద్రబాబును పూలతో స్వాగతిస్తాం..వైసీపీ నేత సంచలన ప్రకటన..!
విశాఖ ఎయిర్పోర్ట్లో చంద్రబాబును అడ్డుకున్న ఘటన నేపథ్యంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. కడప, పులివెందుల నుంచి వచ్చిన వాళ్లే చంద్రబాబును అడ్డుకున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తుంటే…విశాఖలో రాజధాని ఏర్పాటుపై కుట్రలు చేస్తున్న చంద్రబాబును ప్రజాసంఘాలు, ఉత్తరాంధ్ర ప్రజలు అడ్డుకున్నారని వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. అయితే మరోసారి చంద్రబాబు విశాఖ పర్యటనకు సిద్ధం కావడంతో రాజకీయం మరింత వేడెక్కింది. ఈ …
Read More »విశాఖ ఘటనపై టీడీపీ రాజకీయం..చంద్రబాబుపై మాటల “దాడి”..!
విశాఖ ఎయిర్పోర్ట్లో చంద్రబాబును ఉత్తరాంధ్ర ప్రజలు అడ్డుకున్న ఘటనపై టీడీపీ రాజకీయం మొదలుపెట్టింది. తనను అడ్డుకున్నది ప్రజలు కాదని పులివెందుల నుంచి వచ్చిన రౌడీలు, వైసీపీ పెయిడ్ ఆర్టిస్టులని స్వయంగా చంద్రబాబు ఆరోపించాడు. టీడీపీ నేతలు పులివెందుల రౌడీలు, గూండాలు అంటూ సీమ ప్రజలను కించపరుస్తున్నారు. కాగా టీడీపీ నేతల ఆరోపణలను వైసీపీ నేతలు తిప్పికొడుతున్నారు. గతంలో జగన్ను అడ్డుకున్నది గుర్తులేదా చంద్రబాబు…ఇప్పుడు ప్రజలు అడ్డుకుంటే…తమపై ఎందుకు బురదజల్లుతున్నారని మండిపడుతున్నారు. …
Read More »ఆ ముగ్గురు టీడీపీ నేతలపై లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు..!
టీడీపీ అధినేత చంద్రబాబును అండమాన్ జైలుకు పంపాలన్నదే స్వర్గీయ ఎన్టీఆర్ కోరిక అంటూ వైసీపీ మహిళా నేత, తెలుగు అకాడమీ ఛైర్ పర్సన్ లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఐదేళ్ల టీడీపీ హయాంలో జరిగిన అవినీతిపై దూకుడుగా వ్యవహరిస్తున్న సీఎం జగన్ ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్ నేతృత్వంలో పది మంది అధికారులతో కూడిన సిట్ కమీషన్ను ఏర్పాటు చేశారు. చంద్రబాబు …
Read More »బ్రేకింగ్.. చంద్రబాబు సొంత నియోజకవర్గంలో పక్కా స్కెచ్తో వైసీపీ నేత హత్యకు కుట్ర..!
టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో వైసీపీ నేత హత్యకు కుట్ర జరిగిందన్న వార్త సంచలనంగా మారింది. దీంతో బాబు సొంత ఇలాకాలో రాజకీయ కక్షలు రాజుకోవడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. వివరాల్లోకి వెళితే గతంలో టీడీపీలో పని చేసిన విద్యాసాగర్ అనే నేత ఇప్పుడు వైసీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా విద్యాసాగర్ను హత్య చేసేందుకు కుట్ర జరిగిందన్న వార్త ఇప్పుడు కుప్పంలో కలకలంరేపుతోంది. విద్యా సాగర్ మర్డర్కు …
Read More »చంద్రబాబుకు దమ్ముంటే ఆ పని చేయాలి… కిల్లి కృపారాణి సవాల్..!
ఏపీలో 2 వేల కోట్ల స్కామ్పై గత నాలుగు రోజులుగా రాజకీయ రగడ కొనసాగుతోంది. వైసీపీ, టీడీపీ నేతల మధ్య విమర్శ, ప్రతి విమర్శలతో ఏపీ రాజకీయం వేడెక్కుతోంది. 2 వేల కోట్ల స్కామ్లో చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్లపై విచారణ జరపాలని…వైసీపీ నేతలు డిమాండ్ చేస్తుంటే..మాజీ పీఎస్పై ఐటీ దాడులకు, చంద్రబాబుకేం సంబంధమని టీడీపీ నేతలు బుకాయిస్తున్నారు. తాజగా 2 వేల కోట్ల స్కామ్పై వైసీపీ సీనియర్ నేత, …
Read More »చంద్రబాబు, ఎల్లోమీడియా దుమ్ముదులిపిన వైసీపీ నేత రామచంద్రయ్య..!
అమరావతి పేరుతో రెండు నెలలుగా వరస డ్రామాలతో రాజధాని రాజకీయాన్ని రక్తికట్టించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు మరో డ్రామాకు తెరతీశారు. ఫిబ్రవరి 17 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో జనచైతన్యయాత్రలు నిర్వహించేందుకు చంద్రబాబు రెడీ అయ్యాడు. బాబు నయా రాజకీయంపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా వైసీపీ అధికార ప్రతినిధి సి. రామచంద్రయ్య మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. అధికారం పోయినదగ్గర నుంచి పిచ్చెక్కినవాడిలా ప్రభుత్వంపై అక్కసు …
Read More »ఇదేందయ్య..ఇది..ఏందిది..బాబు, లోకేష్లను అలా ఆడుకున్నావేంటయ్యా అంబటి..!
లోకేష్ రాజకీయాలకు పనికిరాడని…చంద్రబాబు నిప్పో, తుప్పో తేలబోతుందని..వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. తాజాగా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ..టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్లపై అంబటి నిప్పులు చెరిగారు. చంద్రబాబు సారథ్యంలో టీడీపీ అంతరించిపోయే స్థితికి చేరిందని అన్నారు. ఇక తెలుగు దేశం పార్టీ మునిగిపోతున్న నావ అని చెప్పారు. స్వర్గీయ ఎన్టీఆర్ను చంద్రబాబు కుట్రపూరితంగా దెబ్బతీయడమే కాకుండా పథకం ప్రకారం ఆయన కుటుంబసభ్యులను …
Read More »