ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా వైసీపీ నాయకులు,కార్యకర్తలతో పాటు మహిళలు,రైతులు, యువకులు పాదయాత్రలో జగన్ను కలిసి తమ సమస్యలు వివరిస్తున్నారు. అంతేగాక పలుచోట్ల ముఖాముఖి కార్యక్రమాన్ని జగన్ నిర్వహిస్తున్నారు. అయితే మదనపల్లికి చెందిన ఒక మహిళ స్పీచ్ అందరినీ ఆకట్టుకుంది. తన ఇంటి చూట్టూ టీడీపీ వాళ్లే ఉంటారని.. 20 ఏళ్లుగా వారు ఎంత వేధించినా …
Read More »కాలేజ్ డేస్ లో ఒక అమ్మాయి గురించి…సంఛలన వ్యాఖ్యలు చేసిన… ఆది
తెలుగు బుల్లితెర పై నెంబర్ వన్ ప్రోగ్రాంగా దూసుకుపోతున్న జబర్ధస్థ్ షో పై వివాదాలు కూడా ఎక్కువగా చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే అనేక వివాదాలతో చుట్టుముట్టినా.. జబర్ధస్థ్ తీరు మాత్రం అసుల మార్చుకోవడం లేదు. అందులో ముఖ్యంగా టీమ్ లీడర్ హైపర్ ఆది వేసే పంచ్లు మాత్రం అనేక వివాదాలకు కేంద్రబిందువు అవుతున్నాయి. అతి తక్కువ కాలంలోనే ఫేం కొట్టేసిన హైపర్ ఆది.. వేసే పంచ్లు రోజు రోజుకీ దిగజారి పోతున్నాయి.. …
Read More »అతి దారుణమైన …..క్రూరమైన రేప్..
అతి దారుణంగా రెండేళ్ల క్రితం అత్యాచారానికి గురైనా బాధితురాలు.. గాయాలతో చికిత్స పొందుతూ ఇటీవలే మరణించింది. రష్యాకు చెందిన 33 ఏళ్ల బ్రమినా కాస్మోటిక్ రిప్రజెంటేటివ్గా పని చేసేది. రెండేళ్ల కిందట గిజార్ జియాంగరీవ్ అనే రేపిస్ట్ ఆమెపై దారుణ అత్యాచారానికి ఒడిగట్టాడు. చెట్ల పొదల్లోకి లాక్కెళ్లి.. కత్తితో బెదిరించాడు. తర్వాత చెట్టు కొమ్మను ఆమె మర్మాంగాల్లోకి నెట్టి చిత్రహింసలకు గురి చేశాడు. 2015లో జరిగిన అత్యంత క్రూరమైన ఈ …
Read More »టీడీపీ వారు చేసినప్పుడే ఆరోగ్యం సహకరించలేదా..నన్నపనేని
ఏపీలోని విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం జెర్రిపోతులపాలెంలో దళిత మహిళలపై దాడి చేసింది టీడీపీ నేతలే అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి స్పందించారు. పెందుర్తి ఘటనపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అనడం సరికాదని అన్నారు. : మహిళపై దాడి చేసిన ఘటన తెలిసిన వెంటనే అక్కడి అధికారులతో తాను స్వయంగా మాట్లాడానని నన్నపనేని …
Read More »ఎవరో యూరప్లో ఉన్న ఓ మహిళ మెసేజ్ చేస్తే పవన్ కల్యాణ్ కు తెలిసిందంట…!
పెందుర్తి ఘటన జరిగి మూడు రోజులు అయిన తర్వాత ఇప్పుడు ఎసి లొ కూర్చుని నామ మాత్రానికి ట్విట్టర్ లొ మెసెజ్ చెస్తున్నారు అంటూ వైసీపీ మహిళ నాయకురాలు మండి పడుతున్నారు. టిడిపి ప్రభుత్వం అంటె మీకు ఎందుకయ్య ఇంత భయ్యం ఎందుకయ్య అని ప్రశ్నిస్తున్నారు. విశాఖలో దళిత మహిళపై జరిగిన దాడి గురించి జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ స్పందిస్తూ శనివారం ఉదయం నుంచి వరుసగా ట్వీట్లు …
Read More »మహిళను పబ్లిక్లో వివస్త్రను చేసింది వీరే….
ఏపీలో మహిళలకు రక్షణ లేదని మరోసారి రుజువైయ్యింది. విశాఖపట్టణం జిల్లా పెందుర్తిలో ఓ మహిళా కబ్జాను అడ్డుకుంది. దీంతో కబ్జాదారులు ఆ మహిళను పబ్లిక్లో వివస్త్రను చేశారు. కిందపడేసి ఈడ్చారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. స్థానిక రాజకీయ నాయకుల అండదండలతోనే కబ్జాకోరులు రెచ్చిపోతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.మహిళను వివస్త్రను చేయడంపై మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అధికార పార్టీ నాయకుల అండదండలతో కొందరు రెచ్చిపోతున్నారని …
Read More »20 వేలు కోసం ..ముగ్గురు రేప్ చేశారని చేప్పిన మహిళ….ఎవరు ఇస్తామన్నారు…?
దేశంలో రేప్ కు గురైనా మహిళలు ఏవ్వరికైనా చెప్పాలంటేనే కొంచెం జంకుతున్నారు. కొంతమంది ధైర్యం చేసి కేసులు వేస్తున్నారు. కాని ఓ మహిళ తనను ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేశారంటూ కొత్త ట్విస్ట్ తో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి.. ఆ క్షణం నుంచే రంగంలోకి దిగారు. దర్యాప్తు మొదలు పెట్టారు. అయితే ఈ గ్యాంగ్రేప్నకు సంబంధించిన ఏ ఒక్క సమచారం కూడా వారి …
Read More »తొమ్మిదేళ్లు ప్రేమించుకుంటున్నా…అంటూ సూసైడ్నోట్ రాసిన యువతి
‘శ్రీకాంత్ పెళ్లి చేసుకుంటావని నమ్మించి మోసం చేశావు. తొమ్మిదేళ్లు ప్రేమించుకుంటున్నా.. నన్ను కోలుకోలేని దెబ్బ కొట్టావు..దేవుడు ఉంటే ఇంతకింత అనుభవిస్తారు..’ అంటూ సూసైడ్నోట్ రాసి యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమికుడు పెళ్లికి నిరాకరించాడని మనోవేదనకు గురైన సైదాపూర్ మండలం వెన్నంపల్లి పరిధిలోని లస్మన్నపల్లికి చెందిన కనకం ప్రవళిక(24) హెయిర్డై తాగి ప్రాణాలు తీసుకుంది. గ్రామానికి చెందిన కనకం ఎల్లయ్య–మాణిక్యమ్మ దంపతులకు ఇద్దరు సంతానం. కుమార్తె ప్రవళిక హన్మకొండలోని ఓ కాలేజీలో …
Read More »మీకు సారీ అమ్మ అని వైఎస్ జగన్ ..ఎందుకు అన్నాడో తెలుసా…?
ఏపీలో వైసీపీ అధినేత జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ‘మహిళా గర్జన’ పేరిట వైసీపీ సోమవారం కర్నూలు జిల్లా హుస్సేనాపురంలో ఓ సదస్సును నిర్వహించింది. ఈ సదస్సుకు భారీ సంఖ్యలో మహిళలు తరలి రావడంతో కూర్చునేందుకు కుర్చీలు లేని పరిస్థితి ఎదురైంది. వారి ఇబ్బందిని గమనించి వైసీపీ అధినేత జగన్ చలించిపోయారు. నిలబడిన మహిళలను ఉద్దేశించి జగన్ మాట్లాడుతూ “చాలామంది అక్కచెల్లెళ్లు నిలబడే ఉన్నారు…. కుర్చీలు అయిపోయాయి…. పూర్తిగా నిండిపోయాయి…. …
Read More »జగన్ షేకండ్ ఇవ్వగానే ఆనందంతో తోటి ప్రయాణికులకు మహిళ ఏం చెప్పింది..?
ఏపీ ప్రతి పక్షనేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా ముందుకు సాగుతుంది. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు, చంద్రబాబు అప్రజాస్వామిక విధానాలు ఎండగట్టడమే లక్ష్యంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ప్రజాసంకల్పయాత్ర చేపట్టినట్లు తెలిసిందే. గురువారం 10వరోజు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో బైపాస్ రోడ్డులో గురువారం ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డికి బస్ లో నుంచి ఒక మహిళ షేకండ్ కోసం చేయ్యి ఇవ్వగా జగన్ షేకండ్ అందచేశాడు. …
Read More »