గోల్డ్కోస్ట్ జరుగుతున్నకామన్వెల్త్ గేమ్స్లో భారత్ కు తొలి స్వర్ణం వచ్చింది. గతేడాది ప్రపంచ ఛాంపియన్షిప్లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్న తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించిన మీరాబాయ్ చాను కామన్వెల్త్ గేమ్స్లోనూ తన సత్తా చాటింది. మహిళల 48 కేజీల విభాగంలో చాను మొత్తం 196 కేజీలు ఎత్తి స్వర్ణాన్ని ముద్దాడింది. 21వ కామన్వెల్త్ గేమ్స్లో భారత్కు వచ్చిన తొలి పసిడి ఇదే. ఈ కామన్వెల్త్ పోటీల్లో ఇప్పటి వరకు …
Read More »