భార్యను అనుమానించి, కొట్టానన్న పశ్చాత్తాపంతో తీవ్ర మనోవేదనకు గురైన ఓ భర్త అతి భయంకరమైన బ్లాక్ మాంబా పాముతో కాటేయించుకున్నాడు. అంతటితో ఆగకుండా పాము కాటేస్తున్న సమయంలో వీడియో తీసి దానిని సోషల్మీడియాలో లైవ్ స్ట్రీమ్ ఇచ్చాడు. ఈ ఘటన రష్యాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. రష్యాకి చెందిన అర్స్లాన్ వాలీవ్ అనే వ్యక్తి స్థానిక జూలో పనిచేస్తుంటాడు. కొంతకాలంగా తన భార్య ఇకాటెరినా మరొకరి స్నేహంగా ఉండటంతో ఆమెని అనుమానించాడు. …
Read More »శివాలయంలో పూజారి భర్త.. భార్య అక్రమ సంబంధం
భార్య మరోకరితో సంబంధం కొనసాగించటం భర్తకు తెలిసిపోయింది. ముందు తప్పును అంగీకరించని ఆమె తర్వాత ఒప్పేసుకుంది. అయితే ఆ తర్వాతే ఓ దారుణమైన నిర్ణయం తీసుకుంది. ప్రియుడిని తన దగ్గరికి రప్పించుకుని పూజారి భర్తతో కలిసి హతమార్చింది. ఆపై ఏమీ ఎరగనట్లు శవాన్ని గుళ్లోనే తగలబెట్టగా.. పోలీసులు కేసు మిస్టరీని చేధించారు. ఢిల్లీలోని గాంధీనగర్ పురాతన శివాలయంలో పూజారిగా లఖన్ దుబే పనిచేస్తున్నాడు . అతనికి తొమ్మిదేళ్ల క్రితం మధురకు …
Read More »భార్య ఉండగానే మరో యువతితో
భార్య ఉండగానే మరో యువతితో ప్రేమాయణం నడిపి కటకటాలపాలైన వంచకుడి ఉదంతం ఇది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక బాణసవాడి పరిధిలోని కాచరకనహళ్లికి చెందిన కంట్రాక్టర్ మూర్తికి నాలుగేళ్ల క్రితమే వివాహమైంది. అయితే ఆ విషయాన్ని దాచిపెట్టి మరో యువతితో ప్రేమాయణం నడిపాడు. అతన్ని నమ్మిన సదరు యువతి సర్వం సమర్పించుకుంది. అయితే మూర్తికి ఇప్పటికే వివాహమైనట్లు తెలుసుకున్న సదరు బాధితురాలు బాణసవాడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు …
Read More »ఐరన్ బాక్సు వేడి చేసి భార్య జననాంగాన్ని కాల్చాడు.. అంతటితో ఆగకుండా
సమాజం ఎటు వైపు పరుగు పెడుతుంది. మరి ఇంత దారుణంగా మహిళలపై దాడులు చేయ్యడం నిజంగా సిగ్గు చేటు. వీడు చేసిన ఘటన చాలా దారుణంగా ఉంది. తన భార్య పుట్టింటి నుంచి కట్నం తీసుకురాలేదనే కోపంతో పీకల దాకా మద్యం తాగిన భర్త అత్యంత దారుణానికి పాల్పడిన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బాన్స్వాడి పట్టణంలో వెలుగుచూసింది. దిలీప్కుమార్ అనే యువకుడు ఓ యువతిని పెళ్లాడాడు. భార్య పుట్టింటి నుంచి …
Read More »‘‘నాకు పెళ్లయి పదేళ్లయింది. ముగ్గురు ఆడ పిల్లలు.. నా భర్త రోజూ
‘‘నాకు పెళ్లయి పదేళ్లయింది. ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు. భర్త రామకృష్ణ, అత్త రజినమ్మ అదనపు కట్నం కోసం నన్ను, నా పిల్లలను చిత్ర హింసలకు గురిచేస్తున్నారు. భర్త రోజూ మద్యం తాగి వచ్చి కొడుతున్నాడు’’అని పంచలింగాలకు చెందిన రేఖ అనే మహిళ పోలీసుల ప్రజాదర్బార్లో ఎస్పీ గోపీనాథ్ జట్టికి ఫిర్యాదు చేసింది. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజాదర్బార్ను నిర్వహించారు. నేరుగా వచ్చి కలిసిన ప్రజలు..పలు సమస్యలను ఎస్పీకి …
Read More »భర్త అంటె ఇష్టం లేని ఈమె 20 ఏళ్లుగా…. ఎక్కడ ఏం చేస్తుందో తెలుసా?
అవును ఆ ఒకటో రెండో రోజులు కాదండీ ఏకంగా 20 ఏళ్లుగా అమ్మ అలిగింది. ఇప్పటికి అమె అలకమానలేదు, అన్నం తినలేదు… పెళ్లి అనేది ఇద్దరు మనుషులకు సంభందించినది కాదు. రెండు మనసులకు సంబందించిన విషయమని,చాలా మంది అంటుంటారు. ఇది అక్షరాల నిజం అనటానికి ఈ కథే ఉదాహరణ.. జగిత్యాల్ జిల్లా రాయికల్ మండలం మైతాపూర్ గ్రామానికి చెందిన ఈమె పేరు ఖాజమ్మ. చిన్నవయసులోనె ఖాజమ్మ తల్లీతండ్రులు ఆమెకు వివాహం …
Read More »భార్య గొంతుకోసిన భర్త…తరువాత..?
రాజన్న సిరిసిల్ల జిల్లా లో దారుణం చోటు చేసుకుంది..వేములవాడ లో పట్ట పగలే ఆటోలో ప్రయాణం చేస్తుండగా భార్య పై భర్త కత్తితో దాడి చేసి తర్వాత తను గొంతుకోసుకొన్నాడు.. భార్య లత అక్కడికక్కడే మృతి చెందగా భర్త రవి పరిస్థితి విషమంగా మరడంతో ఆసుపత్రికి తరలించారు…వేములవాడ లోని శుభాష్ నగర్ కు చెందిన వసంత కు జగిత్యాల జిల్లా నర్సింగపురం గ్రామానికి చెందిన రవి తో కొద్దీ సంవత్సరాల …
Read More »పత్తిచేనులో భార్య వేరే యువకుడితో అలా చూసి భర్త..
ఎక్కడ చూసిన అక్రమ సంబందాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. నేరాల్లో ఎక్కువగా జరుగుతున్నవి కూడ అక్రమ సంబంధాలే… తాజాగా అక్రమ సంబంధం ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది. వివాహితను హత్య చేసిన యువకుడు తానూ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం ధంపూర్ శివారులో చోటు చేసుకుంది. ఎస్సై కిరణ్కుమార్ కథనం ప్రకారం.. మండలంలోని కొలాంగూడకు చెందిన వివాహిత మడావి సునీత(41), ఇదే గ్రామానికి చెందిన …
Read More »