ఏపీ స్థానిక సంస్థల వాయిదా వివాదం సరికొత్త మలుపులు తిరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ ఎత్తివేస్తూ, ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి తీరును సుప్రీంకోర్ట్ తీర్పు తప్పుపట్టడంతో టీడీపీ అధినేత చంద్రబాబు మరో నీచమైన కుట్రకు పాల్పడ్డాడు. చంద్రబాబు వెనుకు ఉన్న బ్యాచ్ ఏవేవో ప్లన్స్ వేస్తున్నారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి “స్థానిక ఎన్నికలను కేంద్ర బలగాల పహారాలో …
Read More »పీకేతో సహా ఒక్కో టీడీపీ నేత పేరు పెట్టి మరీ పరువు తీసిన వైసీపీ ఎమ్మెల్యే..!
టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ పీఎస్పై జరిగిన ఐటీ దాడుల నేపథ్యంలో బయటపడిన 2000 కోట్ల స్కామ్పై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరుకుంది. ఇరు పార్టీలనేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. కాగా ఏపీ సీఎం జగన్ను కించపర్చేలా వ్యాఖ్యలు చేస్తున్న టీడీపీ నేతలు, జనసేన అధినేత పవన్కల్యాణ్పై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ విరుచుకుపడ్డారు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐటీ …
Read More »యనమల, చంద్రబాబు. పవన్ల బండారం బయటపెట్టిన వైసీపీ ఎమ్మెల్యే…!
టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్పై జరిగిన ఐటీ దాడుల నేపథ్యంలో బయటపడిన 2 వేల కోట్ల కుంభకోణం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది..ఈ 2 వేల కోట్ల స్కామ్లో చంద్రబాబు, లోకేష్లపై విచారణ జరిపించాలని వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే టీడీపీ నేతలు మాత్రం పీఎస్ శ్రీనివాస్కు, మా చంద్రబాబుకేం సంబంధం అయినా 2 లక్షలు దొరికితే…2 వేల కోట్లు దొరికాయంటూ వైసీపీ నేతలు ప్రచారం …
Read More »శాసనమండలిలో చంద్రబాబు, యనమల కుట్రలపై వైసీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ ఫైర్..!
ఏపీ శాసనమండలిలో జగన్ సర్కార్ ప్రవేశపెట్టిన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ బిల్లులను టీడీపీ తమ పార్టీకే చెందిన స్పీకర్ షరీఫ్ను అడ్డంపెట్టుకుని సెలెక్ట్ కమిటీకి పంపించడం పట్ల వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వికేంద్రీకరణ బిల్లును అడ్డుకోవడానికి కుట్ర చేసిన చంద్రబాబు, లోకేష్, యనమల టార్గెట్గా విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ఈ విషయంపై స్పందిస్తూ చంద్రబాబు, యనమలపై విరుచుకుపడ్డారు. శానసమండలిలో …
Read More »అమరావతిపై గెజిట్ నోటిఫికేషన్ లేకుండా ఎలా పరిపాలన చేసారో యనమల, చంద్రబాబు సమాధానం చెప్పాలి.
అమరావతి రాజధానిపై గెజిట్ నోటిఫికేషన్ లేకుండా పరిపాలన ఎలా చేశారో మాజీమంత్రి యనమల రామకృష్ణుడు సమాధానం చెప్పాలని మంత్రి బొత్స సత్య నారాయణ ప్రశ్నించారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి హయాంలో వ్యవస్ధలను చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా నడపలేదని బొత్స విమర్శించారు. వ్యవస్ధలను గాడిలో పెట్టేందుకు తాము కృషి చేస్తున్నామని అన్నారు. తాజాగా చీపురుపల్లి నియోజకవర్గంలోని గుర్ల మండలంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి బొత్స శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. …
Read More »యనమలపై విజయసాయిరెడ్డి వెటకారం మాములుగా లేదుగా..!
ఏపీ సార్వత్రిక ఎన్నికల సమయంలో నాటి ప్రతిపక్ష వైసీపీ… టీఆర్ఎస్, బీజేపీలతో కుమ్మక్కై రాష్ట్రానికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తుందంటూ, చంద్రబాబుతో సహా టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు దుష్ప్రచారం చేశారు. జగన్, కేసీఆర్, మోదీలు ద్రోహులంటూ… సెంటిమెంట్ పేరుతో పదే పదే ఏపీ ప్రజలను రెచ్చగొట్టడానికి చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. అయితే చంద్రబాబు మాటలను ఏపీ ప్రజలు విశ్వసించలేదు. విశ్వసనీయతకు మారుపేరైన జగన్కు పట్టం కట్టారు. ప్రస్తుతం తెలంగాణ సీఎం …
Read More »అధికారం ఉన్నంతసేపు సైలెంట్ గా ఉన్న ఎమ్మెల్యేలు..ఇప్పుడు బాబుకు చుక్కలు చూపిస్తున్నారా?
వైసీపీ అధినేత ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం తర్వాత వేస్తున్న ప్రతీ అడుగుకు చంద్రబాబుకు చుక్కలు కనిపిస్తున్నాయి.జగన్ తీసుకుంటున్న సంచలన నిర్ణయాలకు టీడీపీ సీనియర్ నాయకులు సైతం బిత్తరపోతున్నారు.జగన్ వ్యూహాలకు ఒక్కొక్కడి గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి.ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకి టీడీపీ దిగాజారిపోతుండడంతో చంద్రబాబు పరిస్థితులను చక్కదిద్దడానికి రంగంలోకి దిగాడు.ఈ మేరకు ఉదయం 10గంటలకు ఉండవల్లిలో చంద్రబాబు నివాసంలో అసంతృప్తి ఎమ్మెల్యేలకు మీటింగ్ పెట్టనున్నారు.ఈ మీటింగ్ ముఖ్యంగా …
Read More »అవినీతికి అడ్రస్గా మారిన యనమల బ్రదర్స్ జైలుకు..?
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.జగన్ దెబ్బకు అధికార పార్టీ ఐన టీడీపీ చతకలపడింది.ప్రస్తుతం జగన్ ప్రమాణస్వీకారం చేసిన మొదలు తాను ప్రతీ పని సక్రమంగా నిర్వహిస్తున్నారు.గాడి తప్పిన ప్రతీ శాఖను లైన్ లో పెట్టాడు.ఇప్పుడు టీడీపీ నాయకుల పని పట్టడానికి రెడీగా ఉన్నారనే చెప్పాలి.ఎందుకంటే టీడీపీ అంటే ప్రస్తుతం ఏపీలో అన్యాయాలు,అక్రమాలకూ అడ్డాగా మారిందనే చెప్పాలి.2014ఎన్నికల్లో చంద్రబాబు తప్పుడు హామీలు …
Read More »ఆరు కోట్ల ప్రజల ఆర్థిక వ్యవస్థను ఇన్నేళ్లుగా ఒక స్టాక్ బ్రోకర్ చేతిలో పెట్టారా?
వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా బాబు అండ్ టీం పై విరుచుకుపడ్డారు.ఇంతకీ ఆంధ్రప్రదేశ్ కు ఆర్థిక మంత్రిగా ఉన్నది యనమలా? కుటుంబరావా? యనమల డిజ్యూర్ అయితే, కుటుంబ రావు సామాజిక కారణాల వల్ల ఢిఫ్యాక్టో అయ్యాడా? ఆరు కోట్ల ప్రజల ఆర్థిక వ్యవస్థను ఇన్నేళ్లుగా ఒక స్టాక్ బ్రోకర్ చేతిలో పెట్టారా? అంటూ ప్రశ్నల జల్లు కురిపించారు. రాష్ట్రంలో అప్పుల గురించి తాను చెప్పిన సమాచారం ముమ్మాటికి …
Read More »ఇంటెలిజెన్స్ రిపోర్టుతో చంద్రబాబు, యనమలకు ముచ్చెమటలు..!
ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు సొంత నియోజకవర్గం తునిలో ప్రజా సంకల్ప యాత్ర దృశ్యాలను చూస్తే.. మాట వరసకు చెప్పడం కాదు.. నిజంగానే ఇసుకేస్తే రాలనంతగా ప్రజలు అసాధారణ స్థాయిలో పోటెత్తారు. ఇలా పోటెత్తిన అఖండ జనసముద్రాన్ని చూడగానే టీడీపీలో తీవ్ర స్థాయిలో కలకలం మొదలైనట్టు సమాచారం. మంత్రి యనమలపట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరుగుతుందనడానికి ఈ పోటెత్తిన జనమే నిదర్శనమని రాజకీయ పండితులతోపాటు టీడీపీ వర్గాలు కూడా చెప్పుకుంటున్నాయి. …
Read More »