Home / Tag Archives: west godhavari (page 4)

Tag Archives: west godhavari

వైఎస్ జగన్ 170వ రోజు ప్రజాసంకల్పయాత్ర..!

ఏపీలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 171వ రోజు ప్రారంభమైంది. జగన్ తో పాటు వేల మంది అడుగులో అడుగు వేస్తున్నారు. శుక్రవారం ఉదయం నైట్‌ క్యాంపు పెదకాపవరం నుంచి జననేత వైఎస్‌ జగన్‌ తన పాదయాత్ర చేపట్టారు. పెద కాపవరం, చిన కాపవరం, గుమ్ములూరు, తరటావ మీదుగా కొనసాగనున్న పాదయాత్ర కొల్లపర్రుకు చేరుకున్నాక వైఎస్‌ జగన్‌ విరామం తీసుకుంటారు. లంచ్‌ …

Read More »

వైఎస్ జగన్ ఈ పాపకు ఏం చెప్పాడు…తల్లి సంతోషం ఎందుకో తెలుసా..!

ఏపీలో ప్రస్తుతం ప్రజలు పడుతున్న కష్టాలను తెలుసుకోవడానికి ప్రతి పక్షనేత వైసీపీ అధ్యక్షుడు ప్రజా సంకల్పయాత్ర చేస్తున్నాడు. వేలాది మంది జగన్ తో పాటు అడుగులో అడుగు వేస్తూ వారి సమస్యలను వివరిస్తూ…జగన్ ఆరోగ్యం గురించి కూడ అడుగుతున్నారు. అయితే బడికి వెళ్లాల్సిన వయసులో తల్లితో కూలి పనులకు వెళ్తున్న పాపను చూసిన వైఎస్‌ జగన్‌ చలించిపోయారు. పాపను పాఠశాలలో చేర్పించాలని ఆ తల్లికి సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా …

Read More »

పశ్చిమలోకి అడుగు పెట్టిన వైఎస్ జ‌గ‌న్..భారీగా జ‌నం

ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. ఆదివారం కైకలూరు నుంచి బయలుదేరి కృష్ణా జిల్లా సరిహద్దులోని పెదయడ్లగాడి వంతెన వద్ద పశ్చిమగోదావరి జిల్లాలోకి వైఎస్‌ జగన్‌ అడుగుపెట్టారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, శ్రేణులు, ప్రజలు వైఎస్‌ జగన్‌కు ఘనస్వాగతం పలికారు. సోమవారం ఏలూరులో రెండువేల కిలోమీటర్ల మైలురాయిని వైఎస్‌ జగన్ దాటనున్నారు. …

Read More »

13 నుంచి పశ్చిమలో వైఎస్ జగన్ ..!

వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఈ నెల 13 న పశ్చిమగోదావరి జిల్లాలోకి ప్రవేశించబోతోంది. ఈ నేపథ్యంలో ఆ జిల్లా వైసీపీ నేతలు ఆళ్లనాని, తలశిల రఘురాం, కోటగిరి శ్రీధర్‌లు గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 13 నియోజకవర్గాల్లో 250 కిలోమీటర్ల మేర పాదయాత్ర ఉంటుందని తెలిపారు. 14వ తేదీన ఏలూరు సమీపంలోని మదేపల్లి వద్ద వైఎస్‌ జగన్‌ పాదయాత్ర 2 వేల …

Read More »

పబ్లిక్ లో టీడీపీ ఎంపీ ,ఎమ్మెల్యేలు బట్టలు విప్పి మరి …!

ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన ఏలూరు పార్లమెంటు సభ్యులు మాగంటి బాబు ,ఉంగుటూరు అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు పబ్లిక్ లో అర్ధనగ్నంగా ఇరువురు కొరడాలతో కొట్టుకుంటూ నిరసన తెలిపారు.గత కొంత కాలంగా కేంద్ర సర్కారు రాష్ట్రానికి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా ఇవ్వకుండా చేస్తున్న ఆలస్యానికి …ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీను తుంగలో తొక్కి ఐదు కోట్ల ఆంధ్రులను మోసం చేసిన తీరుకు నిరసనగా టీడీపీ …

Read More »

ఏపీ టీడీపీ మాజీ ఎమ్మెల్యే మృతి..!

ఏపీ ప్రస్తుత అధికార పార్టీ అయిన తెలుగుదేశానికి చెందిన మాజీ ఎమ్మెల్యే గుండెపోటుతో మరణించారు.రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే పూనెం సింగన్న దొర కొద్దిసేపటి క్రితం చనిపోయారు.అయితే అకస్మాత్తుగా అతనకి గుండెపోటు రావడంతో ఈ దారుణం చోటుచేసుకుంది. See Also:మహిళను మీడియా సమావేశంలో నిలబెట్టి మరి మంత్రి నారాయణ ..! అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించేలోపు ఆయన మృతి చెందారు.మాజీ ఎమ్మెల్యే మృతి చెందారు …

Read More »

చింతమనేని ప్రభాకర్…పదవి ఔట్

ఎప్పుడు ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ కు పదవీగండం వస్తుందా?రాదా అన్న చర్చ జరుగుతుంది. సాధారణంగా అయితే సుప్రింకోర్టు తీర్పు ప్రకారం రెండేళ్ల జైలు శిక్ష పడితే ఆటోమాటిక్ గా పదవి పోతుందని అంటారు. అయితే వెంటనే బెయిల్ వస్తే ఏమి చేయాలన్నదానిపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి.ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు లేదా నేతలకు ఏదైనా …

Read More »

ఇలాంటి భర్త, అత్తమామలు,ఆడపడుచు, మరిది ఉంటారా…?

ఆడపిల్ల పుట్టిందని, అదనపు కట్నం తేవాలని వేధిస్తూ కోడలిని ఇంటి నుంచి గెంటివేసిన సంఘటన గోపాలపురం మండలం వెదుళ్లకుంటలో వెలుగు చూసింది. బాధితురాలైన ఆ ఇల్లాలికి మద్దతుగా గురువారం వెదుళ్లకుంటలో మహిళా సంఘాలు ధర్నాకు దిగాయి. స్థానికుల కథనం ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం యల్లమిల్లి గ్రామానికి చెందిన యాగంటి శివరామకృష్ణ, కనకదుర్గల కుమార్తె శ్రీదేవిని గోపాలపురం మండలం వెదుళ్లకుంట గ్రామానికి చెందిన జొన్నలగడ్డ వెంకటేశ్వరరావు పెద్ద కుమారుడు …

Read More »

తాగి తందనాలు ఆడిన తెలుగు తమ్ముళ్లు..మహిళలు కూడ..వీడియో

 పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం నియోజకవర్గం  టీడీపీ నాయకులు మందేసి చిందేశారు. ఇంటి ఇంటికి తెలుగు దేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా  టీడీపీ నేతలు ఈలలు కొడుతూ రోడ్డుపైనే స్టేప్పులు వేశారు.  డాన్స్ చేసినవారు నలుగురు మహిళా MPTC లు,ఒకరు NSP మండలం పార్టీ అధ్యక్షుడు, 1మార్కెట్ యార్డ్ డైరెక్టర్, 1జిల్లా నాయకుడు,మండల స్థాయి నాయకుడు  ఉన్నారు. అంతేగాక వీరు తెలుగు దేశం పార్టీ కండువాలు కప్పుకొని మరీ డ్యాన్సులు చేయడంతో …

Read More »

పవన్ ఫ్యాన్స్….చిరంజీవి ఫ్యాన్స్ ల మధ్య ఘర్షణ… తీవ్ర ఉద్రికత

పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉరదాళ్ళపాలెంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో ఆ గ్రామంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రభుత్వ స్థలం విషయంలో ఏర్పడిన వివాదం చిలికిచిలికి గాలివానగా మారి పరస్పర దాడుల వరకు వచ్చింది. ఓ వర్గానికి చెందిన వారికి తీవ్రగాయాలు కావడంతో పోలీసులు ఆ గ్రామంలో భారీగా మోహరించారు. పవన్ కల్యాణ్, చిరంజీవి పేరుతో పార్కు ఏర్పాటుచేయాలని ఓ వర్గం వారు డిమాండ్ చేశారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat