తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డు కాలనీలోని ఎస్వీఆర్ సర్కిల్ లో ఏర్పాటు చేసిన 9అడుగుల 3అంగుళాల ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహాన్ని చిరు అవిష్కరించనున్న.ఉదయం 9.చేరుకుంటారు. అక్కడ వివిధ పార్టీల నేతలు, అభిమానులు చిరంజీవికి ఘన స్వాగతం పలకనున్నారు. అక్కడ నుండి సుమారు 250 కార్లకు పైగా భారీ ర్యాలీతో రోడ్డు మార్గంలో చిరు వస్తారు. మార్గమధ్యంలో అక్కడక్కడా అవసరం మేరకు రోడ్ షో నిర్వహించనున్నారు మెగాస్టార్. 10.30 నుంచి 11.00 …
Read More »ఇంకా పరారీలోనే చింతమనేని…పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు…!
దెందులూరు మాజీ ఎమ్మెల్యే , ఏపీ రాజకీయాల్లోనే అత్యంత వివాదస్పద నేత చింతమనేని ప్రభాకర్ ఇంకా పరారీలో ఉన్నాడు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేష్ల అండతో చింతమనేని అరాచకం సృష్టించాడు. ముఖ్యంగా ఇసుక మాఫియాను అడ్డుకుందనే కోపంతో ఎమ్మార్వో వనజాక్షిని జుట్టుపట్టుకుని లాగి కొట్టిన ఘనుడు ఈ చింతమనేని. ఒక ప్రభుత్వ ఉద్యోగిని అయిన ఎమ్మార్వో వనజాక్షిపై దాడి ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే చంద్రబాబు …
Read More »పాత పగలు దృష్టిలో పెట్టుకొని ఇంతకు తెగించిన జనసేన ఎమ్మెల్యే..!
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించింది. టీడీపీకి ప్రజలు బుద్ధి చెప్పి కేవలం 23 సీట్లకే పరిమితం చేసారు. ఇక జనసేన విషయానికి వస్తే కేవలం ఒకే ఒక సీట్ గెలుచుకుంది. అది కూడా పవన్ కళ్యాణ్ కాదు రాజోల్ ఎమ్మెల్యే. ఆ పార్టీ తరుపున నేనే గెలిచానన్న ధైర్యంతోనో లేదా ఎమ్మెల్యే అన్న గర్వంతోనో తెలీదు గాని రోజురోజుకు సామాన్య ప్రజలను కొంచెం బయాందోళనకు గురి …
Read More »మీకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారు.. ఇలాంటి సిగ్గుమాలిన పనులు మరోసారి చేయొద్దు
పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు చెలరేగిపోతున్నారు. ఎన్నికలకు ముందు జిల్లావ్యాప్తంగా టీడీపీ గాలి వీచిన సమయంలోనూ ఉండిలో వైసీపీకి పెద్దఎత్తున ఆదరణ కనిపించింది. కచ్చితంగా ఉండి సీటు వైసీపీ కైవసం చేసుకుంటందనే అంచనాలు వెలువడ్డాయి. ఎన్నికలకు ముందు టీడీపీ అభ్యర్ధి, సిట్టింగ్ ఎమ్మెల్యే శివరామరాజును నరసాపురం పార్లమెంట్ స్థానానికి పంపి ఉండి సీటును ఆయన తమ్ముడు మంతెన రామరాజు(రాంబాబు) కు ఇచ్చారు. ఈ నేపధ్యంలో భారీ మెజార్టీతో …
Read More »నియోజకవర్గం ఏర్పడిన తర్వాత తొలి మహిళా ఎమ్మెల్యేగా, తొలి మహిళామంత్రిగా రికార్డ్.. సాధారణ కుటుంబం
వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలి మంత్రివర్గంలో పదవీస్వీకార ప్రమాణం చేసిన తానేటి వనిత పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి వంగలపూడి అనితపై 25,248 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. ఎస్సీ రిజర్వుడ్ స్థానమైన కొవ్వూరులో 2014ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. అనంతరం ఐదేళ్లపాటు ప్రజాసమస్యలపై పోరాడి ఈమె ఈసారి విజయం సాధించారు. నియోజకవర్గం ఏర్పడిన తర్వాత తొలి మహిళా ఎమ్మెల్యేగా, తొలి మహిళా మంత్రిగా వనిత అరుదైనఘనత …
Read More »వైఎస్ అనుంగ శిష్యుడు.. పశ్చిమలో వైసీపీ విజయానికి కృషి..
వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలి మంత్రివర్గంలో పదవీ స్వీకారప్రమాణం చేసిన ఆళ్ల నాని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలి మంత్రివర్గంలోనే కేబినేట్ మంత్రిగా అవకాశం దక్కించుకున్నారీయన. 2014 ఎన్నికల్లో తొలిసారి వైఎస్సార్సీపీ నుంచి పోటీచేసి ఓడిపోయారు, ఇటీవల ముగిసిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బడేటి కోట రామారావుపై 4,072 ఓట్ల తేడాతో గెలిచారు. నానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి …
Read More »వారికి దంకీ ఇయ్యనీకే వర్మ పశ్చిమగడ్డపై నిలబడి సైకిల్ చక్రాలు పంక్చర్ అయ్యాయని చెప్పిన వర్మ
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాచిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ ఈనెల 31న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ విషయాన్ని ఆదివారం విజయవాడలో వర్మ వెల్లడించారు. అనంతరం ఆయన జగన్ ప్రమాణస్వీకారంలో పాల్గొని అక్కడినుంచి వెస్ట్ గోదావరి జిల్లాకు వెళ్లారు. అక్కడ వర్మ మాట్లాడుతూ, తాము వస్తున్న సైకిల్ చక్రాలు పంక్చర్ అయ్యాయని అందుకే కారులో వచ్చామని తెలిపారు. మరోవైపు లక్ష్మీస్ ఎన్టీఆర్ ఈనెల 31వ తేదీన విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ …
Read More »వైసీపీలో చేరబోతున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే..!
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు, వైసీపీ అభ్యర్థిగా బాబ్జి, జనసేన అభ్యర్ధి గుణ్ణం నాగబాబుపై గెలుపొందారు. రాష్ట్రం మొత్తం వైసీపీ గాలి వీచినా మొత్తం 175 స్థానాల్లో 151 సీట్లు వైసీపీ గెలవగా టీడీపీ తరపున 23మంది మాత్రమే గెలిచారు. పాలకొల్లు పశ్చిమగోదావరి జిల్లాలో విలక్షణమైన నియోజకవర్గం. ప్రతి ఎన్నికల్లో ప్రజలు వైవిధ్యం కోరుకుంటారని చాలా సందర్భాల్లో రుజువైంది. ఈసారి త్రిముఖపోటీ …
Read More »చంద్రబాబుకు షర్మిళమ్మను కించపర్చుతున్నాడు.. సభ్యత లేదు
ఓటుకు నోటు కేసులో హైదరాబాద్ను వదిలి పారిపోయి వచ్చిన చంద్రబాబు 11 కేసులను తొక్కిపట్టిన గజదొంగ అని ప్రముఖ సినీనటుడు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మంచు మోహన్బాబు విమర్శించారు. జగన్మోహన్రెడ్డి చాలా మంచివారని, ఓట్లు వేసి జగన్ను ముఖ్యమంత్రిని చేసుకుందామన్నారు. తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేస్తే మురిగిపోతాయన్నారు. అటువంటి వ్యక్తికి మరోసారి అవకాశం ఇస్తే రాష్ట్రం అధోగతేనంటూ మోహన్ బాబు ధ్వజమెత్తారు. భీమవరంలో మోహన్ బాబు బహిరంగసభలో మాట్లాడారు. …
Read More »ఫలితాలు తలక్రిందులవనున్నాయా.? వైఎస్సార్సీపీ 9 సీట్లు గెలుస్తుందా.? బలాబలాలెలా ఉన్నాయి.?
ఏపీలో రాజకీయం మండే వేసవిని తలపిస్తోంది.. పార్టీలన్నీ ప్రత్యక్ష కార్యాచరణలోకి దిగిపోయాయి.. అయితు గోదావరి జిల్లాల్లో హవా చూపించిన పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనే నానుడి పట్ల అందరూ ఈ సారి పశ్చిమవైపే ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. 2014 ఎన్నికల్లో పశ్చిమలో కనీసం బోణీ కూడా కొట్టని వైసీపీకి ఈసారి ఎన్ని సీట్లు దక్కించుకోనుంది.. జిల్లాలో జనసేన ఖాతా తెరుస్తుందా.. టీడీపీ గత ఎన్నికల్లో జిల్లాను క్లీన్ స్వీప్ చేసింది. …
Read More »