వినడానికి వింతగా ఉన్న కానీ ఇదే నిజం .భర్త ఏళ్ళ తరబడి జైలు శిక్ష అనుభవిస్తున్నాడు .భార్య మాత్రం పండింటి బిడ్డకు జన్మనిచ్చింది అది ఎలా ..?.భర్త జైలులో ఉంటె భార్య ఎలా ప్రగ్నేంట్ అయింది అని తెగ ఆశ్చర్యపోతున్నారా ..?.అసలు విషయం ఏమిటి అంటే ఇజ్రాయిల్ దేశంలో ఒక జైల్లో దాదాపు రెండు దశాబ్దాలు పాటు శిక్ష అనుభవిస్తున్నాడు . ఇలా ఏళ్ళకు ఏళ్ళు గడిచిపోయాయి .కానీ భార్య …
Read More »ఫ్యాన్స్ కోసం మాట తప్పిన బాలయ్య!
నందమూరి నట సింహం బాలయ్య బాబు తాజాగా తన 102వ చిత్రం జయసింహా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఎలాగైనా జయసింహా చిత్రంలో హిట్ కొట్టాలని చూస్తున్నాడు బాలయ్య. తాజాగా బాలయ్య ఓ షాకింగ్ నిజాన్ని బయటపెట్టారు. తాను తన భార్యకు ఇచ్చిన మాటను తప్పుతున్నానంటూ బాలయ్య ఓపెన్గా చెప్పి ఫ్యాన్స్కు షాక్ ఇచ్చారు. ఇంతకీ బాలయ్య ఏ విషయంలో తన భార్యకు ఇచ్చిన మాటను తప్పుతున్నారో తెలుసా? సీనియర్ హీరోలు …
Read More »నా తండ్రితో.. లేదా నా స్నేహితుడితోనైన శృంగారం చేయమన్న భర్త…
నిండు నూరెళ్లు తోడుంటానని కట్టుకున్న భార్యకు నరకం చూపించాడు ఓ రాక్షసుడు. తనకు లైంగిక సామర్థ్యం లేకపోవడంతో దాన్ని దాచిపెట్టేందుకు భార్యను తన తండ్రితో, ఓ వైద్యుడితో శృంగారంలో పాల్గొనాలని ఒత్తిడి చేశాడు. ఆ హింసను భరించలేని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే… అహ్మదాబాదుకు చెందిన గిరిని మార్చి 2016లో బాధితురాలు వివాహం చేసుకుంది. ఐతే మొదటిరాత్రే భర్త ఆమెను దూరంగా పెట్టాడు. తనకు చాలినంత కట్నం …
Read More »భార్య శృంగారానికి అంగీకరించలేదని జననాంగాలపై యాసిడ్ పోసిన భర్త
భార్య తనతో శృంగారానికి అంగీకరించలేదని ఓ ప్రబుద్ధుడు ఆమె జననాంగాలపై యాసిడ్ పోశాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్లోని కన్నౌజా ప్రాంతంలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఆ అభాగ్యురాలు హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. దీనిపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శృంగారాన్ని వ్యతిరేకించినందు వల్ల భార్యపై భర్త యాసిడ్ దాడిచేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కొత్వాలి జిల్లా బెహ్రిన్ గ్రామానికి చెందిన ఆ మహిళకు ఆరేళ్ల …
Read More »ముఖ్యమంత్రి భార్య హీరోయిన్ గా ఎంట్రీ
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి భార్య అంటే.. ఏ నిర్మాతగానో, దర్శకురాలిగానో ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇస్తుందని అనుకున్నారంతా. అయితే ఏకంగా హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది కుట్టి రాధిక. కన్నడ సీనియర్ హీరో, దర్శకుడు రవిచంద్రన్ హీరోగా నటిస్తున్న సినిమాలో రాధిక హీరోయిన్ గా నటించబోతోంది. ఈ సినిమాకు ఆయనే దర్శకత్వం వహిస్తాడని తెలుస్తోంది. మరి ఈ వయసులో.. మాజీ ముఖ్యమంత్రి భార్య.. హీరోయిన్ గా తిరిగి …
Read More »కడుపుతో వున్న వదినను..మరిది
అన్నయ్యను తమ కుటుంబం నుంచి విడదీసిందనే కోపంతోనే ఏమో కానీ వదినను మరిది దారుణంగా హత్య చేసిన ఘటన దేశ వాణిజ్య నగరం ముంబైలో చోటుచేసుకుంది. తల్లికి సమానంగా భావించే వదిన కడుపుతో వున్న విషయాన్ని కూడా లెక్కచేయకుండా 16 సార్లు కత్తితో పొడిచి ఆ కిరాతకుడు హతమార్చాడు. వివరాల్లోకి వెళితే.. ముంబైలోని నాలాసోపొర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టాకీ ప్రాంతంలో ఉన్న నసీమా అపార్ట్మెంట్లో నిఖిత్ షేక్ అనే …
Read More »భార్యపై అనుమానంతో… క్రికెట్ బ్యాట్ తీసుకుని నాలుగుసార్లు తలపై
భార్యపై అనుమానంతో కర్కషంగా హతమార్చాడు ఓ కసాయి భర్త. ఈ సంఘటన విశాఖ నగర పరిధిలోని పాత పెందుర్తి రామాలయం వీధిలో శుక్రవారం ఉదయం జరిగింది. భార్యను హత్య చేసిన అనంతరం నిందితుడు పోలీస్స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. పాత పెందుర్తిలో నివసిస్తున్న మునస మహాలక్ష్మినాయుడు (45), రాజేశ్వరి (36)లకు ఇరవై సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి కుమార్తె, కుమారుడు వున్నారు. వీరిద్దరూ ఇంటర్ …
Read More »ఆర్మీలో భర్త నిండునూరేళ్లు బతకాలని భార్య ఉపవాసం….
ఆర్మీలో పనిచేస్తున్న తన భర్త నిండునూరేళ్లు బతకాలని కర్వా చౌత్ పర్వదినాన ఉపవాసం చేసింది దేవి. కానీ ఆమె ఉపవాసం విడవకముందే అమరుడయ్యాడు భర్త. ఉగ్రమూకల కాల్పుల్లో తీవ్రంగా గాయపడి కొనవూపిరితో ఉన్నప్పటికీ భార్యకు ఫోన్ చేసి ‘నువ్వు ఉపవాసం విడిచి ఏదన్నా తిను. నేను డ్యూటీకి వెళుతున్నాను. ఉదయం మాట్లాడతాను’ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఈ బాధాకర ఘటన ఉత్తర కశ్మీర్లో చోటుచేసుకుంది. కంగ్ర ప్రాంతానికిచెందిన సుబేదార్ …
Read More »మహిళ తనపై లైంగిక దాడి జరిగిందని.. ఆ భాగాన్ని తీసుకొని నేరుగా ఎస్పీకి
ఓ మహిళ తనపై లైంగిక దాడి జరిగిందని ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో నిందితుడి చెవితో సీనియర్ ఎస్పీ కార్యాలయానికి చేరుకుంది. ఆయన లేకపోవడంతో ఎస్పీకి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించి బోరుమంది. ప్రత్యక్ష సాక్ష్యాన్ని ఆమె తీసుకురావడంతో ఆయన వెంటనే కేసు నమోదుకు ఆదేశించారు. తొలుత ఆమె ఫిర్యాదు నమోదు చేయని పోలీసులను గట్టి హెచ్చరికలు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్లోని గోండా అనే …
Read More »భర్త పిలుస్తున్నాడని చెప్పి తీసుకెళ్లి
ఏపీలో వారం కిందట అదృశ్యమైన దంపతులు హత్యకు గురైనట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో భార్యాభర్తలను కిరాతకంగా హతమార్చారనే వార్త ప్రకాశం జిల్లాలో బుధవారం సంచలనం రేపింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఒంగోలులోని ఇస్లాంపేటకు చెందిన పల్లపోతు శ్రీనివాసులు(41) నగరంలో పాత ఇనుము వ్యాపారి. స్థానిక మంగమూరురోడ్డులో నివాసముంటున్న బుడబుక్కల శ్రీనివాసులు పాత ఇనుమును సేకరించి పల్లపోతు శ్రీనివాసులుకు విక్రయిస్తుంటాడు. ఇలా వీరి మధ్య ఆర్థిక లావాదేవీలు …
Read More »