Home / Tag Archives: west bengal (page 3)

Tag Archives: west bengal

బ్రేకింగ్ న్యూస్..ఇంటర్నెట్ సేవలు తాత్కాలిక నిలిపివేత !

బ్రేకింగ్ న్యూస్…కొన్ని అనివార్య కారణాలు వల్ల ఇంటర్నెట్ సేవలు తాత్కాలికంగా ఆపివేయడం జరిగింది.భారతదేశంలోని వెస్ట్ బెంగాల్ లో కొన్ని చోట్ల ఇంటర్నెట్ సేవలు ఆపేశారు. ఇలా ఎందుకు చేసారు, కారణం ఏమిటనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుత రోజుల్లో నెట్ లేకపోతే ఎలాంటి పని జరగదని అందరికి తెలిసింది. మరి ఎలాంటి సందర్భాల్లో నెట్ ఆగిపోవడం అనేది ఆ రాష్ట్ర వాసులకు ఇబ్బంది అని చెప్పక తప్పదు. పూర్తి …

Read More »

ఆవులకు గోల్డ్‌ లోన్‌..ఎంతో తెలుసా

మన ఆవు పాలలో బంగారం ఉందని పశ్చిమ బెంగాల్‌ బీజేపీ చీఫ్‌ దిలీప్‌ ఘోష్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి .బెంగాల్‌కు చెందిన దంకుని ప్రాంతంలోని ఓ వ్యక్తి తన రెండు ఆవులను తాకట్టుపెట్టుకుని బంగారంపై రుణం ఇవ్వాలని మణప్పురం ఫైనాన్స్‌కు చెందిన ఓ బ్రాంచ్‌ను సందర్శించారు. తాను గోల్డ్‌ లోన్‌ కోసం తన ఆవులను తీసుకుని ఇక్కడకు వచ్చానని, ఆవు పాలల్లో బంగారం ఉందని తాను విన్నానని, ఈ ఆవులపైనే …

Read More »

బ్రేకింగ్ న్యూస్..రానున్న 24గంటల్లో భారీ వర్షాలు

రానున్న 24గంటల్లో కోస్తాంధ్రలో వర్షాలు పడే అవకాశం ఉంది.పలుచోట్లు భారీ వర్షాలు పడనున్నాయి.వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడి రానున్న 24గంటల్లో వాయుగుండం గా మారే అవకాశం ఉంది.ఇది వెస్ట్ బెంగాల్,ఒడిస్సా తీరంలో కేంద్రీకృతమై ఉంది.గంటకు 45 నుంచి 50 కిమి వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది,ఈ మేరకు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది.మత్స్యకారులకు అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది.

Read More »

పశ్చిమబెంగాల్ సముద్ర తీర ప్రాంతాల్లో భారీవర్షం

ఒడిశాను బీభత్సం సృష్టించిన ఫణి తుపాన్ శనివారం మధ్యాహ్నం నాటికి పశ్చిమబెంగాల్ తీరాన్ని దాటనుంది. అర్దరాత్రి పన్నెండున్నర గంటలకు బెంగాల్ తీరాన్ని తాకిన తుపాన్ వల్ల ఖరగ్‌పూర్ నగరంలో గంటలకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. తుపాన్ పశ్చిమబెంగాల్ లోని హుగ్లీ జిల్లా ఆరాంబాగ్ నడియా మీదుగా బంగ్లాదేశ్ వైపు పయనిస్తోంది. ఫణి తుపాన్ క్రమేణా బలహీనపడుతూ బంగ్లాదేశ్ వైపు వెళుతోంది. ఈ తుపాన్ ప్రభావం వల్ల …

Read More »

ప్ర‌ధాని మోడీపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన కేటీఆర్‌

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ స‌హా కేంద్ర ప్ర‌భుత్వం తీరును టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు తీవ్రంగా ఎండ‌గ‌ట్టారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు నిధులు ఇవ్వబోమని పార్లమెంటులో కేంద్ర జలవనరులశాఖ సహాయమంత్రి అర్జున్ రామ్‌మేఘ్‌వాల్ ప్రకటించడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీయేతర రాష్ర్టాలపై కేంద్ర ప్రభుత్వం సవతితల్లి ప్రేమ చూపుతోంద‌ని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను కేంద్రం, ప్రధాని మోదీ ప్రశంసించడమే …

Read More »

తెలంగాణ బాటలోనే పయనిస్తున్న రాష్ట్రాలు ఇవే..

రైతును రాజు చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టిన రైతుబంధు పథకం దేశానికి దిక్సూచిగా మారింది. వాస్తవానికి ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేసీఆర్ అభిలషిస్తున్నారు. తొలుత ఎకరానికి ఎనిమిదివేలు చొప్పున రెండు విడుతలుగా రాష్ట్రంలోని దాదాపు 53లక్షల మంది రైతులకు పంట సాయం అందించారు. ఈ సాయాన్ని మరో రెండు వేలు పెంచి.. ఏటా పదివేల రూపాయలను పంటసాయంగా అందిస్తామని ఇటీవలి ఎన్నికల్లో కేసీఆర్ హామీ …

Read More »

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ

కాంగ్రెసేతర, బీజేపీయేతర ఫ్రంట్‌ ఏర్పాటు చేసి జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పులు తీసుకువస్తానన్న తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర్‌ రావు ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఆదివారం ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌తో భేటీ అయిన కేసీఆర్‌.. ఈరోజు(సోమవారం) కోల్‌కతా చేరుకున్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు విషయమై పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో చర్చలు జరపనున్నారు. ఈ క్రమంలో ఆ రాష్ట్ర సెక్రటేరియట్‌కు చేరుకున్న కేసీఆర్‌ను …

Read More »

బీజేపీ పార్టీకి బిగ్ షాక్ ..!

కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి గా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే ఆ పార్టీకి గట్టి షాక్ తగిలింది .ఒకపక్క ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను కొని కేంద్రంలో ఉన్న అధికారాన్ని అడ్డుపెట్టుకొని గవర్నర్ వ్యవస్థను కాల రాస్తూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆ పార్టీకి పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రజలు గట్టి షాకిచ్చారు .బెంగాల్ లోని జరిగిన పంచాయితీ ఎన్నికల్లో తృణముల్ కాంగ్రెస్ పార్టీ దుమ్ము లేపుతుంది …

Read More »

షాక్ న్యూస్..ఎన్నికల అధికారి దారుణ హత్య..!

ఎన్నికల విధులు నిర్వహించడానికి వచ్చిన ఓ ప్రిసైడింగ్‌ అధికారి దారుణ హత్యకు గురయ్యారు.   పశ్చిమ బెంగాల్‌  ఉత్తర దినాజ్‌పూర్‌లో జరిగిన ఈ సంఘటన రాష్ట్రం వ్యాప్తంగా సంచలనం కలిగించింది. వివరాల్లోకి వెళ్తే.. రహత్‌పూర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రాజ్‌కుమార్‌ రాయ్‌, రాయ్‌గంజ్‌లోని ఇతహార్‌ ప్రాంతానికి ఎన్నికల ప్రిసైడింగ్‌ అధికారిగా వెళ్లారు. పోలింగ్‌ జరిగే సమయంలో కొందరు అడ్డుకొవడానికి ప్రయత్నించగా ఆయన వారిని ప్రతిఘటిం‍చారు. అయితే పోలింగ్‌ పూర్తైన …

Read More »

వంటవాడు చేసే పనికి…స్నానం చేస్తున్న మహిళ కేకలు

ఓ మహిళ తన ఫ్లాట్‌లోని బాత్‌రూంలో స్నానం చేస్తుండగా కుక్ గా పనిచేస్తున్న ఓ యువకుడు తన మొబైల్ ఫోనుతో వీడియో తీసిన దారుణ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో సంచలనం రేపింది. పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన భాస్కర్ అహ్లాదర్ (28) యువకుడు బెంగళూరు నగరంలోని బెల్లందర్ అపార్టుమెంటులో వంటవాడిగా పనిచేస్తున్నాడు. ఓ మహిళ తన ఫ్లాట్‌లోని బాత్‌రూంలో స్నానం చేస్తుండగా కిటికీలో నుంచి ఎవరో మొబైల్ ఫోన్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat